టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,ప్రముఖ నటి శ్రీరెడ్డి ల వివాదం ఇండస్ట్రీను ఎంతగా ప్రభావితం చేసిందో మనందరికీ విదితమే .ఒకానొక సమయంలో ఈ వివాదం రాజకీయ రంగు కూడా పులుముకుంది .అయితే పవన్ ,శ్రీరెడ్డి వివాదం గురించి స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ను స్పందించమని విలేఖర్లు అడగ్గా ఏమన్నారో ఒక లుక్ వేద్దామా .. హాస్యనటుడు బ్రహ్మానందం ఈ రోజు శనివారం తిరుమల తిరుపతి …
Read More »దుమ్మలేపుతున్న “నాపేరు సూర్య”లేటెస్ట్ టైలర్ ..!
టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో ,స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ మొటమొదటి సారిగా దర్శకత్వం వహిస్తుండగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య .అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్నారు .ఈ మూవీను వచ్చే నెల నాలుగో తారీఖున విడుదల చేయనున్నట్లు ఈ చిత్రం యూనిట్ ప్రకటించింది . దేశభక్తి నేపథ్యంలోవస్తున్న ఈ మూవీకు సంబంధించిన తాజా టైలర్ ను చిత్రం యూనిట్ విడుదల …
Read More »“వైఎస్సార్”బయో పిక్ లో వైఎస్ విజయమ్మగా “బాహుబలి “నటి ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వీ రాఘవ్ యాత్ర అనే సరికొత్త మూవీను తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.అయితే ఈ మూవీలో వైఎస్సార్ పాత్రలో స్టార్ హీరో మమ్ముట్టీ నటిస్తుండగా వైఎస్ విజయమ్మ పాత్రలో నటించేది ఎవరో వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి . అందులో భాగంగా ఇటివల సిరిస్ గా విడుదలై ఒక్క టాలీవుడ్ …
Read More »హైదరాబాద్ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మరుస్తాం..కేటీఆర్
సిగ్నల్ ఫ్రీ వ్యవస్థలో భాగంగా అండర్ పాస్ ల నిర్మాణంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.ఇందులో భాగంగా హైటెక్ సిటీ సమీపంలో రూ.25 కోట్లుతో నిర్మించిన మైండ్ స్పేస్ అండర్ పాస్ ను ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మరుస్తామని అన్నారు.రూ.23 కోట్లతో ఎస్ఆర్డీపీ పనులను చేపట్టామని… …
Read More »ఏపీ రాజకీయాల్లో మరో ట్విస్ట్ -వైసీపీలోకి మాజీ మంత్రి ..!
నేటి ఆధునిక పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు ,శాశ్వత శత్రువులు ఉండరు అని అనడానికి ఇదే ప్రత్యేక్ష ఉదాహరణ ..ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది .అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ గూటికి చేరడానికి పావులు కదుపుతున్నారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి .సరిగ్గా ఏడేండ్ల కిందట అంటే 2011లో …
Read More »కొత్త పార్టీ పెట్టనున్న టీడీపీ ఎమ్మెల్యే ..!
టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నరా ..ఇప్పటికే ఇటు టీడీపీ పార్టీను నమ్ముకున్నవారికి మాత్రమే కాకుండా ఆ పార్టీకి వెన్నుముక్కగా నిలుస్తూ వస్తున్న బీసీ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరుగుతుందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారు అని ఆయన ప్రకటించేశారు. తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,బీసీ సంఘం …
Read More »కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఊరట ..!
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ,నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఊరటనిచ్చింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమర్పించిన ఎన్నికల అడవిపిట్ లో విద్యార్హతను తప్పుగా డిక్లరేషన్ ఇచ్చారంటూ అప్పట్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ నేత కంచర్ల భూపాల్ రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ అడవిపిట్ లో ఎమ్మెల్యే బీఈ …
Read More »మంత్రి కేటీఆర్తో ప్రిన్స్ మహేష్ బాబు.. ఇంటర్వ్యూ మీకోసం..!!
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హోరోగా ,కైరా అద్వాని హిరో యి న్ గా జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను . ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది.ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు థీమ్ గురించి అందరు గొప్పగా మాట్లాడుతుండడంతో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఇటీవల భరత్ అనే నేను చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ …
Read More »పోచంపల్లిని అభినందించిన సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది పార్టీ ప్రతినిధులతో కొంపల్లి బీబీఆర్ గార్డెన్లోని ప్లీనరీ ప్రాంగణం కళకళలాడింది. రాష్ట్రంలోని అన్ని దారులు కొంపల్లి వైపే అన్న తీరులో సందడి వాతావరణం నెలకొన్నది. దారిపొడవునా వెలిసిన ఫ్లెక్సీల వద్ద సెల్ఫీలతో టీఆర్ఎస్ శ్రేణులు సందడి చేశారు. ప్లీనరీ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం మొత్తం గులాబీమయమైంది.నగరంలో …
Read More »రేపటి నుండి బ్యాంకులు బంద్ …!
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు రేపు అనగా శనివారం నుండి మూతపడనున్నాయి .రేపటి నుండి బ్యాంకులన్ని ఎందుకు మూతపడనున్నాయి అంటే రేపు నాలుగో శనివారం .ఆ తర్వాత ఆదివారం కావడంతో దేశంలోని కొన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. అంతే కాకుండా సోమవారం బుద్ధపూర్ణిమ ,మంగళవారం మే డే సందర్భంగా ఆ తర్వాత రెండు రోజులు మొత్తం నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి .అయితే ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ ,ఏటీఎం …
Read More »