ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేక అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తున్న సంగతి కూడా తెల్సిందే. అందులో భాగంగా …
Read More »2019 సార్వత్రిక ఎన్నికలు.. ఈసారి గట్టిగా కొడుతున్నాం.. ఖచ్ఛితంగా కొట్టేస్తున్నాం..!
2014 ఎన్నికల్లో జస్ట్ చిన్న మార్జిన్తో అధికారం కోల్పోయిన వైసీపీ, 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకునేలా కన్పిస్తోంది. టీడీపీ జరిపిస్తున్న సర్వేలు, వైసీపీ ఇంటర్నల్ సర్వేలు, సాధారణ సర్వేలూ అన్నీ వైసీపీకి అనుకూలంగానే తీర్పులిస్తున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన ఓ సర్వే ప్రకారం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 15కి పైగా పార్లమెంటు సీట్లు దక్కుతాయని తేలింది. దానికి కొనసాగింపుగా ఈ మధ్య వచ్చిన సర్వేలన్నీ …
Read More »దాదా రికార్డును సమం చేసిన విరాట్
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ ,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు.గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో కోహ్లీ సేన ఆ జట్టు మీద ఆరు వికెట్లతో గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆరు వన్డే మ్యాచ్ ల సిరిస్ లో ప్రస్తుతం టీం ఇండియా ఆధిక్యంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నూట పన్నెండు పరుగులను సాధించిన …
Read More »రాష్ట్రంలో, దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ పప్పు అని ప్రూవ్ చేసుకున్న లోకేష్.. వాయించేస్తున్నారు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి అయిన లోకేష్ బాబు విదేశాల్లో తాజాగా చేసిన ఘనకార్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. నారా వారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంది. ఏమి చేయకపోయినా మొత్తం తామే చేశామని డబ్బాలు కొట్టడంలో నారా వారిని మించిన వారే లేరనేది జగనమెరిగిన సత్యం. చంద్రబాబు తనకు తాను ప్రపంచ మేధావిలా కీర్తించుకుంటారు. తాను లేకపోతే హైదరాబాద్ లేదు.. సెల్ఫోన్ లేదు,.. …
Read More »‘తెలంగాణ బతుకు చిత్రం ‘ఫోటో ప్రదర్శనను ప్రారంభించిన కట్టా శేఖర్ రెడ్డి ….
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఉన్న ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం తెలంగాణ బతుకు చిత్రం ఫోటో గ్యాలరీను నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి ప్రారంభించారు.నమస్తే తెలంగాణ పత్రికలోని జిందగీ రిపోర్టర్ అజహర్ షేక్ తీసిన ఫోటోలను ఈ ప్రదర్శనలో ఉంచారు .ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ జీఎం శ్రీనివాస్,రవీంద్రభారతి డైరెక్టర్ మామిడి హరికృష్ణ ,నమస్తే తెలంగాణ జిందగీ టీం పాల్గొన్నారు …
Read More »చంద్రబాబు కొంప ముంచిన లగడపాటి సర్వే… ఎల్లో గ్యాంగ్కే దెబ్బేసిన కాషాయం బ్యాచ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి రాష్ట్రంలో అంతంతమాత్రంగానే ఉంటూ.. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయ్యింది. ఇక అసలు మ్యాటర్లోకి వెళితే.. ఏపీలో అధికార టీడీపీ-కేంద్రంలో ఎన్డీయేకు కూటమిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా టీడీపీ-బీజేపీ దోస్తీ పై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హాట్ టాపిక్ అయిన లగడపాటి సర్వే దెబ్బకి …
Read More »చిరంజీవి కోడలు కజిన్తో… అఖిల్ మాజీ లవర్ శ్రియా భూపాల్ పెళ్లి…?
అక్కినేని అఖిల్, జీవీకే కుటుంబానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ రిలేషన్ పెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి… జస్ట్ మిస్ అయిన విషయం తెలిసిందే. చైతూ-సామ్లతో పాటు ఒకేసారి నిశ్చితార్థం జరిగినా చివరి నిముషంలో అఖిల్-శ్రీయ పెళ్లి రద్దు అయ్యింది. అయితే వీరి పెళ్లి ఎందుకు ఆగిపోయిందో కారణాలు మాత్రం తెలియవు. అప్పట్లో ఆ వార్త హాట్టాపిక్గా నిలిచినా.. ఇటు అక్కినేని, …
Read More »రవితేజని టచ్ చేయకపోవడమే బెటర్.. కత్తి మహేష్ ఘోరమైన రివ్యూ..!
టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ నంటించిన తాజా చిత్రం టచ్ చేసి చూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఎడాది రాజా ది గ్రేట్ చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన రవితేజ.. ఈ ఏడాది మాత్రం నిరాశపర్చాడని.. టచ్ చేసి చూడు చిత్రం పై బిన్నాభిప్రాయాలు వెల్లడవతున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రం పై నెగిటీవ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఈ నేపధ్యంలో …
Read More »రివ్యూ :మాస్ మహారాజ్ టచ్ చేశాడా ..?లేదా ..?
రివ్యూ : టచ్ చేసి చూడు.. బ్యానర్ : లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ తారాగణం : రవితేజ ,రాశీఖన్నా ,సీరత్ కపూర్,సుహాసిని ,మురళి శర్మ ,వెన్నెల కిషోర్ కథ/మాటలు : వక్కంతం వంశీ ,శ్రీనివాస్ రెడ్డి.. సంగీతం : జామ్8 నేపథ్య సంగీతం:మెలోడి బ్రహ్మ మణిశర్మ.. స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్ ఛాయాగ్రహణం:చోటా కె నాయుడు.. నిర్మాతలు:వల్లభనేని వంశీ ,నల్లమలుపు బుజ్జి.. దర్శకత్వం : విక్రమ్ సిరికొండ విడుదల …
Read More »జగన్కి తేల్చిచెప్పిన పీకే.. వైసీపీ ఎంపీల రాజీనామా.. నేడే ఫైనల్..?
ఏపీ రాజకీయలు మరో మలుపుతిరగనున్నాయా.. తాజా పరిణామాలు చూస్తుంటే పెద్ద సంచలేనమే జరిగేలా ఉంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని వైసీపీ తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారనే వార్త రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. వైసీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… అధినేత ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక చాలా సీరియస్ …
Read More »