Home / SLIDER (page 2029)

SLIDER

ప‌వ‌న్‌కి నాలుగు రోజుల‌కే ర‌క్తం ప‌డుతోందట‌.. జ‌గ‌న్ మాత్రం 1000 నాటౌట్‌.. మీరే తేల్చుకోండి…!

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇక సోమవారం ఉదయం పుట్టపర్తిలో సత్యసాయి మందిరాన్ని దర్శించుకున్న పవన్ అనంతరం ధర్మవరం చేరుకుని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… గత పది రోజులుగా మాట్లాడి, మాట్లాడి తన గొంతు ఎండిపోయిందని కల్యాణ్ వ్యాఖ్యానించారు. తన గొంతు నుంచి రక్తం వచ్చేంత దగ్గుతున్నానని కూడా పవన్ …

Read More »

క‌న్నీళ్ల‌తో విజ‌య‌మ్మ‌.. జ‌గ‌న్‌కు చెప్పినా.. మొండిగా విన‌లేదా.. ఎవ‌రి కోసం..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర నెల్లూరు జిల్లాలో ర‌ఫ్పాడిస్తోంది. ఇక జ‌గ‌న్ నెల్లూరు పాద‌యాత్ర‌లో వెయ్యి కిలోమీట‌ర్లు పూర్తి చేయ‌నున్నారు. నవంబరు 6వ తేదీన క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లో స్టార్ట్ చేసిన జ‌గ‌న్ పాద‌యాత్ర‌… నాలుగు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో యాత్రను జగన్ పూర్తి చేసుకుని… ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో బిజీ బిజీగా ఉండ‌గా.. …

Read More »

జ‌గ‌న్ అల‌వాట్లు.. నిజ‌మేంటో చెప్పేసిన విజ‌య‌మ్మ‌..!

వైసీపీ అధినేత జగన్‌ పెంపకం పై అసెంబ్లీలో.. ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత‌ చంద్రబాబు చేసిన వ్యాఖ్యాల పై వైఎస్‌ విజయమ్మ స్పందించారు. ఇలాంటి విషయాల్లో స్పందించడం, విమ‌ర్శించడం అవ‌స‌రం లేద‌ని.. జ‌గ‌న్ ఎలాంటివాడో స్వ‌యంగా రాష్ట్ర ప్రజలే చూస్తున్నారని వ్యాఖ్యానించారు. జ‌గ‌న్‌ని చిన్న‌త‌నం నుండే విలువ‌ల‌తో పెంచామ‌ని.. చిన్న‌ప్పుడు నుండే జ‌గ‌న్ క్ర‌మ శిక్ష‌ణ‌తో ఉండేవాడ‌ని.. త‌న‌కు ఒక్క దురలవాటు కూడా లేదని… సిగరెట్ కూడా ముట్టడని.. పబ్‌లకు …

Read More »

మీ అబ్బాయిని చూడు, మా అబ్బాయిని చూడు ఎలా పెంచానో…వైఎస్ విజ‌య‌మ్మ‌

ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తన బిడ్డ ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు. ఎవరినీ విమర్శించడం నాకు ఇష్టముండదు. నా బిడ్డకు ఒక్క దురలవాటు కూడా లేదు. చిన్న అబద్దం కూడా చెప్పడం తెలియదు. సిగరెట్‌ ముట్టడు. పబ్‌లకు వెళ్లే అలవాటు లేదు. నా బిడ్డకు పని చేయడం, …

Read More »

జ‌గ‌న్‌కు ఒకే ఒక్క ఛాన్స్.. ఎందుకు ఇవ్వాలి.. సింపుల్ లాజిక్‌తో తేల్చేసిన వై ఎస్ విజ‌యమ్మ‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తాజాగా ఒక ప్ర‌ముఖ తెలుగు న్యూస్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో ప‌లు ఆశ‌క్తిక‌ర అంశాల పై స్పందించారు. నేడు పాదయాత్ర చేస్తున్న జగన్‌ను చూస్తుంటే .. నాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారే గుర్తుకు వస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను ఆమె కోరారు. చంద్రబాబులాంటి వ్యక్తిని మరోసారి ఎన్నుకోవాల్సిన అవసరం లేదన్నారు. …

Read More »

కోదండరాం సభలో సీఎం కేసీఆర్ పై ప్రశంసలు..!

ప్రొఫెసర్ కోదండరాం సభలో సీఎం కేసీఆర్ పై సినీనటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి ప్రశంసల వర్షం కురిపించారు.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన భేష్. ఆయనకు నా సెల్యూట్ అని ఆయన కొనియాడారు .రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో నిన్న( ఆదివారం ) తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో రైతు ప్రదర్శన, బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. దేశంలో …

Read More »

లోక‌ల్ మీడియా స‌ర్వేలో.. సెంచురీ కొట్టే లోక‌ల్ బాయ్ ఎవ‌రు.. తేల్చేసిని ఫైన‌ల్ స‌ర్వే రిజ‌ల్ట్‌..!

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. పార్టీల మీద విశ్లేష‌ణ‌లు, స‌ర్వేల మీద స‌ర్వేలు ఏపీ రాజ‌కీయాల్ని హీటెక్కిస్తోంది. వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ నువ్వా- నేనా అనేలా పోటీ ఉండ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు సైతం అభిప్రాయ ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ.. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పాల‌న‌లో పూర్తి వైఫ‌ల్యాల‌ను మూట‌గ‌ట్టుకుంది. దీంతో ప్ర‌జ‌ల్లో టీడీపీ పై పూర్తి వ్య‌తిరేక‌త …

Read More »

వైఎస్ జగన్‌ కుమార్తెకు లండన్‌ స్కూల్‌లో ఎలా సీటు వ‌చ్చిందో తెలుసా…

ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత ,వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జగన్ .. 2014లో అతి తక్కువతేడాతో అధికారం కోల్పోయినా దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రతిపక్షనేతగా జగన్ కొనసాగుతున్నారు. అలాగే వైఎస్ జగన్ భార్య భారతి సాక్షి మీడియాకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు వారి కుమార్తెలు నడుస్తున్నారు. జగన్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. వారి పేర్లు వర్ష, హర్ష..అయితే జగన్ దంపతులు గర్వించే ఘనతను కుమార్తె సాధించిన విష‌యం …

Read More »

తెలంగాణలో లూలూ.. రూ. 2,500 కోట్లు పెట్టుబడులు..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విదేశీ పర్యటన నిమిత్తం గత 15 రోజులు జపాన్ ,దావోస్ ,దుబాయ్ లో పర్యటించి ఇవాళ వేకువజామున హైదరాబాద్ మహానగరానికి చేరుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి  విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయి . దుబాయ్‌కి చెందిన రెండు …

Read More »

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి మొదటగా రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతిగా రామ్ నాథ్ ఎన్నికైన తర్వాత…ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి. అటు రెండు విడుతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి ఫిబ్రవరి 9 వరకు తొలి విడత, మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat