Home / SLIDER (page 2018)

SLIDER

2019లో వెంకయ్య నాయుడు రాష్ట్రపతి …చంద్రబాబు ప్రధానమంత్రి ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో భారతప్రధాన మంత్రి కానున్నారా ..?.ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు 2019లో భారత రాష్ట్రపతి కానున్నారా .?.అంటే అవును అనే అంటున్నారు టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ వైవిబీ రాజేంద్రప్రసాద్ ..ఇటివల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో …

Read More »

టీమ్ ఇండియా జూనియ‌ర్స్ దెబ్బ‌.. ఆసీస్ జూనియ‌ర్స్ అబ్బా.. వ‌ర‌ల్డ్ క‌ప్‌ను మరోసారి ముద్దాడిన భార‌త్‌..!

టీమ్ ఇండియా జూనియ‌ర్స్ దుమ్మురేప‌డంతో భారత్ మరోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఉత్కంఠ‌మైన ఫైనల్లో ఉత్త‌మ‌మైన‌ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో జూనియ‌ర్ కంగారూల‌ను ప‌రిగెత్తించి మ‌రీ వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్నారు.న్యూజిలాండ్‌లోని ఓవల్ బే వేదికగా జరిగిన ఫైనల్లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. తద్వారా అత్యధికంగా నాలుగుసార్లు వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్న జట్టుగా రికార్డ్ నెలకొల్పింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే తొలుత బ్యాటింగ్ …

Read More »

 ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్..

తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గ్రేటర్ శనివారం హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సాధారణ ప్రజలు నిత్యం బస్ లలో తిరుగుతూ వారి వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం లో ఉన్న తాము కూడా అప్పుడప్పుడు ఇలా ప్రభుత్వ బస్ లలో తిరిగితేనే వారి వారి, అవసరాలు, సమస్యలు తెలుస్తాయని అన్నారు .మసబ్ ట్యాంక్ …

Read More »

చరిత్ర సృష్టించిన యువభారత్ …

మౌంట్ మంగాని లో జరుగుతున్న అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీంఇండియా ఘనవిజయం సాధించింది.ఆసీస్ జట్టుకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఆడిన టీంఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సగర్వంగా ప్రపంచ కప్ ను దక్కించుకుంది.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మొత్తం 47.2 ఓవర్లలో రెండు వందల పదహారు పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఆటగాళ్ళలో …

Read More »

నారా లోకేష్ చీక‌టి స‌ర్వేలో.. టీడీపీ ఆశ‌లు గ‌ల్లంతు..!! సీఎం ఎవరో తేలిపోయింది..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, సినీ న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ అల్లుడు.. ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా చేయించిన స‌ర్వేలో టీడీపీ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. అంతేకాక‌.. 2019లో అధికారంలోకి వ‌చ్చే పార్టీ వివ‌రాలు, ఎన్నిసీట్లు, ఎక్క‌డెక్క డ‌. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ఎవ‌రిపై ఉంది అన్న అంశాల‌పై జ‌రిగిన ఈ స‌ర్వేలో సీఎం ఎవ‌రో కూడా తేలింది. నారా లోకేష్ స‌ర్వేలో …

Read More »

లగడపాటి సర్వేలో డోన్ వైసీపీ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ 2019లో ఘన విజయం

సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు.ఆ సర్వే ఫలితాలు చూస్తే టీడీపీ అధినేత,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా వున్నాయి.అయితే ఇప్ప‌టికే రిప‌బ్లిక్ టీవీ నిర్వ‌హించిన స‌ర్వేలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారం చేప‌డుతుంద‌నే విష‌యం తెలిసిందే..ఇక కర్నూల్ జిల్లా వారిగ చూస్తే డోన్ నియోజక …

Read More »

నవమిలోపు భద్రాద్రి ఆలయాభివృద్ధికి ముహూర్తం ….

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం  శ్రీ సీతారామస్వామి ఆలయ అభివృద్ధి పథకంలో భాగంగా తొలిదశ పనులను శ్రీరామ నవమిలోపు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్‌ ఆనంద సాయి నేతృత్వంలో రూపొందించిన మూడు నమూనాలపై చర్చించారు. చినజీయర్‌ స్వామి నమూనాలపై సంతృప్తి వ్యకం చేయడంతో మిగిలిన పనులపై యంత్రాంగం దృష్టిసారించింది. దీనికితోడు ఆలయం చుట్టూ పలు నిర్మాణాలకు భూమి అవసరమని గుర్తించారు. ఈ మేరకు భూసేకరణతో అందుబాటులోకి వచ్చే 65 …

Read More »

2019ఎన్నికలు ..కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ద్తి ఖరారు ….

తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే ఎన్నికల సమరం మొదలైంది.అందులో భాగంగా తెలంగాణ బీజేపీ పార్టీ అధినాయకత్వం అప్పుడే ఇటు అసెంబ్లీ ఎన్నికలకు ,అటు పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది. అంతే కాకుండా పదిహేడు లోక్ సభ స్థానాల్లో ఐదు స్థానాల్లో పోటి చేయాలనీ …

Read More »

టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ అగ్రహీరోయిన్ …

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ..వచ్చే ఎన్నికల్లో గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు తిరిగి పట్టం కడతారు అని ఆ పార్టీ శ్రేణులు ,కార్యకర్తలు చెబుతుంటారు.రాజకీయ వర్గాలు కూడా ఇవే విశ్లేషణలు చేస్తుంటారు. ఇటివల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సర్వేలో కూడా టీఆర్ఎస్ పార్టీకి వంద నుండి నూట పది సీట్లు …

Read More »

ల‌గ‌పాటి స‌ర్వే జోష్.. పీకే మాస్ట‌ర్ మైండ్‌.. వైసీపీలోకి అక్కినేని నాగార్జున‌..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేస్తున్న‌ పాద‌యాత్ర ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. ఈ నేప‌ధ్యంలో స‌ర్వే రిజ‌ల్ట్‌లు కూడా వైసీపీకి అనుకూలంగా వ‌స్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ అనుకూల మీడియా రిలీజ్ చేసిన స‌ర్వేలో వైసీపీ దూసుకుపోగా.. తాజాగా ల‌గ‌డ‌పాటి స‌ర్వేలో కూడా వైసీపీ.. అధికార టీడీపీని మ‌ట్టి క‌రిపించింది. ఏపీలో టీడీపీ పై వ్య‌తిరేక‌త తీవ్ర‌స్థాయిలో పెరిగిపోయింద‌ని రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు మొద‌లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat