తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం దేశానికే ఆదర్శమని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు . ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధిపై సచివాలయంలో అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కావడానికి మరో 50 రోజుల గడువు ఉందన్నారు. 45 నుంచి 50 రోజుల్లో షెడ్యూల్డ్కులాల ప్రత్యేక నిధి …
Read More »నక్క తోక తొక్కిన ఎయిర్ టెల్ పాప …!
సాషా చైత్రి ఎయిర్ టెల్ 4 జీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు.అంతగా ఈ నాషా ప్రాచుర్యం పొందింది ఎయిర్ టెల్ యాడ్ తో .అయితే అమ్మడు నక్క తోక తొక్కింది.నాషా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మోడల్.పంతొమ్మిది ఏళ్ళ వయస్సు మాత్రమే ఉన్న ఈ పాప టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వినాయకుడు ,కేరింత లాంటి చిత్రలనుతీసిన సాయికిరణ్ అడవి తీస్తున్న లేటెస్ట్ మూవీలో హీరోయిన్ …
Read More »2019 బిగ్ ఫైట్… దిక్కుతోచని స్థితిలో జంపింగ్ బ్యాచ్..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తాయిలాలకు లొంగి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఉన్నా.. అనర్హత వేటు వేసే ప్రసక్తే ఉండదని హామీ కూడా రావడంతో యదేచ్చగా ఫిరాయించారు. ఓట్లేసిన జనం కూడా లోలోన రగిలిపోవడం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ప్రశ్నించిన వారిపై పోలీసులను చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా ప్రయోగిస్తుండడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. …
Read More »బయటపడ్డ నమ్మలేని నిజాలు..!
తనకు తాను ఫైర్బ్రాండ్ నేతగా ప్రచారం చేసుకుంటూ సీఎం కుర్చికి కొంచెం దూరంలో మాత్రమే ఉన్నట్లుగా భావించే ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చుక్కలు కనిపించడం మొదలైందని అంటున్నారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని వదులుకుని కాంగ్రెస్లో చేరిన రేవంత్కు ఆ పార్టీ మార్క్ షాక్లు తగులుతున్నాయని అంటున్నారు. దీంతో ఆయన నడిచి కాంగ్రెస్లో చేరిన నేతలు ఇప్పుడు రేవంత్పై గుర్రుమంటున్నారని సమాచారం. టీడీపీ వర్కింగ్ …
Read More »కేటీఆర్ రాలేకపోయినా…హార్వర్డ్,అమెరికన్లు ఫిదా..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ భిన్నమైన వ్యక్తిత్వానికి ఇదో నిదర్శనం. విభిన్నమైన రాజకీయవేత్తగా గుర్తింపు పొందిన కేటీఆర్ యువమంత్రిగా తన శాఖలను అభివృద్ధి పథంలో తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఎన్నో ప్రఖ్యాత వేదికల నుంచి ఆహ్వానం వచ్చాయి. తమ కార్యక్రమాల్లో ప్రసంగించాలని కోరాయి. ఇలాంటి జాబితాలో ప్రపంచప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ఒకటి. My apologies for not showing up at …
Read More »అలా కన్నుకొట్టింది.. ఇలా వైరల్ అయ్యింది..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు.. ఆమెకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అది ఓ మలయాళ సినిమా ఒరు ఆడార్ లవ్ సినిమాకు సంబంధించిన వీడియో. అందులో ఓ అమ్మాయి అబ్బాయి మధ్య కళ్ళతో జరిగే చిన్న సంభాషణ అందరికీ తెగ నచ్చేసింది. అంతలా వైరల్ అయిన ఆ అమ్మాయి ఎవరని తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ వార్త మీకోసమే కేరళ లోని త్రిసూర్కు చెందిన …
Read More »స్వచ్ఛతలో హైదరాబాద్ ను అగ్రస్థానంలో ఉంచుదాం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాంనగర్ డివిజన్లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. ఈ రోజు ఉదయం 15,320 మంది విద్యార్థులు.. ఒకేసారి రోడ్లను ఊడ్చి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »వరుణ్ తేజ్ సీక్రెట్స్.. తెరవెనుక తొలిప్రేమ ఎవరితో..?
మెగా కాంపౌండ్ నుండి అప్లోడ్ అయిన మెగాబ్రదర్ తనయుడు వరుణ్తేజ్ వరుసగా ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పిబ్రవరి 10 శనివారం విడుదలైన ఈ చిత్రం తొలిరోజు 9కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. కెరీర్లో భారీ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో అభినందనలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుత హీరోలు పాటిస్తున్న మూస ధోరణికి దూరంగా.. కథల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తోన్న వరుణ్ తన …
Read More »టీడీపీ గ్యాంగ్ సిత్రాలు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్..!
మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వివాదాలకి కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా రాజకీయ నాయకుల పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై.. …
Read More »వైసీపీ ఎమ్మెల్యే రోజాకు వచ్చే ఎన్నికల్లో పోటి ఎవరో…మీకు తెలుసా ?
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు కు చెందిన సీనియర్ రాజకీయవేత్త – టీడీపీ తొలితరం నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇటీవలే అకస్మాత్తుగా కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఆయన మరణించారు. మాజీ మంత్రిగా – ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా గాలిది పార్టీలో ప్రత్యేకమైన స్థానమే.అయితే 2014 ఎన్నికల్లో నగరి పోరు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. వైసీపీ తరఫున రోజా – టీడీపీ తరఫున ఆ …
Read More »