తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటివల జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అని ప్రకటించిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన నేషనల్ పాలిటిక్స్ ఎంట్రీ గురించి మరో విషయం తెలిపారు.నిన్న ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగిన సంగతి విదితమే. ఈ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థుల గురించి ,నేడు సోమవారం నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల గురించి ,జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ గురించి …
Read More »జూన్ 2 నుంచి రైతులకు రూ.5 లక్షల బీమా..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 5 లక్షల బీమా కల్పిస్తామని రైతు సమన్వయ సమితి సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(జూన్ 2) నుంచి రైతులకు బీమా పథకాన్ని అమలుచేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ తాజాగా నిర్ణయించింది. వచ్చే నెల ఒకటి నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని తొలుత యోచించారు. కానీ, ఇంతవరకూ రైతులెందరనే లెక్కలింకా పక్కాగా తేలకపోవడం, ప్రీమియం చెల్లింపునకు నిధుల విడుదలలో బడ్జెట్ …
Read More »రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ రేష్మా…?
ప్రస్తుత రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయల్లోకి రావడం కొత్త ఏమి కాదు.మరి ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీను తీసుకుంటే మహానటుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అప్పట్లో టీడీపీ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ పెట్టిన వారు అంతగా విజయవంతం కాకపోయిన కానీ ఎంపీ ,ఎమ్మెల్యేలుగా రాణిస్తున్నారు.వీరి జాబితాలోకి చేరనున్నారు ఈ రోజుల్లో సినిమాతో తెలుగు సినిమా …
Read More »వైఎస్ జగన్ ను 2019 లో ముఖ్యమంత్రిని చెయ్యడంలో ప్రముఖ పాత్ర ఎవరిదో తెలిస్తే..టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళే ….!
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. వైఎస్ జగన్ భరోసా కొత్త ఆశలను నింపింది.ఆప్యాయత, అనురాగాలు జోడించి ఆత్మీయతను పంచి ఆయనతో పాటు అడుగులో అడుగేస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. జననేత దిగ్విజయంగా సాగించిన పాదయాత్ర ఆదివారం ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా పొలిమేరకు చేరుకుంది. జగన్ అభిమానులు, కార్యకర్తలు వైసీపీ నేతలు,ముఖ్యంగా భారీగా యువత …
Read More »మండలి చైర్మన్ స్వామీగౌడ్ కంటికి తీవ్ర గాయం ..!
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు.అయితే గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాగితాలు ,ప్ల కార్డులు ,బడ్జెట్ గురించి పంపిణి చేసిన ప్రతులను చించి గవర్నర్ మీదకు విసిరారు. మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అడుగు ముందుకేసి హెడ్ ఫోన్ విరిచి మరి …
Read More »ఆస్ట్రేలియాలో ఘనంగా శ్రీమతి కవిత జన్మదిన వేడుకలు.!
గౌరవ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా , బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీలో కవిత గారి దీర్ఘాఆయుష్షు కోసం సిడ్నీ రీజంట్స్ పార్క్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన …
Read More »గవర్నర్ పై దాడికి యత్నించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి ..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు సోమవారం నుండి ప్రారంభమైన సంగతి తెల్సిందే.అయితే ఈ సమావేశాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నిరసన ,ధర్నాల మధ్య ప్రారంభమైంది.సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పేపర్లు ,ప్ల కార్డులు చించి గవర్నర్ మీద విసిరేశారు.మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి మరోఅడుగు ముందుకేసి మైక్ కున్న హెడ్ …
Read More »కేసీఆర్ను మెచ్చుకొని బాబును వాయించేసిన సీనియర్ ఐఏఎస్
రాజ్యసభలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అనూహ్య కితాబు దక్కింది. ఈ ఎన్నికల్లో తెలంగాణలోనే సామాజిక న్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రశంసించారు. ఏపీలో అలాంటిది ఊహించలేమని పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్ ఆదివారం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. see also :ఎవరీ బడుగుల లింగయ్య యాదవ్ ..? ‘పలు సామాజిక వర్గాలు సామాజికంగా వెనుకబడి, ఆర్థికంగా బలంగా లేని కారణంగా ఎన్నడూ ప్రత్యక్ష …
Read More »రాజ్యసభకు నిస్వార్థ సైనికుడు..!
కేసీఆర్ గులాబీ జెండా ఎత్తిన రోజు నుంచి నేటిదాకా ఆయన వెన్నంటే నడిచిన జోగినిపల్లి సంతోష్ కుమార్.. ఇప్పుడు రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. పార్టీ కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్న సంతోష్ కుమార్కు రాజ్యసభ సీటు ఇవ్వడమే ఆయనకు ఇచ్చే సరైన గుర్తింపు అని పార్టీ నేతలంతా ముక్తకంఠంతో మద్దతు పలికారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తలందరికీ సంతోశ్ కమార్ అందరి మనిషిగా నిలిచాడు. చీకటి వెలుగులు.. గెలుపు ఓటములతో సంబంధం …
Read More »సంతన్నకు రాజ్యసభ.. శుభాకాంక్షలు తెలిపిన దరువు అధినేత
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉద్యమకాలం నాటి నుంచి గులాబీ దళపతి కేసీఆర్ వెంట ఉన్న జోగినపల్లి సంతోష్రావుకు రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కడం పట్ల దరువు వెబ్ సైట్ అధినేత, ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన కరణ్ కాన్సెప్ట్ వ్యవస్థాపకులు చెరుకు కరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పెద్దల సభకు అభ్యర్థుల ఎంపికలో చోటు దక్కిన సందర్భంగా సంతన్నకు కరణ్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. see also …
Read More »