ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో 23 రోజుల పాటు గజల్ శ్రీనివాస్ జైలులో వున్నా విషయం తెలిసిందే.అయితే ఆయనకు నిన్న (బుధవారం ) బెయిల్ వచ్చింది.ఆ సంతోషంలో తనతోపాటు ఉన్న తోటి ఖైదీల కోరిక కూడా తీర్చారు.వివారాల్లోకి వెళితే గజల్ శ్రీనివాస్ కి బెయిల్ రావడంతో తోటి ఖైదీలు ఆయనను కచేరీ చేయాల్సిందిగా కోరారు. బెయిల్ వచ్చిన సంతోషంలో గజల్ శ్రీనివాస్ కచేరీ చేశారు. 23 రోజులుగా తనతో …
Read More »కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య …
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరవర్గానికి చెందిన ముఖ్య అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు .అసలు విషయానికి స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ తలపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి హతమార్చారు . ఆయన నివాసముంటున్న సావర్కర్ నగర్లోని రాత్రి పదకొండు గంటలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ తో గొడవపడ్డారు .అయితే …
Read More »పవన్ లాంటి ఎంతమంది వచ్చిన మా గెలుపును ఆపలేరు..కోమటిరెడ్డి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రం నుండి మొదలు పెట్టియన్ రాజకీయ యాత్రలో భాగంగా ఇవాళ ఖమ్మం పర్యటనలో ఉన్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ చేపట్టిన యాత్రపై నల్లగొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి మండి పడ్డాడు.తెలంగాణ ముక్యమంత్రిని పవన్ కళ్యాణ్ అంతగనం పొగడటం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ లాంటి ఎంతమంది సినీ యాక్టర్లు వచ్చినా వచ్చే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ …
Read More »కేంద్రం షాక్.. రైతులపై పన్ను
దేశంలో పన్ను ఎగవేతదారులకు ముకుతాడు వేయడంతో పాటు కొత్తగా మరో వర్గం ప్రజలను పన్ను పరిధిలోకి తీసుకొచ్చి ఆదాయం పన్ను వసూళ్లను పెంచుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభు త్వం తహతహలాడుతోంది. సంపన్న రైతులపై పన్నులు విధించడం ద్వారా దండిగా ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని యోచిస్తున్నది. ప్రస్తుతం దేశంలోని 70 శాతం వ్యవసాయ కుటుంబాలు చిన్న కమతాలను (ఒక హెక్టారులోపు విస్తీర్ణమున్న పంట భూములను) కలిగి ఉండగా, …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా..మరో ముందడుగు
కాళేశ్వరం ప్రాజెక్టును డెడ్లైన్ లోగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ సరఫరా లైన్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. సుందిళ్ళ,మేడిగడ్డ,అన్నారం పంపు హౌజ్ ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.400 కే.వి,220 కే.వి.లైన్ల పనులు ప్రారంభించారు. జెట్ స్పీడులో పంపు హౌజ్ పనుల నిర్మాణం జరుగుతోంది. 2018 జూన్ కల్లా 8 పంపులు రెడీ అవుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. …
Read More »ప్రజాసంకల్పయాత్ర..71వ రోజు షెడ్యూల్ ఇదే
నెల్లూరు జిల్లాకు చేరుకున్నవైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అక్కడి పార్టీ శ్రేణులు అఖండరీతిలో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో జగన్ సుమారు 20 రోజుల పాటు పర్యటించనున్నారు. మొత్తం 9 నియోజకవర్గాల్లో 230 కిలోమీటర్ల మేరకు జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపధ్యంలో ప్రజాసంకల్పయాత్ర 71వ రోజు షెడ్యూల్ విడుదల అయింది . వైఎస్ జగన్ గురువారం ఉదయం నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నుంచి …
Read More »రంగస్థలం టీజర్ వచ్చేసింది..
రామ్ చరణ్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రంగస్థలం టీజర్ వచ్చేసింది. సుకుమార్ డైరెక్షన్లో మైత్రీ మూవీ మేకర్స్ బేనర్పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో చెర్రీ టిపికల్ రోల్ పోషించాడని టీజర్ని బట్టి అర్ధమైపోతోంది. అందరికీ సౌండ్ వినపడితే.. నాకు మాత్రం కనిపిస్తుందని చెప్పే డైలాగ్, ఆ రోజుల్లో పల్లెటూరు వాతావరణం టీజర్లో …
Read More »ఏపీ రాజకీయాల్లో సంచలనం.. టీడీపీ ఎమ్మెల్యేకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!
ఏపీ అధికార టీడీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అనేకమంది వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నుడి జంప్ అయిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అధికార పార్టీలో ఉన్నా.. ఈయనకు ఒక పాత వ్యవహారంలో ఈ వారెంట్ జారీ అయినట్టు …
Read More »నెల్లూరు జిల్లా టీడీపీ వర్గాల్లో సంచలనం ..
వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో సూళ్ళూరు పేట లో జగన్ పాదయాత్ర చేస్తున్నారు.ఈ పాదయాత్రలో భాగంగా స్థానిక టీడీపీ నేతలు వైసీపీ అధినేతను కలిశారు .అయితే కల్సింది మాములు కార్యకర్త కాదు ఏకంగా టీడీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్ వేనాటి సుమంత్ రెడ్డి .కౌన్సిలర్ …
Read More »మియా శరీరంలోని ప్రతి అణువు తిలకించాలంటే.. లింక్ పెట్టిన వర్మ
ప్రముఖ తిక్క దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా సంచలనం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ విడుదల జనవరి 26 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయనున్నారు. వర్మ ఈ షార్ట్ ఫిల్మ్ కోసం ఆన్లైన్లో ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటుచేశారు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాపై చిత్రీకరించిన ఈ నగ్న వీడియోపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. మియా మాల్కోవా శరీరంలోని ప్రతి అణువును తన కెమెరాతో అత్యద్భుతంగా చూపిస్తానని …
Read More »