ఏపీలో 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు .ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు మాగంటి బాబుగా అందరికి సుపరిచతం .అయితే ఎంపీ మాగంటి బాబు చింతలపూడి గ్రామంలో నిర్వహించిన టీడీపీ సైకిల్ యాత్రలో పాల్గొన్నారు . ఆ సమయంలో మాగంటి బాబు ఆ యాత్రలో పాల్గొని తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో గుండెపోటు వచ్చింది .దీంతో …
Read More »వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలవడానికి ప్రధాన కారణం ఇదే..
ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజకీయ రంగు పులుముకుంటోంది. గత నాలుగు సంవత్సరాలనుండి టీడీపీ పాలన అత్యంతా దారుణంగా ఉందని రాజకీయ నాయకులే కాక.. సామాన్య ప్రజలు కూడ చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ అయిన టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సీనియర్ నటి ..!
ఆమె తెలుగు తమిళం కన్నడ ఓరియా ఇలా నాలుగు భాషాల్లో ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించిన అత్యంత సీనియర్ నటి .ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ గడ్డ మీద అది కూడా ఉద్యమాల గడ్డ ఓరుగల్లు గడ్డ మీద జన్మించిన నటి .ఆమె సంగీత .సంగీత రాజకీయాల్లోకి వస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి .తన పొలిటికల్ ఎంట్రీ మీద వస్తున్న వార్తల మీద సంగీత స్పందించారు . …
Read More »టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే గుడ్ బై ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ దెబ్బ తగులుతుంది .రాష్ట్రంలో కడప జిల్లాకు చెందిన బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జయరాములు త్వరలోనే టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను ప్రకటించిన విషయం మరిచిపోకముందే తాజాగా తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి . తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ఎల్బీ …
Read More »టీడీపీ పార్టీకి వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా ..!
ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది ..ఒక్కటి కాదు రెండు దాదాపు యాబై వేల మెజారిటీతో గెలుపొంది ఆ తర్వాత ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశ పెట్టిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు .చేరిన మొదట్లో అంత సవ్యంగానే ఉంది .కానీ ఆ తర్వాత గతంలో ఆ నియోజకవర్గం నుండి గెలుపొంది మంత్రిగా పని చేసిన ఒక …
Read More »ఉద్యమకారుడికి అండగా మంత్రి కేటీఆర్
నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో భాగంగా చేపట్టిన నిరసన ర్యాలీలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో తెలంగాణ విద్యార్ధి సమితి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మున్నూరు రవికి ఆరునెలల జైలు శిక్ష పడింది.గురువారం మహబూబ్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి దీప్తి ..జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ క్రమంలో రవిని …
Read More »బ్రేకింగ్ : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
కర్ణాటక రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం హోరందుకుంది.ఎన్నికల ప్రచార సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రచారం నిర్వహిస్తుండగానే కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు. బీజేపీ తరుపున అభ్యర్థిగా జయానగర్ నుంచి విజయకుమార్ పోటీ చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఎన్నికల ప్రచారం సమయంలో ఒక ఇంటికి వెళ్లి ఓట్లు అడుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. వెంటనే …
Read More »బాబుకు బిగ్ షాక్.. టీడీపీని వీడనున్న మరో దమ్మున్న లీడర్
ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో బిగ్ షాక్ తగలనుంది.తెలుగుదేశం పార్టీని మరో సినియర్నేత వీడనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహారం నచ్చకనే అయన పార్టీ వీడుతున్నట్లు వారు చెబుతున్నారు. అయితే మరో ఏడాదిలో ఎన్నికలుండటం, బీసీల్లో బలమైన నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్య పార్టీని వీడతానని చెప్పడం …
Read More »రేప్ నేరస్తుల్లో ఎక్కువ మంది టీడీపీ వాళ్లే.. వైఎస్ జగన్
దాచేపల్లి అత్యాచార సంఘటనపై వై సీ పీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేప్ కేసుల నిందితుల్లో ఎక్కుమంది అధికారపక్షాలనికి చెందిన వారే వున్నారని, అందుకే న్యాయం జరగడం లేదని అయన ట్వీట్ చేశారు. A 9yr girl brutally raped by a 50yr man & his son in Dachepalli,Gtr Dt.Many such ghastly incidents …
Read More »డైరెక్ట్ చంద్రబాబుకే చెప్పి…గల్లా అరుణకుమారి సంచలన నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుతుంది. ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జి బాధ్యతల నుంచి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి వైదొలిగారు. మంగళవారం అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబు ను కలసి ఆయన ఎదుటే తప్పుకొంటున్నట్లు చెప్పేశారు. ఆమె అనూహ్య నిర్ణయం చిత్తూరు జిల్లా రాజకీయ …
Read More »