Home / SLIDER (page 2024)

SLIDER

పెట్టుబడులు సాధించడంలో కేటీఆర్ ఘనవిజయం..!

సౌజన్యం : ఇలపావులూరి మురళీ మోహన్ రావు గారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ హైదరాబాద్ దాటి అడుగు బయట పెట్టడం లేదు. కానీ, పారిశ్రామిక పెట్టుబడులు వరదల్లా తెలంగాణ వైపు దూసుకొస్తున్నాయి. రాష్ట్ర ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఇతర అధికారులు ప్రపంచదేశాన్ని చుట్టివస్తున్నా, నయాపైసా కూడా పెట్టుబడులు రావడం లేదు. కానీ కెటియార్ మాత్రం …

Read More »

సీఎం కేసీఆర్ హర్షం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కెటిపిఎస్ ఏడవ దశ నిర్మాణంలో భాగంగా బాయిలర్ ను వెలిగించి, ట్రయల్ రన్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పారదర్శకత, పనుల్లో వేగం సాధించాలనే లక్ష్యాలతో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించామని, ఈ లక్ష్యం నెరవేరుతుండడం సంతోషకరమన్నారు. తక్కువ సమయంలో నిర్మిస్తుున్న కెటిపిఎస్ ను స్పూర్తిగా తీసుకుని భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణను మిగులు …

Read More »

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.. టాప్ గేర్‌లో దుసుకుపోతున్న కారు..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన జిల్లాల విభజన తరువాత ఏర్పడిన మేడ్చల్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాలల్లో కుత్బుల్లాపూర్ ఒక్కటి.ప్రస్తుతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కేపీ వివేకానందగౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఎమ్మెల్యే వివేకానందగౌడ్ యువకుడు.. ఉత్సాహవంతుడు .. ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు..అయితే మొదటగా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన వివేకానందగౌడ్.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న అధికార టీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న అభివృద్ది …

Read More »

బాహుబ‌లి పోస్ట‌ర్‌ని బీట్ చేసేలా ఉన్న జ‌గ‌న్ వ‌దిలిన ఒకే ఒక్క పోస్ట‌ర్.. టీడీపీకి ఎక్క‌డో మండిపోతుందా..?

ఏపీలో రానున్న సార్వ‌త్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్ర ఓ వైపు కొనసాగుతుంటే దానికి సమాంతరంగానే వైసీపీ రాజకీయ వ్యూహాలని సైతం అమలు చేస్తోంది. తాజాగా జగన్ పాదయాత్రలో 1000 కిమీ మైలురాయిని అందుకున్నారు. వైసీపీ శ్రేణుల ఉత్సాహాన్ని కొనసాగించేలా జగన్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ వెనుక వైసీపీ అధినేత భారీ వ్యూహమే కనిపిస్తోంది. గంపగుత్తగా …

Read More »

వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షాక్..2019లో మొత్తం ఓడిపోతున్నార

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ,ఇద్దరు ఎంపీలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశచూపించిన వందల కోట్లకు లొంగి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే .ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు . …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat