Home / SLIDER (page 1948)

SLIDER

సాయిపల్లవి ప్రేమలో ఉందా ..!

సాయిపల్లవి ఫిదా అనే ఒక్క మూవీతో తెలుగు ఇండస్ట్రీలో వరస అవకాశాలను దక్కించుకున్న నేచురల్ బ్యూటీ.ఈ మూవీ తెలంగాణ యాష భాషలో డబ్బింగ్ చెప్పి కుర్రకారును తన బుట్టలో వేసుకున్న ముద్దుగుమ్మ.అయితే ఈ అమ్మడు ఏపీ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు సోషల్ మీడియా లో ,కొన్ని వార్త పత్రికల్లో ,ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తన తనయుడిపై వస్తున్నా …

Read More »

బిగ్ బ్రేకింగ్‌: మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు..!!

బిగ్ బ్రేకింగ్‌: మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు..!! అవును, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కోర్టు నోటీసులు పంపించింది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్క‌సారిగా అలెర్ట్ అయింది. ఇంత‌కీ మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు పంప‌డ‌మేంటి అనుకుంటున్నారా..? అక్క‌డికే వ‌స్తున్నా..!! అస‌లు విష‌యానికొస్తే.. కూతురు శ్రీ‌జ విష‌యంలో మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు పంపింది. అయితే, శ్రీ‌జ మొద‌ట ఓ వ్య‌క్తిని ప్రేమించి మెగా కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకోవ‌డ‌మే …

Read More »

టీఆర్ఎస్‌కు ఎంఐఎంకు మ‌ద్ద‌తు…క్లారిటీ ఇచ్చిన ఓవైసీ

తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. తెలంగాణ‌లో జ‌ర‌గ‌బోయే కీల‌క ఎన్నిక‌ల్లో త‌మ మ‌ద్ద‌తు ఎవ‌రికి ఇవ్వ‌నున్నామో   ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్ప‌ష్టం చేశారు. ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో త‌మ మ‌ద్ద‌తు టీఆర్ఎస్ పార్టీకేన‌ని ప్ర‌క‌టించారు.రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు తెలుపాలని ఎంఐఎం నిర్ణయించిందని ఓవైసీ ట్విటర్‌లో పేర్కొన్నారు. see also :యువతీ బంపర్ ఆఫర్..!! కాగా, రాబోయే …

Read More »

మరో 20 రూట్లలో ట్రూజెట్ విమాన సర్వీసులు .!

ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ప్రారంభించిన ట్రూజెట్ అనతి కాంలోనే జాతీయ విమానయాన సంస్థగా ఎదిగి త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని సర్వీసులను తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల నుంచి కూడా ప్రారంభించనుంది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీలో భాగమైన టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘ట్రూజెట్’ పశ్చిమ, తూర్పు తీరం, ఈశాన్య భారతం నుంచి కూడా విమాన సేవలను విస్తరించనుంది. త్వరలో దేశవ్యాప్తంగా …

Read More »

కళ్యాణమస్తు..! రేపే మంథనిలో 250మందికి సామూహిక వివాహాలు

తెలంగాణ రాష్ట్రం మంథని నియోజకవర్గంలోని పేద బిడ్డల పెద్దన్నగా ఎమ్మెల్యే పుట్ట మధు తన తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యంలో ఎన్నో సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి ..మంథని నియోజకవర్గంలోని ప్రజల మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే. see also :వ్యవసాయం పథకానికి రైతులక్ష్మిగా నామకరణం..! ఈ క్రమంలో 250 మందికి సాముహిక వివాహాలను ఈ నెల 12 న అంగరంగ …

Read More »

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..?

ప్రముఖ జాతీయ వార్త పత్రిక అయిన టైమ్స్ ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఎన్ని సీట్లు ..ఏ ప్రాంతాల్లో మెజారిటీ వస్తుందనే అంశం మీద సర్వే చేసినట్లు ఆ పత్రిక తెలిపింది.ఈ పత్రిక చేసిన సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వలన వంద నుండి నూట …

Read More »

వజ్రమ్మ మాటలకు మంత్రి కేటీఆర్ ఫిదా..!!

యువనేత ,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న ( శుక్రవారం ) సిద్ధిపేట,దుబ్బాక ,రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో పర్యటనలో భాగంగా మంత్రి నేతన్నలతో కలిసి మాట్లాడి..వారిసమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంలోనే మంత్రి కేటీఆర్ కు ఓ ఆప్యాయపూరిత పలుకరింపు లభించింది. see also :వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..! see also :వైసీపీ ఎమ్మెల్యేలు కూడా …

Read More »

అభిమానుల‌కు షాకిచ్చిన ప‌వ‌న్‌ కళ్యాణ్..!

క్రియాశీల రాజ‌కీయాల్లో చురుకుగా పాల్గొంటాన‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ఫ్యాన్స్‌కే షాకిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. సంప్ర‌దాయ‌ రాజ‌కీయాల‌కు భిన్నంగా త‌ను భిన్న‌మైన రాజ‌కీయాలు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌..దానికి భిన్నంగా ఇత‌ర పార్టీల‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో వ్య‌వ‌హరిస్తున్నార‌ని అంటున్నారు. ఏకంగా త‌న అభిమానుల‌కు సైతం షాకిచ్చేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించార‌ని చ‌ర్చ జరుగుతోంది. see also :వైసీపీలోకి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ …

Read More »

ఆ అర్హత కాంగ్రెస్ కు లేదు..మంత్రి తలసాని

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నిప్పులు చెరిగారు . బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని మంత్రి తలసాని  స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మరో మంత్రి హరీశ్ రావు, మండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడుతూ..బీసీల్లోని 109 కులాలను అభివృద్ధి కోసం …

Read More »

జనసేన పార్టీలో చేరిన ఏపీపీసీసీ ఉపాధ్యక్షుడు..!

ప్రముఖ టాలీవుడ్ స్టార్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరిగ్గా నాలుగు యేండ్ల కింద జనసేన పార్టీను స్థాపించిన సంగతి తెల్సిందే.అప్పటి నుండి ఆ పార్టీకిచెందిన ఇద్దరో ముగ్గురో తము పార్టీ అధికారక ప్రతినిధులమని మీడియా ముందు ,టీవీ లలో చర్చల్లో పాల్గొనడం మినహా ఇంతవరకు ఆ పార్టీకి చెందిన నేతలు కానీ కార్యకర్తలు కానీ లేరు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు జనసేన పార్టీలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat