Home / SLIDER (page 1885)

SLIDER

పవన్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..నాగబాబు

తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎప్పటి నుంచో ఉందని సినీ నటుడు నాగబాబు అన్నారు .ఇవాళ అయన మీడియాతో అయన మాట్లాడుతూ.. ప్రతి సమస్యకు పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరం లేదన్నారు.అసలు పవన్ సినీ పరిశ్రమలో వేధింపులకు పాల్పడే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పడం తప్పా? అని నాగబాబు ప్రశ్నించారు. ఎవరేమన్నా తమకు భరించే శక్తి ఉందన్నారు. విమర్శలను పట్టించుకోవద్దని అభిమానులకు పవన్‌ ఎప్పుడో చెప్పారని ఈ …

Read More »

ఈ నిర్ణ‌యంతో బాబు కుట్ర‌కు మొద‌ట్లోనే చెక్ పెట్టిన ప‌వ‌న్‌

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కుట్ర‌ను జ‌నసేన అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌ట్లోనే ప‌సిగ‌ట్టారా? బాబు మార్కు ఎత్తుగ‌డ‌ల‌ను ప‌సిగ‌ట్ట‌డం వ‌ల్లే ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని పవన్ వెనక్కి పంపారు. తనకు కేటాయించిన 2+2 గన్ మెన్ల …

Read More »

మరో సంచలన పోస్ట్ పెట్టిన శ్రీ రెడ్డి..!!

శ్రీ‌రెడ్డి, టాలీవుడ్‌లో ఇత‌ర రాష్ట్రాల‌ నుంచి వ‌చ్చే వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చి వారి జీవ‌నోపాధికి తోడ్పాటునందించాల‌ని డిమాండ్ చేస్తూ సినీ ఇండ‌స్ర్టీపై యుద్ధం చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఆమె పోరాటానికి ఉహించని మద్దతు లభిస్తుంది.అయితే శ్రీ రెడ్డి ఒక్కసారిగా ఇవాళ తన పేస్ బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది. Enough of …

Read More »

షూ డాక్టర్ కాన్సెప్ట్‌కు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!!

సాధారణంగా అందరూ పని చేస్తారు..కాని ఒక లక్ష్యన్ని ఎంచుకొని దానికి తగ్గటుగా పనిచేసిన వారే  జీవితంలో విజయం సాధిస్తారు.గొప్ప పేరు సంపాదించుకొని లైఫ్ లో సెటిల్ అవుతారు.అందుకు ప్రత్యేక్ష సాక్షమే ఈ వార్త..తెగిన చెప్పులు, చిరిగిన షూలు కుట్టుకునే ఓ చిరువ్యాపారి.. తనకున్న కొంత  ఆర్ధిక  స్థోమతలో తన వ్యాపారాన్ని ప్రచారం చేస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటున్నది. గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వ్యాపారి వినూత్న …

Read More »

నేడు సీనియర్లతో జగన్ కీలక భేటీ.. కారణం ఇదే..!!

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది.ప్రస్తుతం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది.పాదయాత్ర నేటికి 139వ రోజుకి చేరుకుంది.ఈ క్రమంలో జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, సీనియర్ నేతలతో జగన్ ఈరోజు సాయంత్రం సమావేశం కానున్నారు. ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలు, పార్లమెంటు సభ్యులు విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి జగన్ పాదయాత్ర …

Read More »

ఆంజనేయ స్వామి ఆలయం వద్ద చింతమనేని హాల్ చల్

అధికారిక తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కు జైలు శిక్షపడినా కూడా అయన పవర్తనలో ఏ మాత్రం మారలేదు. వివాదాస్పద ప్రవర్తనతో తరుచూ వార్తల్లో నిలిచే చింతమనేని తాజాగా ఆర్టీసీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే చింతమనేని మంగళవారం స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్‌ సెంటర్‌ నుంచి గుడివాడ వైపు వెళుతోంది.అయితే ఆ …

Read More »

మే 10 నుండి రైతు బంధు చెక్కుల పంపిణీ..సీఎం కేసీఆర్

రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి మద్దతుగా ఎకరానికి 8వేల చొప్పున చేసే ఆర్థిక సహాయపు మొదటి విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల 10న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేసే సప్తాహ కార్యక్రమం అదే రోజు ప్రారంభించి, రోజుకొక గ్రామం చొప్పున అన్ని గ్రామాల్లో రైతులకు అందివ్వాలని సిఎం అధికారులను ఆదేశించారు. మొదటి విడతగా …

Read More »

చంద్రబాబుతో మాకు ఎలాంటి గొడవలు లేవు..అమిత్ షా సంచలనం

ఏపీ ,బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ కుంభంపాటి హరిబాబు రాజీనామా చేసి.. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు సమర్పించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ అమిత్ షా ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే హరిబాబు రాజీనామా చేశారని..త్వరలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుదిని ప్రకటిస్తామని తెలిపారు. see also :పీపుల్స్ ఫ్రంట్ పై కేసీఆర్ అద్భుత వ్యూహం..!! …

Read More »

పీపుల్స్ ఫ్రంట్ పై కేసీఆర్ అద్భుత వ్యూహం..!!

బీజేపీ , కాంగ్రెస్ లకు పోటీ అని కాకుండా అమెరికా , చైనా లతో భారత్ అభివృద్ధిలో పోటీ పడాలనే ప్రధాన ఎజెండాతో తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుకు అత్యంత వ్యూహాత్మకంగా , అడుగులు పడుతున్నయి . జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా , లోతుగా గమనిస్తే 2019 లో కేంద్రంలో పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ప్రోగ్రామింగ్ జరుగుతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతున్నది …

Read More »

కొంటె పని.. విమానంలో శిఖర్‌ ధావన్ ఏం చేశాడో చూడండి..!!

గత కొన్ని రోజులనుండి జరుగుతున్నఐపీఎల్ – 2018 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్ లు గెలిచి మంచి జోరు మీద ఉంది.ఒకపక్క ఐపీఎల్ లో తమ సత్తా చాటుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు..విమాన ప్రయాణ సమయాల్లో చాలా సరదాగా గడుపుతుంది. అందుకు నిదర్శనం..సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేసిన పనే..! టీ౦లోని తోటి ఆటగాళ్లతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న శిఖర్ ధావన్, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat