తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న 24 గంటల విద్యుత్తుకు ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువెత్తుతున్నాయి. 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్న మొదటి రాష్ట్రంగా చరిత్రకెక్కిన తెలంగాణను అన్ని రాష్ర్టాలు అభినందిస్తున్నాయి. దేశ యవనికపై తెలంగాణ ప్రొఫైల్ గ్రాఫ్ విపరీతంగా పెరగడం విశేషం. వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ చేసి వివరాలు …
Read More »సీఎం కేసీఆర్కు ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ప్రశంస..!
అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి మరో ప్రశంస దక్కింది. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న సీఎం కేసీఆర్ ను ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన అభినందన లేఖ రాశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నందుకు తెలంగాణ రైతుల తరపున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండి, బోరుబావులపై …
Read More »లాలూకు మూడున్నరేళ్లు జైలు..!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కు రాంచీ సీబీఐ కోర్ట్ మూడున్నరేళ్ల జైలుశిక్ష వేసింది. దాంతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. జరిమానా కట్టకుంటే మరో ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నది. దాణా కుంభకోణం కేసులో సీబీఐ రాంచీ కోర్ట్ లాలూతో పాటు ఫూల్ చంద్, మహేష్ ప్రసాద్, బేక్ జులియస్, సునీల్ కుమార్, సుశీల్ కుమార్, సుధీర్ కుమార్, రాజారాం …
Read More »టీన్జీఓ డైరీ,క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీ కవిత..
తెలంగాణ నాన్ గజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సరo- 2018 డైరిని ఆవిష్కరించారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం నిజామాబాద్ శాఖ వారి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.జి గౌడ్, నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, అర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి , టిఎన్జీవోస్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ …
Read More »పవన్ నాలుగో భార్యగా టాలీవుడ్ హీరోయిన్ ..?
టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి అనే సంగతి తెల్సిందే .అందులో పవన్ కళ్యాణ్ ఇద్దరికీ విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ .తాజాగా పవన్ కళ్యాణ్ కు నాలుగో భార్య ఎవరో తెల్సిపోయింది అని అంటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కత్తి …
Read More »తెలుగు తమ్ముళ్ళ గుండెల్లో రైళ్ళు ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పుంగనూర్ మండలంలో కల్లూరు లో పాదయాత్ర చేస్తున్నారు .ఈ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన మైనార్టీ సదస్సులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టో లోఒక్కో పేజీలో ఒక్కొక్క కులానికి హామీలను కురిపించారు చంద్రబాబు నాయుడు . తీరా అధికారంలోకి …
Read More »మన నగరం లక్ష్యం ఏంటో చెప్పిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలులో నగరవాసులను భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ‘మన నగరం’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి నేరుగా స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు జరుగుతున్న అభివృద్ధిపై వారి అభిప్రాయాలను స్వీకరించి, …
Read More »దమ్మున్ననాయకుడు సీఎం కేసీఆర్..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు..పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామం దగ్గర జరుగుతున్న మిషన్ భగీరథ పనులను మంత్రి శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.మిషన్ భగీరథ కింద తాగునీరు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని సాహసోపేతమైన ప్రకటన చేసిన దమ్మున్న నాయకుడు …
Read More »ఈ ఏడాది రాష్ట్రావతరణ కానుక ఏంటో చెప్పిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ మెట్రో ఖాతాలో మరో ప్రత్యేకత నమోదు కానుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాబోయే జూన్ 2వ తేదీ ప్రజలకు కానుకగా ఎల్బీనగర్ వరకు మెట్రో మార్గాన్ని ప్రారంభించి తీరుతామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్బీనగర్ వరకు మెట్రో ప్రారంభించే దిశగా ప్రత్యేక లక్ష్యంతో నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మెట్రోను దశలవారీగా అందుబాటులోకి …
Read More »బీసీ డిక్లరేషన్ నివేదిక సిద్ధం.. మంత్రి ఈటల
బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్నవిప్లవాత్మక చర్యలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. బీసీల సమస్యలు, ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీ నివేదికను సిద్ధం చేశామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు నివేదిక అందజేస్తామన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి జోగు రామన్న అధ్యక్షతన బీసీ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ సంచార జాతులకు …
Read More »