రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ నాలుగో దశకు నీటిపారుదల శాఖ భారీ ఎత్తున సమాయత్తం అవుతోంది. ఈ దశ కింద 5073 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా ఎంచుకున్న అధికారులు ఆ మేరకు యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనల రూపకల్పన, ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా వేగంగా పాలనా అనుమతులను కల్పిస్తున్నది. శనివారం ఒక్కరోజే ఏకంగా రూ.223.32 కోట్ల విలువైన చెరువుల పునరుద్ధరణ పనులకు పాలనాపరమైన అనుమతులిస్తూ జీవోలు …
Read More »తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..3 వేల పోస్టులు భర్తీ
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర కానుక ప్రకటించనున్నారు.ఇప్పటికే విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్కో)లో 1604 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీచేయగా , దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో మరో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి వారం పది రోజుల్లో నియామక ప్రకటనలు జారీ కానున్నాయి. 150 అసిస్టెంట్ ఇంజనీర్, 500 జూనియర్ అసిస్టెంట్, 100 …
Read More »టీటీడీ సంచలన నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇతర మతాలకు చెందిన ఉద్యోగులు 44 మందికి టీటీడీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్దం చేసింది. టీటీడీలో ఇతర మతాలకు చెందిన వారు పనిచేయకూడదా? పనిచేయవచ్చా? అన్న దానిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరనుంది టీటీడీ. ఇటీవల టీటీడీ డిప్యూటీ ఈవో స్నేహలత దేవస్థానానికి చెందిన వాహనంలో చర్చికి వెళ్లడం వివాదాస్పదమయింది. దీంతో టీటీడీలో ఇతర మతాలకు …
Read More »ఐష్ కు కొడుకున్నాడు …
అందగత్తె ,మాజీ ప్రపంచ సుందరి ఐశ్వరాయ్ కు అభిషేక్ బచ్చన్ కు వివాహమై ఒక కూతురు ఉంది అనే సంగతి తెల్సిందే .అయితే ఐష్ కు కుమార్తె కాదు ఏకంగా కుమారుడు ఉన్నాడు అంట .అంతే కాకుండా ఐష్ ఆ బాబుకు సరిగ్గా పంతొమ్మిది యేండ్ల కింద అంటే 1998లో జన్మనిచ్చింది అంట .తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురినంటూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన అమృత ఏకంగా దేశ …
Read More »భార్యను వదిలేయండి..పీఎం అవ్వండి.ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించిన సంగతి తెల్సిందే .ఈ బిల్లుపై సర్వత్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కొన్ని ప్రతిపక్ష పార్టీలు .ఈ క్రమంలో ఎంఐఎం అధినేత ఒవైసీ మాట్లాడుతూ కేవలం ముస్లిం వర్గాలకు చెందినవారే భార్యలను వదిలేస్తున్నారా ..ఇతర వర్గాలకు చెందినవారు వదిలేయడంలేదా .. ఏకంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో ఈ సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి .అట్లాంటిది …
Read More »ప్రతిపక్షాలపై మండిపడ్డ మంత్రి తుమ్మల
పార్టీలకతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే.. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తుమ్మల మండిపడ్డారు. రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి, కరీంనగర్ నుంచి మానేరు వరకు 4 లేన్ల రోడ్డు పనులకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ మీ రుణం తీర్చుకుంటున్నారని అన్నారు. మూడేళ్లలోనే 3 …
Read More »ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని రాష్ట్రమంతటా విస్తరింపజేస్తాం..డీజీపీ
సిటీజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్నితెలంగాణ రాష్ట్రమంతటా విస్తరింపజేస్తామని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు . 2017 పోలీసు శాఖ ప్రగతిని మీడియాకు అయన వెల్లడించారు. వ్యవస్థీకృత నేరాల కట్టడిలో రాష్ట్ర పోలీసుశాఖ మొదటి స్థానంలో ఉందని అయన స్పష్టం చేశారు. హైదరాబాద్ తరహా పోలీసింగ్ ను రాష్ట్రమంతటా విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరుందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. జీఈఎస్, ప్రపంచ తెలుగు మహాసభలను …
Read More »2017లో ఏమేం చేశామో చెప్తున్న జీహెచ్ఎంసీ మేయర్..!
2017 సంవత్సరానికి గుడ్ బై చెప్తున్న నేపథ్యంలో గడిచిన సంవత్సరంలో తామేం చేశామో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రాంమ్మోహన్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానంలో నిలవడంలో జీహెచ్ఏంసీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. డబుల్ బెడ్ రూంల ఇళ్ళ నిర్మాణం శరవేగంగా సాగుతుందని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నామని తద్వారా 22వేల మంది సిబ్బందికి బయోమెట్రిక్ అమలుచేస్తున్నామని మేయర్ అన్నారు. ఏరియా, …
Read More »నరేంద్రమోడీ వైసీపీ ఏంపీని..జగన్ గురించి ఏం అడిగాడో తెలుసా…?
వైకుంఠ ఏకాదశి రోజు పార్లమెంట్లోని ప్రధాని ఛాంబర్లో ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భారత ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా విజయసాయిరెడ్డి కలిశారు.. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలిపారు. అయితే 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులపైనా ప్రస్తావన వచ్చింది. ఫాతిమా కాలేజ్ సమస్యని పరిష్కరించాలని , అదే విధంగా …
Read More »ప్రారంభమైన 47వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!
వైసీ పీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 47వ రోజుకి చేరుకుంది.పాదయాత్రలో భాగంగా ఇప్పటిదాకా వైఎస్ జగన్ మొత్తం 644.1 కిలోమీటర్లు నడిచారు. కొద్దిసేపటి క్రితమే చిత్తూరు జిల్లా వసంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు.ఇవాళ ఉప్పులురువాండ్లపల్లి, జి.కొత్తపల్లి క్రాస్, గోపిదెన్నె, బోరెడ్డివారి కోట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మార్గ మధ్యలో ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరించనున్నారు. ఆపై ఎగువ బోయనపల్లి, చెవిటివానిపల్లి, …
Read More »