Home / SLIDER (page 1920)

SLIDER

ఏప్రిల్ 10వ తేదీ టీడీపీకి షాక్..వంగవీటి రాధ..కొడాలి నాని ఆధ్వర్యంలో..వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ఏపీ ప్రతిసక్షనేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. ప్ర‌తీ ఒక్క‌రిని ప‌లుక‌రిస్తూ, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాల‌ను అన్వేషిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్‌. దీంతో వైఎస్ జ‌గ‌న్‌కు ప్రజ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని, 2019లో వైసీపీ పార్టీ అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌నే సంకేతాల‌ను ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అంతేగాక పాదయాత్ర మొదలు నుండి అక్కడక్కడ టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు …

Read More »

ప‌రిటాల వారింట మ‌రో పెళ్లి సంద‌డి

ఏపీ మంత్రి ప‌రిటాల సునీత ఇంట మ‌ళ్లీ పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. ప‌రిటాల ర‌వి-సునిత త‌న‌యుడు ప‌రిటాల శ్రీ‌రామ్ జ‌రిగిన ఆరునెల‌ల‌కు వారి ఇంట్లో మ‌ళ్లీ వివాహ సంద‌డి మొద‌లైంది. ప‌రిటాల దంప‌తుల కుమార్తె స్నేహ‌ల‌త నిశ్చితార్థం ఆమె మేన‌బావ హ‌ర్ష వ‌డ్ల‌మూడి మార్చి 29న జ‌రిగింది. ప‌రిటాల ర‌వి సోద‌రి అయిన శైల‌జ కుమారుడు హ‌ర్ష‌. ప‌రిటాల కుటుంబ స‌భ్యుల స‌మాచారం ప్ర‌కారం శైల‌జ కుమారుడితో త‌న కూతురు …

Read More »

తండాలను అద్దాల్లా తీర్చిదిద్దాలి..సీఎం కేసీఆర్‌

గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్‌కు వచ్చిన గిరిజన తండావాసులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.. గిరిజనులకు ప్రత్యేకమైన జీవన శైలి, భాష ఉందన్నారు. ఆయా వర్గాల మధ్య వేషధారణ, వివాహాలు, పండుగలు, దేవతారాధన.. ఇలా అన్నింటిలోనూ తేడా ఉందన్నారు. ‘‘విశాల భారతదేశంలో ఉన్న అనేక జాతులు తమ సంప్రదాయ సంస్కృతులను, జీవన శైలిని …

Read More »

మీ ప్రయత్నాలు ఫలప్రదం కావాలి..!!

సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కాలమిస్ట్, పద్మభూషన్ శేఖర్ గుప్త శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ను కలిసారు. దేశ రాజకీయాలపై విపులంగా చర్చించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాన్ని శేఖర్ గుప్త బలపరిచారు. జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించాలని నిర్ణయించుకున్న నేపధ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ప్రజలు కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ …

Read More »

నేను రాజకీయ సన్యాసం చేస్తా ..నీకు దమ్ముందా -జగన్ కు శ్రీధర్ సవాలు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజక వర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సవాలు విసిరారు.పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెదకూరపాడు నియోజకవర్గంలో మాట్లాడుతూ ఇటివల ఎమ్మెల్యే అనే మూవీ విడుదలైంది. ఈ మూవీలో కింద ట్యాగ్ లైన్ ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి .కానీ ఇక్కడ నియోజక వర్గ ఎమ్మెల్యే ట్యాగ్ లైన్ లో …

Read More »

పాలమూరులో కాంగ్రెస్ నేతలను దుమ్ము దులిపిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పథకాలను ఆయన శంఖుస్థాపనలు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీ రామారావు ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల కళ్ళు మండుతున్నాయి అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొత్తకోటలోని వీవర్స్ కాలనీలో మంత్రి …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అద్భుతం-జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను జార్ఘండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హిమంత్ సోరెన్ ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కల్సి ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు ఏళ్ళుగా టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

భారతరత్న వాజ్ పేయి ను వదలని సోషల్ మీడియా ..!

అటల్ బీహారీ వాజ్ పేయి గతంలో భారతప్రధాన మంత్రిగా పని చేసి దేశ భవిష్యత్తును అన్ని రంగాల్లో ఉరకలేత్తించిన ఆదర్శమైన సీనియర్ నేత .అట్లాంటి మాజీ ప్రధాన మంత్రి చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలను ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన అటల్ బీహారీ వాజ్ పేయి (93)మరణించారు అని అంటూ వాట్సాప్ ,ట్విట్టర్ ,ఫేస్బుక్ ఇతర …

Read More »

ఎస్బీఐ శుభవార్త ..!

దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు శుభవార్తను ప్రకటించింది.అందులో భాగంగా తమ సంస్థ నుండి గృహ రుణాలను తీసుకునేవారికి తీపి కబురును అందించింది.ఈ క్రమంలో ఈ నెల ముప్పై ఒకటో తారిఖు వరకు తీసుకునే గృహ రుణాలపై ఉన్న ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఈ విషయం గురించి తమ సోషల్ మీడియాలో అధికారక పేజీ అయిన …

Read More »

5కోట్ల మంది మరిచిపోయిన ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చా -జేపీ ..!

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అని తేల్చేశారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ .రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై చర్చించడానికి స్వతంత్ర నిపుణుల బృందం మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేపీ మాట్లాడుతూ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని ఆయన తేల్చేశారు.అయితే మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat