తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన నెహాల్ (5) నియమితుడయ్యాడు.నేహాల్ను ప్రచారకర్తగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు నియమించారు. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు, రీడిజైనింగ్పై సీఎం చేసిన సూచనలను అలవోకగా నేహాల్ చెప్పేస్తున్నాడు. రీడిజైనింగ్ గురించి అనర్గళంగా 20 నిమిషాల పాటు నేహాల్ ప్రసంగించాడు. యూకేజీ చదువుతున్న ఐదేండ్ల బాలుడు నేహాల్ ప్రతిభను …
Read More »బిగ్ బ్రేకింగ్ : టీ బీజేపీకి బిగ్ షాక్..సీనియర్ నేత గుడ్ బై
తెలంగాణ రాష్ట్రంలో ఏవిధంగా అయిన సరే వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలని కలలు కంటున్నా బీజేపీ పార్టీ అధిష్టానం ఆశలపై నీళ్ళు చల్లారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేత.అసలు విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ,సీనియర్ నేత బండి సంజయ్ తానూ పార్టీలో ఇమడలేకపోతున్నాను.ఆఖరికి పార్టీ బలోపేతం కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అహర్నిశలు పార్టీకోసం కష్టపడ్డాను.అయిన కానీ పార్టీలో …
Read More »టీడీపీకి 10 మంది కార్పొరేటర్లు రాజీనామా ..
ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.ఈ క్రమంలో వైఎస్ఆర్ కడప టీడీపీ పార్టీకి చెందిన పదిమంది కార్పొరేటర్లు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు.గత నాలుగు ఏండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ పార్టీలో వర్గ విభేదాలు బయటకు వస్తున్న నేపథ్యంలో తాజాగా కడప మున్సిపల్ కార్పోరేషన్లో పదిమంది కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధపడటం జిల్లా రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. See Also:ఏపీ ప్రజలకు న్యాయం …
Read More »మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేసిన సంచలనమే..ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టని వినూత్న,కార్యక్రమాలను , పథకాలను ప్రవేశపెడుతూ..దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారు.కాగా దేశంలో మరే ప్రభుత్వం చేయనివిధంగా కంటి జబ్బులకు శాశ్వత పరిష్కారం కోసం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..నిన్న ( శనివారం ) టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమైన విషయం తెలిసిందే..ఈ సమావేశానికి రాష్ట్ర …
Read More »టీ బీజేపీకి బిగ్ షాక్..టీఆర్ఎస్ లోకి సీనియర్ నాయకుడు..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళా..తెలంగాణ రాష్ట్రంలో వలసలు జోరందుకున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ లనుండి మాజీ మంత్రులు,ఎమ్మెల్యే లు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ లోకి చేరుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన సూర్యాపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు జీడీ భిక్షం బీజేపీ పార్టీ కి గుడ్బై …
Read More »అండర్ -19 టీమ్కు ప్రముఖుల అభినందనల వెల్లువ..!
అండర్ 19 వాల్డ్ కప్ లో ఆసీస్ ను చిత్తు చిత్తుగా ఓడించి.. నాలుగో సారి అండర్ – 19 ప్రపంచ ఛాంపియన్ గా భారత్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో భారత జట్టుకు ప్రసంసలు వెల్లువెత్తున్నాయి.రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్,సచిన్ టెండూల్కర్..తదితరులు అండర్ -19 టీమ్కు అభినందనలు తెలిపారు.ఈ గెలుపును ప్రతి భారతీయుడు గర్వంగా …
Read More »బ్రేకింగ్ : నిరుద్యోగులకు టీ సర్కార్ మరో శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గత వారం రోజులనుండి రోజుకో శుభవార్త చెప్పుతున్నది.ఇవాళ ఉదయం ( శనివారం ) హోంశాఖలో 14,177 పోలీసు ఉద్యోగాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ సాయంత్రం సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 549 పోస్టులు.. టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఆ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 418 టీజీటీ, 52 పీజీటీ, …
Read More »జగన్ని కలిసిన గౌతమ్ రెడ్డి.. వెంటనే వంగవీటికి ఫోన్ చేసిన జగన్..!
విజయవాడ నేతల్లో సయోధ్యను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుదిర్చారు. గత కొంతకాలంగా వంగవీటి రాధ పార్టీని వీడుతున్నట్లుప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో రాధా వెనక్కు తగ్గారు. అయితే ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన గౌతంరెడ్డి జగన్ పాదయాత్రలో కలవడంతో మళ్లీరాధాలో అసంతృప్తి బయలుదేరిందంటున్నారు. జగన్ పాదయాత్ర వద్దకు వెళ్లి గౌతమ్ రెడ్డి కలిసిన ఫొటోలో సోషల్ …
Read More »మేడారం జాతరను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు..కడియం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర…దక్షిణ భారతదేశ కుంభ మేళా…తెలంగాణ రాష్ట్ర పండగ…సమ్మక్క-సారక్కల మేడారం జాతర…ఈసారి కనివినీ ఎరుగని రీతిలో గొప్పగా జరిగింది. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని భక్తితో సమర్పించి మొక్కులు చెల్లించి అమ్మల ఆశీర్వాదాలు పొందారు. మేడారం జాతర ప్రారంభానికి 15 రోజుల ముందునుంచే తరలి …
Read More »కేఆర్టీఏ నూతన అధ్యక్షుడిగా సందీప్ కుమార్ మక్తాల
న్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ (కేఆర్టీఏ)నూతన అధ్యక్షుడిగా సందీప్ కుమార్ మక్తాల ఎన్నికయ్యారు.2018-21 ఏడాదికి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించనున్నసందీప్ కుమార్ కేఆర్టీఏకు రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు .కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ లోని కబ్బన్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు శనివారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో కేఆర్టీఏ ప్రకటించింది.ఈ క్రమంలో అధ్యక్షుడితో పాటుగా రాష్ట్ర కమిటీను ఈ సందర్భంగా ప్రకటించారు.కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ సరిగ్గా ఆరేండ్ల …
Read More »