Home / SLIDER (page 2003)

SLIDER

సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం… వైసీపీ లోకి స్టార్ డైర‌క్ట‌ర్‌..?..

ఏపీ రాజ‌కీయాల్లో సినీ ప్లేవ‌ర్ రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. అధికార టీడీపీకి ఇప్పటికే సినీ గ్లామ‌ర్ ఉండ‌గా.. ప్ర‌తిప‌క్ష వైసీపీ కూడా ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇక అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే… వైసీపీలోకి గ‌త కొంత‌కాలంగా ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు చేరుతారని వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. see also : రాజీనామాలు చేద్దాం రండి ..ప్రత్యేక హోదా ఎలా రాదో చూద్దాం .బాబుకు జగన్ సవాలు .. ఆయ‌న …

Read More »

రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయాలపై చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేస్తుంది.తన అధికారక ట్విట్టర్ ఖాతాలో జగన్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు అని మండిపడ్డారు. See Also:ప్ర‌కాశం జిల్లా.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో… వైసీపీ ప్ర‌కాశించేనా..? నాడు రాష్ట్ర విభజన …

Read More »

ప్రేమలో పడ్డ వరుణ్ తేజ్…!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మెగా కుటుంబ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సొంత టాలెంట్ తో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో వరుణ్ తేజ్ .ఇటు పెద్దనాన్న అటు బాబాయితో పాటుగా తన తండ్రి కూడా స్వతహాగా సినిమా ఇండస్ట్రీకి చెందినవారి కాబట్టి మొదటి అవకాశం ఈజీగా వచ్చిన కానీ ఆ సినిమాలో నటనతో అందరి చేత శబాష్ అనిపించుకొని వరస అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. …

Read More »

అదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో… మడ్‌పోర్ట్‌లోని గాంధీనగర్ బస్తీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు మంత్రులు మహమూబ్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుడ్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు స్లమ్‌లలో నివసించే ప్రజలు ముందుకు …

Read More »

మరోసారి తండ్రి కోడుకులకు లెక్కలతో చుక్కలు చూపించిన డోన్ వైసీపీ ఎమ్మెల్యే

2014 సాధారణ ఎన్నికలకు ముందు వరకు ఈ పేరు రాష్ట్ర రాజకీయాలకు కొత్త. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైయస్ జగన్ కొత్త పార్టీ పెట్టేదాకా ఈ పేరు ఎవరికి తెలియదు. పార్టీ ఆవిష్కరించిన వైయస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టిన పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో 2012లో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అపట్టో నిజంగానే అది ఒక పెద్ద సంచలనం. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు …

Read More »

ప్ర‌కాశం జిల్లా.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో… వైసీపీ ప్ర‌కాశించేనా..?

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ స‌ర్వేల మీద స‌ర్వేలు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే ఆ స‌ర్వేల మాట ఎలా ఉన్నా జిల్లాల వారిగా వైసీపీ బ‌లాలు ఏంటో బ‌ల‌హీన‌త‌లు ఏంటో ఒక‌సారి తెలుసుకుందా. ముందుగా వైసీపీ కంచుకోట అయిన ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ ప్ర‌కాశిస్తుందా.. లేక త‌న ప్ర‌భావాన్ని కోల్పోయిందా ఒక‌సారి విశ్లేషించుకుందాం…. See Also:రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్… ప్ర‌కాశం …

Read More »

ఈ విషయం తెలిస్తే వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకుంటారు …

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆయన చనిపోయి ఇన్నేండ్లు అయిన కానీ ఐదున్నర కోట్ల ఆంధ్రుల గుండెల్లో చెరగని అభిమానాన్ని సంపాదించుకున్న మహానేత.ఇప్పటికి ఏపీలో ప్రతి ఒక్క ఇంట్లో కాకపోయిన గ్రామంలో అత్యధికంగా ఇండ్లల్లో వైఎస్సార్ బొమ్మ ఉంటది అంటే అతిశయోక్తి కాదేమో.అంతగా ఆయన ప్రజానేతగా ..ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.అయితే అప్పట్లో తొమ్మిది యేండ్ల టీడీపీ నిరంకుశ పాలనకు చరమగీతం …

Read More »

ఎంపీ కవితపై పవన్ ఆసక్తికరమైన ట్వీట్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయ ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర విభజన హామీల అమలు పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోక్ సభలో మద్దతు ఇచ్చిన చెల్లెలు కవితకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.ఏపీ ప్రజలకు కవిత మద్దతు ఇవ్వడం సంతోషకరమని ఆయన తెలిపారు .విభజన హామీలను అమలు చేయాలని పార్లమెంట్‌లో కవిత డిమాండ్ చేసిన …

Read More »

ఢిల్లీకి వెళ్ళిన సీఎం కేసీఆర్‌..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీ ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దేశ రాజధాని డిల్లీ కి వెళ్లారు.నిన్న సాయంత్రం ( శుక్రవారం ) హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆయన సతీమణి శోభ, ఇతరులు కూడా బయల్దేరారు.అయితే గత నాలుగు రోజులుగా పంటి నొప్పితోబాధపడుతున్న కేసీఆర్.. చికిత్స నిమిత్తం హస్తినకు వెళ్లినట్లు సమాచారం.ఈ క్రమంలో డిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను సీఎం …

Read More »

ఆ ఒక్కటే కేటీఆర్ ట్విట్ట‌ర్ రికార్డుకు కారణం ..!

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్‌ లో రికార్డ్ సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఫాలోవర్స్ సంఖ్య 10 లక్షలు దాటింది. ఇది మంత్రి కేటీఆర్‌కు ద‌క్కిన విశేష గౌరవం. అయితే ఎలా ద‌క్కింది అనేది ఆస‌క్తిక‌రం. సిరిసిల్లా నుంచి సిలికాన్‌వ్యాలీ వరకు స్వల్పకాలంలోనే సుపరిచితుడు అయినందునే ఈ రికార్డు ద‌క్కింద‌ని అంటున్నారు. see also : కేటీఆర్‌ ఆఫీస్‌..కొత్త ఒరవడికి కేరాఫ్‌ అడ్రస్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat