తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు వస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా మహాబుబాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య ఈ రోజు …
Read More »అన్లిమిటెడ్ బికినీతో దర్శనమిచ్చి షాకిచ్చిన రకుల్ ప్రీత్సింగ్
తెలుగులో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలు దక్కించున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ఫ్లాఫులను ఎదుర్కొంది ఇండస్ట్రీలో ఆమె ఇంత స్ట్రాంగ్గా పాతుకుపోవడానికి కారణం కేవలం నటన మాత్రమే కాదు, ఏ మాత్రం మొహమాట పడకుండా సెక్సీగా అందాలు ఆరబోసే తెగింపు కూడా ఉండటం. కాస్త గ్లామర్ డోస్ ఎక్కువ కావాలని దర్శకులు కోరితే వెంటనే …
Read More »ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న మిస్టర్ పర్ఫెక్ట్ సర్వే.. #జనసేనకి..? #టీడీపీకి..? #వైసీపీకి..?
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్రం తాజాగా ఏపీకి కేటాయించిన బడ్జెట్ పై వ్యతిరేకంగా గురువారం వామపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఇక వైసీపీ కూడా బంద్కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వైసీపీ అధినేత జగన్ కూడా తన పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నికల వేళ దగ్గర పడడంతో వరుసగా సర్వే రిపోర్టులు దర్శన మిస్తున్నాయి. మొదట బీజేపీ …
Read More »లోక్ సభలో తెలుగోడి పవర్ చూపించిన వైసీపీ ఎంపీలు…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీలు ఈ రోజు బుధవారం లోక్ సభలో తెలుగోడి పవర్ ఏమిటో చూపించారు .రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుండి కేంద్ర సర్కారుపై వైసీపీ పోరాడుతున్న సంగతి తెల్సిందే.ఇటివల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన లాస్ట్ బడ్జెట్ లో కూడా ఏపీకి నిధులు ఎక్కువగా కేటాయించకపోవడం .. విభజన చట్టంలో …
Read More »పవన్ కళ్యాణ్ చేసిన తప్పుకు మరో హీరోయిన్ బలి ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వలన మరో హీరోయిన్ కు వచ్చిన సరైన అవకాశం మిస్సైంది.ఏకంగా స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ హీరో సరసన నటించే సువర్ణ అవకాశాన్ని అమ్మడు కోల్పోయింది.అసలు విషయానికి వస్తే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇటివల విడుదలై పవన్ కెరీర్ లోనే అత్యంత డిజార్ట్ గా నిలిచిన …
Read More »రష్యాన్ యువకుడితో పెళ్లిపై శ్రియ క్లారిటీ …
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ,సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ రష్యా దేశానికి చెందిన ఒక యువకుడితో వివాహం జరగనున్నది.ఎప్పటి నుండో వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు.ఇటివల శ్రియ కుటుంబ సభ్యులు రష్యా దేశానికి వెళ్లి వీరిద్దరి వివాహానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో వచ్చే నెలలో వివాహం జరగనున్నది .దానికి సంబంధించిన పెళ్లి ఏర్పాట్లతో పాటుగా పెళ్లికి సంబంధించి షాపింగ్ కూడా చేయడం జరిగిందని వార్తలు వచ్చాయి …
Read More »రోజూ నెయ్యి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
సాధారణంగా నెయ్యి తినడం చాలా మందికి ఇష్టం.అయితే ఎక్కడ బరువు పెరిగిపోతారని భయపడి నెయ్యి తినడం మానేస్తున్నారు.అయితే ఇదంతా నిజం కాదంటుంది ఆయుర్వేదం.మనకు మార్కెట్లో రెండు రకాల నెయ్యిలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఆవు నెయ్యి. రెండోది గేదె పాలతో తయారు చేసే నెయ్యి. అయితే ఆయుర్వేద వైద్యంలో కేవలం ఆవు నెయ్యిని మాత్రమే ఔషధాల ప్రయోగం కోసం వాడుతారు. ఎందుకంటే ఇందులో మన శరీరానికి కలిగే పలు అనారోగ్య …
Read More »మనస్థాపం చెంది యాంకర్ అనసూయ గుడ్ బై చెప్పి….!
బుల్లితెరతో పాటు వెండితెరపై రాణిస్తున్న అందాల భామ అనసూయ ట్విట్టర్కి గుడ్ బై చెప్పడం సెన్సేషన్గా మారింది. తన పర్సనల్ విషయాలతో పాటు ప్రాజెక్ట్స్ విషయాలను ఎప్పటికప్పుడు నెటిజన్స్తో షేర్ చేసుకునే అనసూయ ఫేస్ బుక్, ట్విట్టర్ నుండి బయటకి వచ్చేసిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. యాంకర్ అనసూయ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసింది. మంగళవారం ఓ మహిళ, అనసూయ తమ ఫోన్ పగలగొట్టిందంటూ ఫిర్యాదు …
Read More »Big Breaking News-ప్రధాని మోదీ సతీమణికి రోడ్డు ప్రమాదం…
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సతీమణి జశోదా బెన్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు .రాజస్థాన్ రాష్ట్రంలో కోటా ,చిత్తోడ్ నేషనల్ హైవే మీద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రధాని సతీమణి తలకు తీవ్ర గాయాలయ్యాయి .అయితే వెంటనే సమాచారం అందుకున్న అధికారులు అక్కడకి చేరుకొని చిత్తోడ్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రికి చేర్పించారు .అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ..ఏమి భయపడనవసరం లేదని ..వైద్యులు …
Read More »నాడు వైసీపీని వీడి తప్పు చేశా.. నేడు అనుభవిస్తున్నా..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చినా.. వైసీపీని బలహీన పర్చడానికి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంగతి తెల్సిందే. అయితే చంద్రబాబు ఇచ్చిన తాయిలాలకి అమ్ముడుపోయి వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఇప్పుడు హ్యపీగా లేరనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఏపీ రాజకీయాలని శాసించే తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నేత …
Read More »