ప్రస్తుతం ఎక్కడ చుసిన ATM బోర్డులు ATM OUT OF SERVICE లేదా NO CASH బోర్డులతో దర్శనమిస్తున్నాయి.బ్యాంకుల అడ్డగోలు నిబంధనలతో ఖాతాదారులు విసిగిపోయారు.కాని ఇప్పటినుండి మీకు ఆ బాధలు ఉండబోవని..మీకోసం మేమున్నాం అని పోస్ట్ ఆఫీసులు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. SEE ALSO :వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. కేవలం 100/- రూపాయలతో పోస్ట్ ఆఫీస్ లో ఖాతా …
Read More »బీజేపీ పార్టీకి ఎమ్మెల్యేలు గుడ్ బై ..!
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,మాజీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.ఈ విషయాన్నీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కేకే మిశ్రా తెలిపారు. SEE ALSO :పార్టీ మార్పుపై మంత్రి హరీష్ రావు క్లారిటీ..! త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు అభయ్ …
Read More »పార్టీ మార్పుపై మంత్రి హరీష్ రావు క్లారిటీ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలబై మంది ఎమ్మెల్యేలతో సహా బీజేపీ పార్టీలోకి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.పార్టీ మారుతున్నట్లు తనపై వస్తున్న వార్తలకు మంత్రి హరీష్ రావు స్పందించారు. See Also:ఎంపీ పదవికి రాజీనామా-టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి …
Read More »టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ట్విస్టు..!
ఏపీ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం కుదిపేస్తున్న విషయం ప్రత్యేక హోదా.గత సార్వత్రిక ఎన్నికల్లో పోటి పడి మరి ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలైన బీజేపీ ,టీడీపీ ఐదేండ్లు కాదు పదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తాం..విభజన చట్టంలోని హామీలను నేరవేరుస్తాం..రైల్వే జోన్ తోపాటుగా ఉక్కు పరిశ్రమ కూడా ఏర్పాటు చేస్తామని అప్పట్లో తెగ ప్రచారం చేసుకున్నాయి.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ఫ్యాకేజీ ఇస్తామని చెప్పి …
Read More »వైసీపీలోకి 40ఏళ్ళ సీనియర్ రాజకీయ నేత..!
ఆయన నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకుడు.జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుండి ప్రభుత్వ విప్ వరకు ..ఎమ్మెల్సీ నుండి ఎంపీ వరకు ..మంత్రి నుండి టీటీడీ చైర్మన్ పదవి వరకు అన్ని పదవులను ఆయన అలంకరించాడు.అంతటి సీనియర్ నాయకుడు అయిన ఆయన వైసీపీ గూటికి చేరనున్నారా..?.ఇప్పటికే అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు మహేష్ వైసీపీలో చేరడంతో పల్నాడులో మంచి పటిష్ట …
Read More »బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ వైస్ ఛాన్సిలర్…!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుతుంది. ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా వైసీపీ పార్టీలోకి ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సిలర్ రత్తయ్య చేరనున్నారు. ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన తెలిపారు.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు …
Read More »బాబును నమ్మడం కంటే జగన్ ను నమ్మండి-ప్రముఖ సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మద్దతు లభిస్తుందా..!.ఇప్పటికే ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీ ను శాసించి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ..ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలిగా..ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటంచేస్తున్న ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఒక్కరే పార్టీలో సినీ గ్లామర్ …
Read More »కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ కు బలమైన అవకాశాలు..!
భారత దేశాన్ని కాంగ్రెస్ , బీజేపీ ల మూస పాలనకు భిన్నంగా సరికొత్త దిశలో నడిపించే ఒక నాయకుడి అవసరమున్నదనే అభిప్రాయం క్రమంగా బలపడుతున్నది . ఎందుకంటే 70 ఏళ్ళ పాలనలో పార్టీల రంగులు , ప్రధాన మంత్రి కుర్చీలో వ్యక్తులు మారుతున్నరు కాని దేశాన్ని సరైన దిశలో నడిపించే నాయకుడు ఇప్పటి వరకు రాలేదు . ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలనావిధానాలతో పోటీ పడే విధంగా మన దేశ …
Read More »మంత్రి కేటీఆర్ మరో రికార్డ్..!
మహిళల సాధికారత కోసం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రూపొందించిన వీహబ్ మొదటిరోజే రికార్డు సృష్టించింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ద్వారా వీహభ్ ఆరంభం రోజే తన ప్రత్యేకతను చాటుకుంది. మహిళల సాధికారత కోసం నీతి ఆయోగ్ రూపొందించిన నారీశక్తి తమ మొట్టమొదటి ఒప్పందం తెలంగాణ ప్రభుత్వంతో చేసుకుందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి …
Read More »పిజీ పూర్తిచేసిన విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్
పిజీ పూర్తిచేసిన మెడికల్ విద్యార్ధులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ శుభవార్త చెప్పారు.మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఖచ్చితంగా ఏడాది పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలనే నిబంధన తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు సీఎం వెల్లడించారు. SEE ALSO :టీడీపీకి షాక్ న్యూస్..ఒకే జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు..యూటర్న్ ఈ నిర్ణయం ఈ ఏడాది నుంచే …
Read More »