టాలీవుడ్ స్టార్ హీరో ,మాజీ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని ఏండ్లుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు కేంద్రాన్ని ఏర్పాటు చేసి నేత్ర,రక్తదనాన్ని సరఫరా చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే చిరు బ్లడ్ బ్యాంకు కేంద్రంలో ఒక ఉద్యోగి భారీ గోల్ మాల్ కు పాల్పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే నగరంలోని చిరు బ్లడ్ బ్యాంకు కేంద్రంలో ఒక …
Read More »అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం..మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నార్కట్ పల్లి నుంచి అమ్మనబోలు వరకు రోడ్డు విస్తరణ పనులకు ఇద్దరు మంత్రలు ,ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండి పడ్డారు.నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతంరావడానికి కారణం కాంగ్రెస్ …
Read More »కేసీఆర్ మార్గదర్శకంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నార్కట్ పల్లి నుంచి అమ్మనబోలు వరకు రోడ్డు విస్తరణ పనులకు ఇద్దరు మంత్రలు ,ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు తీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. సీఎం …
Read More »హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా….
ఈరోజు 25.01.2018 గురువారం హుస్నాబాద్ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ ఎల్కతుర్తి మండల పరిషత్తు కార్యాలయంలో 37 మంది లబ్ది దారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను (రూ.75,116/) అందజేశారు. అలాగే ఇద్దరు లబ్దిదారులకు రూ.10 వేల చొప్పున ఆపద్బంధు చెక్కులను ఇచ్చారు. ఐదు ఈద్గాల అభివృద్దికి రూ.10 వేల చొప్పున చెక్కుల్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ …
Read More »కాంగ్రెస్ నేత ఇనగాలపై తిరగబడిన ప్రజలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో చెప్పడానికి నిదర్శమైన సంఘటన.గత అరవై ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించి నీళ్ళు నిధులు ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతంవారికి దక్కకుండా చేయడమే కాకుండా ఈ ప్రాంత సహజవనరులను వలసపాలకులు దోచుకుంటుంటే వాటాలు పంచుకొని మరి మౌనంగా ఉన్న ఆ పార్టీ నేతలపై తెలంగాణ ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో పూస గుచ్చినట్లు చెప్పే విధంగా జరిగిన …
Read More »74 కిలోమీటర్ల పొడవుతో ఓరుగల్లుకు ఔటర్ రింగ్ రోడ్డు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తరహాలో త్వరలోనే ఓరుగల్లులో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించబోతున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి తెలిపారు.దీ నికి సంబంధించి రాష్ట్ర ప్రబుత్వం 12 కంపెనీ లతో ఎంవోయూ కుదుర్చుకున్నదన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..74 కిలోమీటర్ల పొడవుతో ఓరుగల్లు మహానగానరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నామని మంత్రి తెలిపారు.ప్రస్తుతం కాజీపేటలో వున్నా2 లైన్ల ఆర్వోబీనీ 4 లైన్ రోడ్డుగా మారుస్తున్నామని ఈ సందర్బంగా …
Read More »వర్మతో శృంగారంలో.. మ్యాటర్ లీక్ చేసిన ఫిదా భామ..!
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజా షార్ట్ ఫిల్మ్ జీఎస్టీ రచ్చ కొనసాగుతూనే ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నాడని, అశ్లీలం వైపు యువతను నడిపిస్తున్నాడని వర్మని కొందరు విమర్శిస్తుంటే.. ఫిదా ఫేం గాయిత్రి గుప్తా వర్మని, వర్మ జిఎస్టీ సినిమాను సపోర్ట్ చేస్తున్నారు. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వల్ల వర్మ తప్పేమీ చేయడం లేదు. మన దేశంలో అలాంటివి తీయడం నిషేదం కాబట్టి విదేశాల్లో తీశారు. …
Read More »బ్రేకింగ్ : మాజీమంత్రి శ్రీధర్బాబు అరెస్టు..
మాజీ మంత్రి ,కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ళ శ్రీధర్బాబును పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లలో లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ( గురువారం) జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రైతు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి శ్రీధర్ బాబు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి మంథని పోలీస్స్టేషన్కు తరలించారు.పూర్తి సమాచారం తెలియాల్సి …
Read More »కృష్ణా జిల్లా టీడీపీలో సంచలనం – వల్లభనేని వంశీకు షాకిచ్చిన చంద్రబాబు
ఏపీలో రాజకీయం వెడెక్కుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ తెలుగు న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అభిప్రాయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వంశీ చెప్పారు. ఒకవేళ టిడిపి వద్దనుకొంటే తాను హైదారబాద్ లో వ్యాపారం చేస్తానని చెప్పడంతో టీడీపీ నేతల్లో చర్చలు మొదలైయ్యినాయి. వివారాల్లోకి వెళ్లితే.. కాంగ్రెస్ నాయకుడు, …
Read More »జగన్ నోటినుండి వచ్చిన ఒకే ఒక్క వ్యాఖ్య.. టీడీపీ నేతలకు నిద్రలేకుండా చేస్తుందా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయత్ర నెల్లూరులో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా తజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య.. అధికార టీడీపీకి నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో జగన్ చేసిన ఆ సంచలన వ్యాఖ్య రేపిన సెగలు …
Read More »