సీఎం కేసీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంసల వర్షం కురిపించారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ తన స్వగ్రామమైన నార్కట్ పల్లి మండలం, బ్రాహ్మణవల్లంలలో పర్యటిస్తున్నారు .ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్ లో భాగంగా ఉదయసముద్రం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడ జరుగుతున్న పనుల పట్ల అయన సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం అయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని …
Read More »రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి డేట్ ఫిక్స్..!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత అక్కడ రాజకీయ అస్థిరత ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రజినీ రాజకీయ అరేంగేట్రం నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో వేడిరగులుతోంది. తమిళనాట వచ్చే కొత్త సంవత్సరం మరో పార్టీ పురుడుపోసుకోనుంది. తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ త్వరలో రాజకీయాల్లో రానున్నారు. ఈ నేపధ్యంలో రజనీకాంత్ ఇవాళ కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తన అభిమానులను …
Read More »కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక-వైసీపీ నేత సంచలన నిర్ణయం..
ఏపీ లో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెల్సిందే .గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ అయిన శిల్ప చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరారు .దీంతో ఆ స్థానానికి …
Read More »ప్రారంభమైన వైఎస్ జగన్ 44వ రోజు పాదయాత్ర
అనంతపురం జిల్లాలో ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 44వ రోజు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైంది. జగన్ తన 44వ రోజు పాదయాత్రను కదిరి మండలం గాండ్లపెంట నుంచి ప్రారంభించారు. పాదయాత్ర వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్కమాను, గాజులవారిపల్లె, చామలగొంది క్రాస్, ధనియాని చెరువు, డి.కొత్తపల్లి, కొట్టాలవారిపేట, బండారుచెట్లుపల్లి మీదుగా వంకమద్ది క్రాస్ వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా ధనియాని చెరువు గ్రామంలో వైఎస్ …
Read More »కేసీఆర్ ఆజ్ఞ.. హరీశ్ రావు ఆచరణ..!
ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పట్టుదలకు మారు రూపంగా మరోసారి రుజువు చేసుకున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మరింత వేగంగా పూర్తి చేయడానికి గాను అధికార యంత్రాంగం, ఏజెన్సీలను సన్నద్ధం చేయడానికి మూడు, నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోనే మకాం వేయనున్నారు.తెలంగాణ జిల్లాల్లో సుడిగాలి పర్యటన లకు పేరుపొందిన హరీశ్ రావు మరో సంచలనాన్ని నమోదు చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల …
Read More »రేవంత్ రెడ్డి పై మోత్కుపల్లి సంచలన వాఖ్యలు
ఇటీవలే కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పై టీడీపీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఇవాళ సంచలన వాఖ్యలు చేశారు . రేవంత్ వెళ్లిపోవడం వల్లే టీటీడీపీ మూతపడుతోందన్న సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై అయన స్పందించారు .. అసలు రేవంత్ రెడ్డి ఎవరు? అని అయన …
Read More »త్వరలో క్రిస్ట్రియన్ భవన్..మంత్రి తలసాని
తెలంగాణలో క్రిస్టియన్ భవన్ త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తలసాని పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న తలసాని.. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కులాలు, మతాలకు అతీతంగా.. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని..ప్రతి పండుగకు ప్రభుత్వం గిఫ్ట్లు పంచుతోందని గుర్తు చేశారు. కాగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కథడ్రల్ చర్చిలో ఇవాళ తెల్లవారుజాము నుంచే క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. …
Read More »అద్భుత ఫలితాలు ఇస్తున్న పౌరసరఫరాల సంస్కరణలు
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖలో చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడక ముందు ఆర్థికంగా చితికిపోయిన ఈ శాఖ ఇప్పుడు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. 14 నెలల కాలంలోనే 1,618 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదాచేసింది. ఆర్థిక క్రమశిక్షణ, అవినీతి అక్రమాలకు చెక్ పెట్టడం, దుబారాను తగ్గించటం, రైస్ మిల్లర్లు, కిరోసిన్ డీలర్లు, ఎఫ్సీఐ, కేంద్రం నుంచి రావాల్సిన పాత బకాయిలను వసూలు చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటం ద్వారా …
Read More »రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్రెడ్డి తీరును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేదా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి స్పందించాలని మంత్రి డిమాండ్ చేశారు. కేబినెట్ మంత్రిగా ఉన్న నాయకుడిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం …
Read More »ఈ చిన్నారికి మంత్రి కేటీఆర్ ఫిదా..!
చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఖమ్మంనగరం లోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాల శనివారం నిర్వహించిన ఇన్ స్పైర్ 2017లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రశంసించారు. Sir you are a True Inspiration to Many of our Students @KTRTRS #khammamITHub# pic.twitter.com/7vPo3gDlCm — krishna chaitanya (@chaitu2777) December 24, 2017 ఖమ్మం నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐటీ …
Read More »