Home / SLIDER (page 2086)

SLIDER

ప్రాణహాని చేసేవాళ్ళను కూడా క్షమించే మంచి మనస్సున్నోడు వైఎస్సార్..

ప్రస్తుత ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన కింది స్థాయి నేత దగ్గర నుండి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు అందరు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ,ఆయన తండ్రి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తారు అని మనకు తెల్సిందే .ఒక్కొక్కసారి పరుష పదజాలంతో కూడా …

Read More »

రాహుల్ గాంధీపై మనసు పారేసుకున్న 107 ఏళ్ల బామ్మ..

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ పార్టీ భవిష్యత్తు ప్రధాని మంత్రి అభ్యర్ధి అయిన రాహుల్ గాంధీపై 107ఏళ్ల భామ్మ మనసుపారేసుకుంది .ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇదే నిజం .అసలు విషయానికి నూట ఏడో వసంతంలోకి అడుగుపెట్టిన భామ్మ తన పుట్టిన రోజులు ఎంతో ఘనంగా జరుపుకున్న ఆమె రాహుల్ గాంధీ అందగాడు . అతడ్ని కలుస్తా అంటూ తన మనవరాల్ని కోరింది .పుట్టిన రోజు సందర్భంగా కేకు …

Read More »

విజయ్ రూపానీ గురించి మీకు తెలియని 10 విషయాలు

గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఇవాళ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే . కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రానిల్ రాజ్‌గురుపై 21వేల పైచిలుకు ఓట్ల తేడాతో రూపానీ విజయం సాధించారు. రూపానీకి 52,155 ఓట్లు రాగా, రాజ్‌గురుకు 29,938 ఓట్లు వచ్చాయి. ఈ సందర్బంగా అయన గురించి మీకు తెలియని 10 విషయాలు  1956, ఆగస్టు 2న మయన్మార్‌లోని యంగాన్‌లో విజయ్ రూపానీ జన్మించారు.  బీజేపీ గుజరాత్ యూనిట్ జనరల్ …

Read More »

పవన్ “చాలా మంచోడు “..మంత్రి అఖిల ప్రియ ..

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అటు తర్వాత టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు .ఒక ప్రముఖ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు . మంచి మనసున్న వ్యక్తి అని తన …

Read More »

వంగవీటి రంగా కోసం “జగన్ “

వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై నాలుగు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ ప్రస్తుతం మంత్రి పరిటాల సునీత ఇలాఖ అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు . పాదయాత్రలో భాగంగా ఈ రోజు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ,విజయవాడ తూర్పు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి …

Read More »

మంత్రి హరీష్ రావు షాకింగ్ డెసిషన్ ..!

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సుందిళ్ల ఆనకట్ట నిర్మిస్తున్న ప్రాంతంలోనే ఇంజినీర్లు, గుత్తేదారులతో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును జూన్ నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. పక్కా కార్యాచరణ, ప్రణాళికతో ఒక రోడ్‌మ్యాప్ ప్రకారం పనులు చేయాలని గుత్తేదార్లకు, ఇంజినీర్లకు మంత్రి సూచించారు. …

Read More »

సీఎం కేసీఆర్ వ్యూహాత్మక పంథాతో కేంద్రం నుండి రెండు వేల అనుమతులు

తెలంగాణ అభివృద్ధిలో తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టుల వంటి కీలక శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నుండి ఈ మూడున్నరేళ్లలోనే మొత్తం 2000 వరకు అనుమతులు సాధించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రశంసించింది . ఇతర రాష్ట్రాలు కీలకమైన ఒక్క అనుమతి పొందడానికే నానా కష్టాలు పడుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలోని వివిధ శాఖల నుండి …

Read More »

గుజరాత్‌ సీఎంగా విజయ్ రూపానీ ప్రమాణం

గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకొని ఆరోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూపానీతో పాటు 19 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరింస్తున్నారు. గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్‌ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీహార్‌ ముఖ్యమంత్రి …

Read More »

కొరాటా బ్యారేజీని గడువు కంటే ముందుగానే పూర్తి చేస్తాం..జోగు రామన్న

రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నఇవాళ అదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని చాందా వద్ద చనాకా కొరాటా బ్యారేజీ కాల్వల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చనాకా కొరాటా బ్యారేజీ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్మాణ పనులను గడువు కంటే ముందుగానే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ బ్యారేజీ నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని స్పష్టం …

Read More »

నూతన సంవత్సర కానుక..జియో భారీ ఆఫర్లు..!

నూతన సంవత్సర కానుకగా జియో తన కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటించింది.ఈ క్రమంలో ఈ నెల 26 నుండి జనవరి 15 వరకు రూ.399 నుంచి ఆపై రీచార్జ్ చేసుకుంటే చాలు మీకు అదృష్టం ఉంటే దాదాపు 3300 రూపాయలు తరువాత మీ దగ్గరకు క్యాష్ బ్యాక్ రూపంలో రానున్నాయి.ఈ-కామర్స్‌ ప్లేయర్ల నుంచి రూ.2,600 డిస్కౌంట్‌ ఓచర్లు, రూ.400 మైజియో క్యాష్‌బ్యాక్‌ ఓచర్లు, వాలెట్ల నుంచి రూ.300 ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat