తెలంగాణలో ప్రతిపక్షాలు సృష్టిస్తున్న రాజకీయ హడావుడి నేపథ్యంలో…ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఎవరికి వారు తాము అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టిపోటి ఇస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దె దించుతామని ప్రకటనలు చేసుకుంటున్నారు. అయితే ఈ పరిణామాన్ని రాజకీయవర్గాలు తేలికగా కొట్టిపారేస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి అజెండాగా కొనసాగుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలోని సర్కారే తిరిగి అధికారంలోకి రానుందని, ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ పగ్గాలు చేపడుతారని విశ్లేషిస్తున్నారు. see also :టీడీపీకి మరో …
Read More »బస్సుయాత్రకు ముందే..కాంగ్రెస్లో ఓటమి భయం
చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా ఉంటూ ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించే కాంగ్రెస్ పార్టీలోని నాయకులను ముందుగా ఒక్క తాటిపైకి తెచ్చేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డిబస్సుయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 26 తేదీన చేవెళ్ల నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రపై అప్పుడే కాంగ్రెస్ పార్టీ నేతల్లో డివైడ్ టాక్ వస్తోంది. ఇంకా చెప్పాలంటే…అసలు పాదయాత్రతో తాము సాధించేదేమీ లేదని కొందరు అంటున్నారు. see also : వరంగల్ నగరంలో …
Read More »వరంగల్లో 250 పడకల కేన్సర్ ఆస్పత్రి..!
కేన్సర్ అనేది పెద్ద వ్యాధి.కేన్సర్ను ముందుగానే గుర్తించి మరణాల సంఖ్యను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. జిల్లా స్థాయిలో కేన్సర్ నిర్ధారణ, చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఆస్పత్రుల్లో 15 చొప్పున పడకలను ప్రత్యేకంగా కేన్సర్ రోగులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఆదేశించారు. ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’లో భాగంగా కేన్సర్ వ్యాధిని గుర్తించి చికిత్స అందించేలా …
Read More »వరంగల్ నగరంలో మోనోరైలు కోసం అధ్యయనం..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తరువాత అతి పెద్ద నగరమైన వరంగల్ నగరంలో మోనోరైలు ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. స్విట్జర్లాండ్ కు చెందిన ఇంటమిన్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీకి చెందిన ఏడుగురు ప్రతినిధుల బృందం వరంగల్ లో ఈ రోజు పర్యటించింది. నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించింది. నగరంలో మోనోరైలు ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించిన రూట్లలో మేయర్ నరేందర్ వారిని స్వయంగా తిప్పుతూ..చూపించారు. see also :ఫలించిన ఆర్మూర్ …
Read More »19 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీ..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో బయో ఏషియా-2018 సదస్సు ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ నెల 24 వరకు జరిగే ఈ సదస్సును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 50కి పైగా దేశాల నుంచి 1200 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరయ్యారు. SEE ALSO :మంత్రి కేటీఆర్కు నాస్కాం కాబోయే అధ్యక్షురాలి అనూహ్య ప్రశంస ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఈజ్ అఫ్ …
Read More »మంత్రి కేటీఆర్కు నాస్కాం కాబోయే అధ్యక్షురాలి అనూహ్య ప్రశంస
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు మరో అనూహ్య ప్రశంస దక్కింది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సహా నాస్కాం ఇండియా లీడర్షిప్ ఫోరం సదస్సులను ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించారని నాస్కాం కాబోయే అధ్యక్షురాలు దేవ్యాని ఘోష్ ప్రసంశించారు. మంత్రి కేటీఆర్ సహా ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ సారథ్యంలోని బృందం కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ సదస్సులు విజయవంతం అయ్యాయని ఓ ట్వీట్లో ఆమె ప్రశంసించారు.దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ …
Read More »ప్రేమించలేదని యువతిని ….!
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో ఎంతో విషాదకరమైన సంఘటన చోటు చేసుకున్నది.తను ఎప్పటి నుండో వెంటపడుతున్న పట్టించుకోవడంలేదు .ప్రేమించమని బ్రతిమిలాడిన పట్టించుకోకుండా ఉంటున్న యువతిని యువకుడు కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. బోనకల్ లో పాత సినిమా హాల్ పక్కన యమునా అనే యువతిని రామలింగయ్య అనే యువకుడు తనను ప్రేమించడంలేదని కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి.దీంతో వెంటనే 108 రావడంతో ఆమెను ఖమ్మం ఆస్పత్రికి …
Read More »ఫలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి…
తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గములోని రైతులు ఎర్ర జొన్నల కొనుగోలు కేంద్రాలలో ఇబ్బంది పడుతున్నారని, కేవలం ఒకటే కొనుగోలు కేంద్రం ఉండడం వల్ల అమ్మకానికి ఒచ్చిన రైతుల సమయం చాలా వృధా అవుతుంది స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారితో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు హరీష్ రావు గారికి వినతి పత్రం సమర్పిచారు. దీనికి స్పందించిన ప్రభుత్వం వెంటనే ఆర్మూర్ నియోజకవర్గములో …
Read More »అవినీతిలో ప్రపంచంలోనే ఇండియాకి 81స్థానం ..
ప్రపంచ వ్యాప్తంగా అవినీతి ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో ప్రపంచ పెద్ద దేశాలైన చైనా కంటే దారుణంగా ఉంది.గత ఏడాది జాబితా ప్రకారం విడుదల చేసిన లిస్టులో ఇండియా ఎనబై ఒకటో స్థానాన్ని దక్కించుకుంది.అయితే ఇండియా దాయాది దేశమైన పాకిస్తాన్ ,బంగ్లాదేశ్ దేశాల కంటే మాత్రమే మెరుగ్గా ఉంది.పాకిస్తాన్ నూట పదిహేడు ,బంగ్లా నూట నలబై మూడు ,లంక తొంబై ఒక్క స్థానంలో ఉన్నాయి .
Read More »