ప్రముఖ స్టార్ హీరో ,టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సోమవారం తెలంగాణ రాష్ట్రంలోజగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి .అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ ర్ప్జు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు. అనంతరం అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టనున్నారు .ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసలు ప్రజాయాత్రను కొండగట్టు …
Read More »వైసీపీలోకి ఆగని వలసలు ..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట గత అరవై ఎనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.మహిళల దగ్గర నుండి విద్యార్థినిల వరకు ..విద్యార్ధుల దగ్గర నుండి నిరుద్యోగ యువత వరకు ..ముసలి వాళ్ళ దగ్గర నుండి రైతుల వరకు ఇలా అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. …
Read More »జగన్ సంచలనాత్మక నిర్ణయం..తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు నెలలకు పైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా అరవై ఎనిమిది రోజు పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో పల్లమాల గ్రామంలో రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గ అభివృద్ధి గురించి ,ఆ సామాజికవర్గం …
Read More »ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ..
ఏపీ ఫైర్ బ్రాండ్ , ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరి జరిగింది. నిన్న ( జనవరి 21వ తేదీ ఆదివారం) రాత్రి ఈ చోరీ జరిగినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది . బీరువాలో పెట్టిన రూ.10 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లినట్లు చెబుతోంది . కంప్లయింట్ అందుకున్న పోలీసులు.. హైదరాబాద్ సిటీ మణికొండ పంచవటి కాలనీలోని ఇంటికి చేరుకొని విచారణ చేస్తున్నారు.
Read More »ఎన్ఆర్ఐలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు..మంత్రి కేటీఆర్
బంగారు తెలంగాణ కల సాకారంలో ప్రవాస తెలంగాణ వాసులు కలిసి రావాలని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. స్విజర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో ఆయన తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పాలసీలు, రాష్ట్రంలో వాటి అమలు వంటి అంశాల పైన మంత్రి సుధీర్గంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాల పైన కూడా మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ …
Read More »భార్యకు తిలకం దిద్దడం నేర్పిన పవన్..!
చలోరే ..చలోరే ..చల్ పేరుతో జనంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తన రాజకీయ యాత్రను ప్రారంబించడానికి తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కొలువుదీరిన కొండగట్టు ఆంజనేయుని ఆలయంకు బయలుదేరిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో ఇవాళ ఉదయం పవన్ జనసేన కార్యాలయం నుండి బయలుదేరి వెళ్ళారు.ఈ సందర్బంగా కార్యాలయం వద్దకు వచ్చిన జనసేన మహిళా కార్యకర్తలు, పవన్ చేతికి రక్ష కట్టారు. ఆపై గుమ్మడికాయ దిష్టి తీశారు. …
Read More »ఒకేరోజు 700 ప్రదేశాల్లో…15 దేశాల్లో ఏక కాలంలో వైఎస్ జగన్కు సంఘీభావం
వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్పం పాదయాత్ర ఈ నెల 28వ తేదీన నెల్లూరులో 1,000 కిలో మీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న సందర్భంగా ‘వాక్ విత్ జగనన్న’ (జగనన్నతో నడుద్దాం) అనే కార్యక్రమం చేపట్టాలని వైసీపీ పార్టీ పిలుపు నిచ్చింది. గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల్లో 3,000 కిలోమీటర్లు చేస్తున్న …
Read More »వాకాటి కేసులో రెవెన్యూ, బ్యాంక్ అధికారులు..?
ఏపీ లోని నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అరెస్ట్ సంచలనం సృష్టించింది. జిల్లాలో చాలామంది పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో ఉన్నారు . మాగుంట, ఆదాల, బీద మస్తాన్ రావు, కురుగొండ్ల, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేకపాటి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కన్నబాబు ఇలా అనేకమంది రాజకీయాల్లో ఉన్నా ఇటువంటి కేసులు ఎదుర్కొన్న వారిలో వాకాటి నారాయణ రెడ్డి ఒక్కరే. బొల్లినేని రామారావు మీద …
Read More »పవన్ కల్యాణ్ యాత్రలో పాల్గొననున్న హీరోయిన్..!!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చలోరే చలోరే చల్ పేరుతో చేస్తున్న రాజకీయ యాత్రలో ఓ హీరోయిన్ పాల్గొననుందని జనసేన కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ రాజకీయ యాత్రకు సినీ గ్లామర్ తోడవ్వనుంది. అయితే, పవన్ రాజకీయ యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే సినీ నటి పూనం …
Read More »నమత్రా పై ఆసక్తికరమైన ట్వీట్ చేసిన మహేష్
ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమని నమత్రా శిరోద్కర్ పుట్టిన రోజు..ఈ సందర్బంగా ప్రిన్స్ మహేష్ తన భార్య కు ఆసక్తికర ట్వీట్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.నువ్వు నాకెంతో ప్రత్యేకమో చెప్పేందుకు మరో కారణం.. హ్యాపీ బర్త్డే మై లవ్, మై బెస్ట్ ఫ్రెండ్, మై వైఫ్` అంటూ ఈ సందర్బంగా మహేష్ ట్వీట్ చేశాడు. భార్య, పిల్లలతో కలిసి దిగిన ఫోటోను కూడా ఈ సందర్బంగా …
Read More »