ఈ సారి బడ్జెట్ లో తెలంగాణ ఏన్నారై శాఖకు ప్రభుత్వంలో చరిత్రలో ఎన్నడు లేన్నన్ని భారీ నిధులను కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర 2018-19 బడ్జెట్లో ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారు. గత కొంత కాలంగా ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ఏన్నారై శాఖ మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి కెటి రామారావు తెలంగాణ ఏన్నారైల కోసం చేపట్టాల్సిన చర్యలపైన …
Read More »కేసీఆర్ మానవీయ బడ్జెట్..!!
తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ను జాగ్రత్తగా గమనిస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ లోని మానవతా కోణం చాలా స్పష్టంగా కనపడుతుంది . రాష్ట్రంలో అన్ని వర్గాల పేద ప్రజల సంక్షేమం, ఎక్కువ శాతం మంది రైతుల మేలును కాంక్షించి ఆయన ఈ బడ్జెట్ కు ప్రాణం పోసినట్లుగా అర్ధమవుతుంది . కీలకమైన ఏ ఒక్క …
Read More »ఇది సంపూర్ణ బడ్జెట్..!!
బంగారు తెలంగాణ సాకారం చేసే దిశగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా బడ్జెట్ రూపకల్పన జరగిందని, ఇది సంపూర్ణ బడ్జెట్ అని గృహ నిర్మాణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బడ్జెట్ వాస్తవిక కోణంలో ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాను నిర్వహిస్తున్న గృహ నిర్మాణ, దేవాదాయ,న్యాయ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు మంత్రి ఇంద్రకరణ్ …
Read More »బడ్జెట్ పై మంత్రి కేటీఆర్ ఏమని ట్వీట్ చేశారంటే..?
ఇవాళ ఉదయం రాష్ట్ర అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ 2018-19 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే..అయితే ఈ బడ్జెట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ . ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో కొన్ని అంశాలను షేర్ చేశారు.అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అసాధారణమని తెలిపారు.వ్యవసాయానికి ఈ …
Read More »వైసీపీలో చేరిన…టీడీపీ..కాంగ్రెస్ ..జనసేన నేతలు…!
ఏపీ ప్రతి పక్షనేత గత 122 రోజులుగా ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ తో పాటు రోజు వేల మంది పాదయాత్రలో నడుస్తున్నారు. అంతేగాక ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రలో అన్ని జిల్లాలో అక్కడ అక్కడ టీడీపీ నుండి వైసీపీ లోకి వలసలు జరిగాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఇప్పుడు చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాకులు తగుల్తున్నాయి. జగన్ …
Read More »2018-19 బడ్జెట్.. సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..?
ఇవాళ శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ 2018-19సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.అయితే మొత్తం బడ్జెట్ రూ.1,74,453కోట్లు,రెవెన్యూ వ్యయం.. రూ.1,25,454 కోట్లు,రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లు, రాష్ట్ర ఆదాయం రూ.73,751కోట్లు,కేంద్రం వాటా రూ.29,041కోట్లుగా ఉంది . SEE ALSO :తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19..పూర్తి వివరాలు ఈ క్రమంలో బడ్జెట్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ర్టానికి ఉన్న …
Read More »2019 వైసీపీ అధికారంలోకి రావలి ..టీడీపీ వస్తే దోపిడీలు, భూకబ్జాలే…పవన్ కళ్యాణ్
గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని జనసేన పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈసభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే దోపిడీలు, భూకబ్జాలు పెరిగిపోతాయన్నారే.. మరీ మీరేం చేస్తున్నారు? తెలంగాణలోనే అధికంగా ఉండే భూకబ్జాలను విశాఖపట్నం వరకూ తెచ్చారు. see also..వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు …
Read More »వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు కొట్టివేత..!
దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై పెట్టినవన్నిఅక్రమకేసులే అని తెలుస్తుంది. అనాడు టీడీపీ పార్టీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు వైఎస్ జగన్ పై అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు అవీనితిపరుడు అనడమే గాని ఒక్కటంటే ఒక్కదానిలో కూడ రుజువు కాలేదు. ఇక ముందు కూడ వైఎస్ జగన్ పై ఉన్న …
Read More »బీజేపీ, కాంగ్రెస్లకు కేటీఆర్ వేసిన పంచ్ ఇదే.!!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు ట్విట్టర్ వేదికగా జాతీయ రాజకీయాలపై స్పందించారు. తనదైన శైలిలో బీజేపీ, కాంగ్రెస్లపై పంచ్ వేశారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో జరిగిన గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)ఓడించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు కంచుకోట అయిన గోరఖ్పూర్లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాపై …
Read More »కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ దేశానికే దిక్సూచి..మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికాసేపట్లో అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెడుతారు. అదేవిధంగా శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తికాగానే ఉభయసభలు ఈ నెల 18 వరకు వాయిదా పడనున్నాయి. see also :గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!! కాగా ఇవాళ ఉదయం మంత్రి ఈట …
Read More »