యావత్తు దేశమంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న గుజరాత్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటితో ముగిశాయి .గుజరాత్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గురువారం సాయంత్రంతో పోలింగ్ ముగిసింది .ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ,త్వరలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు .అయితే తాజాగా నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాషాయం జెండా ఎగరనున్నది అని తేలింది . దేశంలో …
Read More »సీఎం కేసీఆర్ ఏమి హామీ ఇచ్చారో చెప్పిన ఉమా మాధవరెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ సీనియర్ మంత్రి ఉమా మాధవరెడ్డి ,ఆమె తనయుడు సందీప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి ..నేడు గురువారం ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ భవన్ లో గూలాబీ కండువా కప్పుకున్నారు . ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ “టీఆర్ఎస్ పార్టీలోకి రావడం నా పుట్టింటికి వచ్చినట్లు ఉంది …
Read More »నాడు కేసీఆర్.. నేడు కేటీఆర్.. సెల్యూట్ చేస్తున్న ఏపీ ప్రజలు..!
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పై ఏపీ ప్రజలు మరోసారి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా హైటెక్స్లో జరిగిన టెక్ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఇచ్చిన సమాధానం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. కేటీఆర్ సమాధానం …
Read More »జనసేన అధినేతకు, అభిమానులకు హితబోధ చేసిన కత్తి మహేశ్ …ఏమనో మీరే చూడండి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య సోషల్ మీడియాలో తీవ్రమైన వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. కత్తి మహేష్ మరోసారి విమర్శలతో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతుండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా రాజకీయాల్లో కొనసాగాలంటే ఈ లక్షణాలు కావాలంటూ జనసేన అధినేతకు, ఆయన …
Read More »ఉమామాధవరెడ్డి, సందీప్రెడ్డికి మంచి భవిష్యత్…సీఎం కేసీఆర్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్ లో చేరడం ఆడబిడ్డ పుట్టింటికి వచ్చినట్టుగా ఉందని సీఎం కేసీఆర్ …
Read More »పవన్ కళ్యాణ్ ను చంపేస్తా ..అభిమాని వార్నింగ్ ..
టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరో వైపు రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటున్న సంగతి తెల్సిందే .స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి మూవీలో పవర్ స్టార్ నటిస్తున్నారు .అయితే పవన్ కళ్యాణ్ కు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి . ఇటివల ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి …
Read More »ఏపీలో జగన్ దెబ్బ.. తెలంగాణలో కేసీఆర్ దెబ్బలకు.. అబ్బా అంటున్న చంద్రబాబు..!
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావ్ రాష్ట్రంలో ఉన్న హోంగార్డుల కోసం తీసుకున్న సంచలన నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం నెలకు 12,000 జీతంగా మాత్రమే తీసుకుంటున్న హోంగార్డులకు ఒకేసారి 20,000కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించచిన విషయం తెలిసిందే. బుధవారం హోంగార్డులతో ప్రగతి భవన్లో సమావేశమైన కేసీఆర్ వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ వంటి మహానగరంలో నెలకు 12,000 చాలీచాలని జీతంతో …
Read More »60ఏళ్ళ చరిత్రను తిరగరాసిన సీఎం కేసీఆర్ ..
కేసీఆర్ అంటే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై యేండ్ల చిరకాల కోరిక అయిన స్వరాష్ట్రాన్ని ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కొట్లాడి మరి నెరవేర్చిన ఉద్యమ నేత ..సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గతనాలుగుఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణ వాళ్ళకు పాలన చేతనైతదా అని విమర్శించిన వాళ్ళ నోళ్ళు మూతపడే విధంగా యావత్తు దేశమే …
Read More »లైన్లో నిలబడి ఓటు వేసిన ప్రధాని
గుజరాత్ శాసనసభ ఎన్నికల మొదటి దశతో సగభాగం పోలింగ్ పూర్తయింది. మిగిలిన సగభాగం నియోజకవర్గాలకు ఇవాళ జరుగుతుంది . పశ్చిమ భారతదేశంలోని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. Ahmedabad: PM Modi stands in queue at booth number 115 in Sabarmati's Ranip locality to cast his vote. BJP's sitting MLA Arvind Patel is up …
Read More »స్వాతీ ప్రేమ కథా చిత్రం.. నోరు విప్పిన ప్రియుడు..!
నాగర్ కర్నూలులో సంచలనం రేపిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో.. ఆయన భార్య స్వాతి ప్రియుడు అసలు నిజాలు చెప్పాడు. ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తను కడతేర్చడమే కాకుండా అతని స్థానంలో ప్రియుడిని తీసుకురావడానికి విఫలయత్నం చేసిన ఇల్లాలు స్వాతి కథ అందరికీ తెలిసిందే. భర్త పట్టించుకోవడంలేదంటూ.. అడ్డదారులు తొక్కిన స్వాతి.. పచ్చని సంసారంలో మంట పెట్టుకుంది. అటు భర్తను హతమార్చి.. ఇటు ఆమె కటకటాల వెనక్కి వెళ్లి ఇద్దరు …
Read More »