ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 90 ముగించుకుంది. అయితే త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లపై తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో ప్రధానంగా ప్రతిపక్ష వైసీపీ పార్టీకి ఒకే ఒక్క రాజ్యసభ సీటు గెలుచుకునేందుకు అవకాశం ఉంది. అధికారపార్టీ టీడీపీ కంటె వైసీపీనే ముందు తమ పార్టీ తరుపున రాజ్యసభ అభ్యర్తిని ప్రకటించింది. త్వరలో …
Read More »చిక్కడు – దొరకడు.. వర్మ ఈసారైనా బుక్ అవుతాడా..?
జీఎస్టీ వెబ్ సిరీస్ కేసులో సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరైన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను పోలీసులు విచారించారు. తన అడ్వకేట్తో పాటు విచారణనకు వచ్చిన వర్మను సైబర్ క్రైమ్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఇక విచారణలో భాగంగా జీఎస్టీని ఆన్ లైన్లో డైరెక్ట్ చేశానన్న వర్మ… ఫోటోల్లో వున్నాడని అడగ్గా… పోలాండ్లో వేరే సినిమా తీస్తున్నప్పుడు వెళ్లానన్నారు. సినిమా తీసిందంతా అమెరికన్ కంపెనీ అన్న వర్మ… తనకు ఏమీ పారితోషికం …
Read More »ఏపీలో ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు…..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం నేడు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు,కేసీఆర్ అభిమానులు రక్తదానాలు,అన్నదానాలు లాంటి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో తెనాలి పట్టణంలో ఖాదర్ అనే వ్యక్తీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన …
Read More »జూనియర్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్ ….
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరసవిజయాలతో దూసుకుపోతున్న హీరో ఎవరు అంటే వెనక ముందు ఆలోచించకుండా తడుముకోకుండా చెప్పే పేరు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ .వరస విజయాలతో ఇండస్ట్రీను ఊపేస్తున్న సమయంలో మాటీవీలో ప్రసారమై బిగ్ బాస్ షోతో బుల్లితెరపై కూడా తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు జూనియర్. తాజాగా త్వరలోనే బిగ్ బాస్ 2 సీజన్ కూడా మొదలవుబోతుంది.అయితే ఈ సీజన్ లో కూడా జూనియర్ ను …
Read More »మంత్రి జోగు రామన్నకు తప్పిన భారీ ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జాగు రామన్నకు భారీ ప్రమాదం నుండి బయటపడ్డారు.ఈ రోజు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసిన అనంతరం ఓ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన ఆయన అనూహ్యంగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..మంచిర్యాలజిల్లాలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ శంకు స్థాపనకు మంత్రి జోగు రామన్న, విప్ ఓదేలు, ఎమ్మెల్యే దివాకర్రావు కేసీఆర్ …
Read More »మెగా ఫ్యామిలీలో.. చిరంజీవి తప్ప పనికొచ్చే వారే లేరా..?
వైసీపీ ఎమ్మెల్యే రోజా వారసత్వ రాజకీయాల పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన రోజా.. చిరంజీవి ఒక్కడే ఎంతో కష్టపడి వస్తే… ఫలాలు మాత్రం చాలా ఈజీగా మెగా వారసులు అనుభవిస్తున్నారని రోజా అన్నారు. ఆ రోజుల్లో హేమా హేమీ నటులతో పోటీపడి నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి చిరంజీవి చాలా కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. అయితే ఆయన తమ్ముళ్లు, …
Read More »పవన్ను ఎవరూ పట్టించుకోవడం లేదంటున్న ఫ్యాన్స్
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తే…కొందరు ఆయన ఫ్యాన్స్ కాబోయే సీఎం అంటారు. మరికొందరు 2014 ఎన్నికల సమయంలో ఎంట్రీ ఇచ్చిన జనసేనాని ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చారని వారి గెలుపునకు తమ నాయకుడే కారణమని చెప్తుంటారు. అసలు తమ నాయకుడు ఒక పిలుపు ఇస్తే…సీన్ పూర్తిగా చేంజ్ అయిపోతుందని ధీమా వ్యక్తం చేస్తుంటారు. కానీ వాస్తవంగా అలాంటి పరిస్థితి లేదని రాజకీయవర్గాల్లో …
Read More »అందరి ముందే కేంద్ర మంత్రి మేనకా గాంధీ ..
ఆమె మహిళ..అంతకంటే ఆమె ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవి అది కూడా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తీ.అలాంటి వ్యక్తి పబ్లిక్ లో సంచలనం సృష్టించారు.కేంద్ర మంత్రి అయిన మేనకా గాంధీ పబ్లిక్ మీట్ లో ప్రభుత్వ ఉద్యోగిని అందరి ముందే అసభ్యకరమైన పదజాలంతో దూషించారు.యూపీలో బహేరి లో పీడీఎస్ స్కీమ్ గురించి జరిగిన ఒక పబ్లిక్ సమావేశంలో ఉన్నత అధికారిపై వచ్చిన అవినీతి పిర్యాదుల అంశం మీద మంత్రి …
Read More »ప్రేమికుల రోజు రాత్రి.. స్వామిజీతో గడిపిన తమన్నా.. నైటంతా ఏం చేసిందో తెలుసా..?
ప్రేమికుల రోజు అనగానే అందరూ ఎన్నో ఊహల్తో తమ ప్రేమికుల కోసం ఆశ్చర్యపరిచే రీతిలో వాళ్ళ ప్రేమను తెలుపుతూ, సరదాగా కబుర్లతో వాళ్ళ మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ సంతోషంగా గడుపుతారు. అయితే మన తెలుగు వెండితెర అందాల పాలరాతి సుందరి తమన్నామాత్రం ఎవరూ ఊహించని వ్యక్తితో ప్రేమికులు రోజును గడిపింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఫిబ్రవరి 13 రాత్రి శివరాత్రి వేళ ఆమె ఆధ్యాత్మిక వేత్త జగ్గీవాసుదేవన్ సమక్షంలో …
Read More »సీఎం కేసీఆర్ బర్త్ డే కానుకల్లో అదే అత్యుత్తమం అంటున్న ఎంపీ కవిత .
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు నేడు.ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.రాష్ట్రంలో టీఆర్ఎస్ శ్రేణులు ,కేసీఆర్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్సీ ,టీఆర్ఎస్వీ యూత్ వింగ్ అధ్యక్షుడు అయిన శంభీపూర్ రాజు ,ఎమ్మెల్యే వివేకనందగౌడ్ ,స్థానిక యువత అంతా కల్సి రూపొందించిన సాంగ్ ను ఎంపీ కవిత విడుదల చేశారు.ఈ …
Read More »