ఏపీలో ఇటివల విజయవాడలోని కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించడం ఇంట బయట పెను సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఆలయ ఈవోగా ఉన్న సూర్యకుమారిను అక్కడ నుండి బదిలీ కూడా చేశారు.తాజాగా ఈ సంఘటన మీద ప్రభుత్వం విచారణ చేయిస్తున్నామని చెబుతుంది.ఈ క్రమంలో కనకదుర్గమ్మ గుడిలో నిర్వహించిన తాంత్రిక పూజల వలన టీడీపీ నేతలకు శాపం తగిలింది.అలా నిర్వహించడం శాస్త్రీయ ప్రకారం తప్పు అని అంటున్నారు జ్యోతిషులు. …
Read More »విపక్షాలను పిచ్చికుక్కలు కరిచాయి-మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర విద్యుత్, ఎస్సీ సంక్షేమ మంత్రి జగదీశ్ రెడ్డి విపక్షాలపై ఫైర్ అయ్యారు. విపక్షాలను పిచ్చి కుక్కలు కరిచాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సోమా భరత్ కుమార్ ఘన సన్మానం జరిగింది. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, అగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, లోకసభ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, స్థానిక శాసనసబ్యులు …
Read More »రాష్ట్రము విడిపోక ముందు ఫ్లెక్సీలు చించివేత్త..ప్రస్తుతం పాలాభిషేకం…
కేసీఆర్… ఈ మూడు అక్షరాల పేరు పలకాలన్నా… చెవులారా విన్నాలన్నా… సీమాంధ్రులు భగ్గుమనేవారు. సెంటిమెంట్లో ఆయింట్మెంట్ పూసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని మండిపడేవారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి సంగతి. కానీ సీను రివర్స్ అయింది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఎక్కడ లేని అభిమానం చూపిస్తున్నారు. ఆ పేరు చెబితే పులకరించిపోతున్నారు. ఫైనల్గా చెప్పాలంటే కేసీఆర్ అంటే నవ్యాంధ్రులకు ఇప్పుడో హీరో… ఓ స్పెషల్ అట్రాక్షన్. కారణమేంటి? అప్పుడు చేదైన …
Read More »బ్యాంకర్లతో మంత్రి కేటీఆర్ భేటీ….
తెలంగాణ రాష్ట్రంలోని చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) తో మంత్రి కెటి రామారావు ఈరోజు సమావేశం అయ్యారు. సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు బ్యాంకుల నుంచి అందించాల్సిన సహాయంపైన చర్చించారు. హైదారాబాద్, కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో వివిధ బ్యాంకర్లు, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో …
Read More »కెనరా బ్యాంక్ లో పీఓ ఉద్యోగాలు..
ప్రముఖ కెనరా బ్యాంక్ రిక్రూట్మెంట్ 2018 నోటిఫికేషన్ ఇవాళ విడుదల చేసింది. 450 పీఓ (ప్రొబేషనరీ ఆఫీసర్) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగార్థులు జనవరి 9 నుంచి జనవరి 31, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్ పేరు: కెనరా బ్యాంక్ పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీల సంఖ్య: 450 జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా చివరి తేదీ: జనవరి 31, 2018 జీతం వివరాలు: రూ. 23,700-42,020 …
Read More »ట్విట్టర్ సాక్షిగా పవన్ ను ఏకిపారేసిన వర్మ ..
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ సాక్షిగా టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మరోసారి ఏకి పారేశాడు .మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా లేటెస్ట్ గా వచ్చిన మూవీ అజ్ఞాతవాసి.ఈ మూవీ గురించి రాంగోపాల్ వర్మ ట్విట్టర్ సాక్షిగా స్పందిస్తూ నేను ఒక పులిని మాత్రమే చూశాను . కోరలు ,పంజాలేని పులిని ఇప్పటివరకు చూడలేదు .పులి …
Read More »ఆర్జీవి నయా షార్ట్ ఫిల్మ్.. ఈసారి మొత్తం విప్పేశాడు…
మిస్టర్ వివాద్ ఫుల్ జీనియస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. అయితే ఈసారి ఏకంగా తెల్లపిల్లని రంగంలోకి దించాడు వర్మ. అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఒక షార్ట్ ఫిల్మ్ను రూపొందిస్తున్నట్టుగా జమానాలో ప్రకటించాడు ఆర్జీవి. తర్వాత ఆ చిత్రం గురించి అప్డేట్స్ ఏం లేకపోవడంతో అందరూ మర్చిపోయారు. అయితే వర్మ మాత్రం ఆ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్లుక్ రిలీజ్ చేసి …
Read More »వచ్చే నెలలో వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరం మరో అంతర్జాతీయ సదస్సుకి వేదిక కానుంది. వచ్చే నెల (ఫిబ్రవరి )19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజులు వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు ను HICCలో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకి 30 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు, న్యూ ట్రెండ్స్ గురించి చర్చింనున్నారు. నాస్కామ్, తెలంగాణ ప్రభుత్వం …
Read More »మా పాలనకు పట్టం కట్టిన ప్రజలు – మేయర్ నరేందర్..!
గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ ఉప ఎన్నికలో బాగంగా ఈ రోజు కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే..మూడు రౌండ్ లలో ఆదిక్యం కనబరిచి తెరాసా అభ్యర్ది అనిశెట్టి సరిత 835ఓట్ల మెజారిటీతో విజయం సాదించింది.ఈ సందర్బంగా తెరాసా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్బంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మేయర్ నరేందర్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వ పాలనకు,నగర అభివృద్దికి ప్రజలు పట్టం కట్టారని,సానుబూతి మరిచి పోటీలో నిలిచిన పార్టీకి ప్రజలు సరైన …
Read More »టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి హరీష్ రావు సవాల్..!
రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా రేగొండ మండలంలోని ఎస్సారెస్పీ కాలువల మరమ్మతు పనులను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లడారు.కాంగ్రెస్ పార్టీ నాయకులూ ప్రెస్ మీట్ లకే పరిమితం మయ్యరని అన్నారు . కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్ లో పూట కో ప్రెస్ మీట్ పెట్టి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. …
Read More »