మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన తొలిప్రేమ చిత్రం ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిషో నుండే పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో రాశీ ఖాతాలో ఓ హిట్ పడ్డట్టే అనుకోవచ్చు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. రాశీ ఖన్నా గురించి గత కొద్ది రోజులుగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. టీమిండియా క్రికెటర్తో ఆమె ప్రేమలో పడిందనే వార్త దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ఫాస్ట్ …
Read More »అను బేబి.. అలాంటి పనులు చేయకూడదమ్మా..!
రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎదుటి వారు విమర్శలు ఎదుర్కొనేటప్పుడు.. మనం కూడా నలుగురితో కలిసి వారి పై ఓ రాయి విసిరామనుకోండి… తీరా మనకు ఏదో ఒకరోజు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారు మాత్రం ఎందుకు ఊరుకుంటారా చెప్పండి. ఇదిగో సరిగ్గా జబర్దస్త్ యాంకర్ అనసూయ విషయంలో అలాంటిదే జరిగింది. ఓ పిల్లాడు ముచ్చటపడి ఓ ఫొటో కోసం ప్రయత్నించాడు. దానికే అంతలా రెచ్చిపోయిన అనసూయ గోల గోల …
Read More »టీడీపీ కంచుకోటలో.. జగన్ దూకుడు.. వైసీపీ ఎంపీ ఖరారు..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకొని రెండువేల కిలోమీటర్ల వైపు పరుగులు పెడుతోంది. ఇక ప్రస్తుతం రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలు చుట్టేసి.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్ జగన్ మోహన్ రెడ్డి ఒకింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా రు. ఒకవైపు ప్రజలతో మమేకం అవుతూ… వారి సమస్యలను ప్రస్తావిస్తూనే మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో నాయకుల పరిస్థితిని కూడా స్వయంగా అంచనా వేస్తూ అడుగులు …
Read More »నాడు కాగ్ చెప్పింది.. నేడు బీజేపీ ఇరికించింది.. చంద్రబాబు గారు ప్లాన్ ఏంటి..?
ఏపీ రాజధాని అమరావతి కోసం 4 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని అందించామని వారు బల్లగుద్ది చెబుతోంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరమే. కేంద్ర బడ్జెట్ తర్వాత చంద్రబాబు ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. దానికి కారణమేంటో ఎవరికీ అర్థం కావడంలేదు. ఆఖరికి టీడీపీ నేతలు సైతం, చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి …
Read More »ఢిల్లీని టచ్ చేసిన.. జగన్ పాదయాత్ర.. ఎల్లో గ్యాంగ్కి రంగు పడినట్లేనా..?
వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన పాదయాత్ర దేశ రాజధాని ఢిల్లీని టచ్ చేసిందనే రాజకీయ వర్గాల్లో ఓ వార్త హాట్ టాపిక్ అయ్యింది. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టారు. గత నవంబరు 6న ప్రారంభమైన ఈ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకుంది. అదేవిధంగా నాలుగు జిల్లాలను సైతం ఈ పాదయాత్ర చుట్టి వచ్చింది. మొత్తంగా సీమలో పూర్తయిపోయింది. ప్రస్తుతం నెల్లూరులో …
Read More »అన్నకు తగ్గ తమ్ముడు ..!
ఏపీ మొత్తం కేంద్రం పై వ్యతిరేకతతో అట్టుడికిపోతున్న విషయం తెల్సిందే. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు ఒంటరిగా చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డు పట్టుకుని ఆందోళన చేయడం, లోక్ సభలో టీడీపీ మరియు వైకాపా సభ్యులు ఆందోళనకు దిగడం వంటివి వచేస్తున్నారు. వారు చేసే ఆందోళనలకు కేంద్రం దిగిరాకపోవచ్చు, కాని ఏపీ ప్రజలు వారి పట్ల …
Read More »దుమ్ములేపుతున్న ధనుష్ ఫస్ట్ హాలీవుడ్ మూవీ ట్రీజర్….
అమ్మాయిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ సీఎం…
మనోహర్ పారికర్ మొదట కేంద్రమంత్రిగా ఉన్న ఆయన ఆ మంత్రి పదవీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి.అట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏకంగా అమ్మాయిల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంటు సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మద్యం సేవించే అమ్మాయిల సంఖ్య ఎక్కువైంది అని …
Read More »వచ్చే ఎన్నికల్లో కర్నూల్ జిల్లా పత్తికొండలో బలం ఎవరిది…సర్వేలో నమ్మలేని నిజాలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే .కర్నూలు జిల్లా, డోన్ సమీపంలోని కంబాలపాడుకు చెందిన కృష్ణమూర్తి బీసీ వర్గమమయిన ఈడిగ కులానికి చెందిన నాయకుడు. రెడ్ల రాజకీయాధిపత్యం కొనసాగుతున్న రాయలసీమలో నాయకుడిగా ఎదిగిన ఏకైక బీసీ నేత కేఈ కృష్ణమూర్తియే. కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాబల్యం ఒక వైపు కేఈ కుటుంబం మరొక …
Read More »రాజీనామాలు చేద్దాం రండి ..ప్రత్యేక హోదా ఎలా రాదో చూద్దాం .బాబుకు జగన్ సవాలు ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దమ్మున్న సవాలు విసిరారు.గత వారం రోజులుగా కేంద్ర సర్కారు ఏపీకి చేసిన అన్యాయంపై వైసీపీ ఎంపీలు ఇటు లోక్ సభ అటు రాజ్యసభలో కొట్లాడిన సంగతి తెల్సిందే.కేంద్రం ఇటివల ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ లో ఏపీకి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ …
Read More »