టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగా అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. సూసైడ్ చేసుకోవడానికి ముందు విజయ్ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశారని… సంఘటన స్థలంలో పోలీసులు విజయ్ ఫోన్లో సెల్ఫీ వీడియోను గుర్తించారని.. దీంతో సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెల్ఫీ వీడియోలో తన చావుకు గల కారణాలను విజయ్ స్పష్టంగా వివరించారు. …
Read More »అనుష్క-విరాట్ల పెళ్లి పెటాకులే.. జోతిష్కుడు సంచలనం..!
టీమిండియా కెప్టన్ విరాట్ కోహ్లి.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే వారి పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు కలిసి విదేశాలకు వెళ్లారని.. కోహ్లి వివాహం గురించి అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. జ్యోతిష్కులు మాత్రం వారి పెళ్లి భవిష్యత్తులో పెటాకులు అవుతోందని హెచ్చరిస్తున్నారు. ఎలా ఉంటుందో అంచనా వేసే పనిలో పడ్డారు. పెళ్లయిన తర్వాత …
Read More »వైఎస్ జగన్ను భవిష్యత్తులో.. తప్పకుండా కలుస్తానన్న ప్రముఖ హీరో..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో కదం తొక్కుతున్నారు. అయితే జగన్కు సంబందించిన పర్సనల్ విషయం ఒకటి తాజాగా అక్కినేని వారసుడు సుమంత్ బయట పెట్టిన విషయం తెలిసిందే. స్కూల్ డేస్ నుండే జగన్ సుమంత్లు ఇద్దరు మంచి స్నేహితులే అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చిన సుమంత్ మరో విషయాన్ని చెప్పారు. సదరు మీడియా ప్రతినిథి ప్రశ్నిస్తూ.. …
Read More »కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం రాహుల్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడం, నామినేషన్ ఉపసంహరణ గడువు ఈ మధ్యాహ్నం మూడు గంటలతో ముగియడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. 89 nomination proposals were received,all were valid.Since there was only one candidate.I hereby declare Rahul Gandhi elected as the president of Indian National …
Read More »పవన్ కళ్యాణ్ పరువు తీసిన చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా పోలవరం పై జనసేత అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పవన్కు పోలవరం గురించి అర్ధం కాదని, జగన్ కు ఏమీ తెలియదని చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజూ తాను లెక్కలు చెబుతుంటే శ్వేతపత్రం ఎందుకన్నారు. శ్వేత పత్రం అంటే దానికి బంగారు రంగు పూసి ఇవ్వాలా అని ప్రశ్నించారు. నలభై …
Read More »రహదార్ల భద్రత పైన కేబినెట్ సబ్ కమిటీ…నలుగురు మంత్రుల దిశానిర్దేశం
రహదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన సంరక్షణ చర్యల గురించి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కీలక నిర్ణయాలు వెలువరించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కే తారక రామారావు, మహేందర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సారథ్యంలో సాగిన ఈ భేటీకి పోలీసు శాఖ, రోడ్లు భవనాలు, జాతీయ రహదారులు, ట్రాఫిక్ తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో …
Read More »మహేష్ కత్తి బ్యాక్ బోన్ ఎవరో.. నిజాలు ఒక్కొకటిగా..?
ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన మహేష్ కత్తి.. కొంత కాలం క్రితం వరకు ఎవరికీ తెలియని ఓ అనామకుడు.పవన్ రాజకీయాల పై విమర్శలు చేస్తూ.. రోజుకో హాట్ టాపిక్తో వార్తల్లోకెక్కుతున్న కత్తి మహేష్ప.. వన్ వంటి విశేష అభిమానులున్న సినీ హీరోను .. అన్నేసి మాటలు ఎలా అనగలుగుతున్నాడు.. ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా.. అనే అనుమానాలు పలువురిలో వ్యక్తం అయ్యాయి. అయితే కత్తి వెనుక …
Read More »పవన్ బోడిగుండు మ్యాటర్ పై.. మంత్రి సునీత రియాక్షన్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తమ్ముడు సినిమా షూటింగ్ నుండి టీడీపీ దివంగత నేత పరిటాల రవి గ్యాంగ్ ఎత్తుకెళ్ళి చితక్కొట్టి పవన్కి గుండు కొట్టి సాగనంపారనే వార్త అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఘటన జరిగిన దశాబ్దాల తర్వాత పవన్ తొలిసారిగా ఇటీవల స్పందించిన సంగతి తెలిసిందే. తనకి పరిటాల రవి గుండుకొట్టించారని గతంలో జరిగిన ప్రచారం.. అవాస్తవమని, తాను సినిమాలతో విసిగిపోయి గుండుకొట్టించుకున్నానని, …
Read More »ఏపీలో బాబు హామీ ..ఇంటికో స్విఫ్ట్ కారు …
ఏపీ అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో కురిపించిన ఆరు వందల ఎన్నికల హామీల్లో ప్రధానమైనది ఇంటికో ఉద్యోగం .సర్కారు నౌకరి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువతకు బాబు ఇచ్చిన హామీతో ఆకర్షితులై టీడీపీ పార్టీకి ఓట్లు వేశారు . తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం కాదు కదా కనీసం …
Read More »నాడు గెలిపించిన కారణాలే.. నేడు బాబును ఓడించనున్నాయా.. జాతీయ మీడియా సంచలన కథనం..!
ఏపీ విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో బాబు గెలుపుకి ఏవైతే కారణాలు అయ్యాయో.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అవే చంద్రబాబు ఓటమికి కారణాలు కానున్నాయని జాతీయ మీడియా ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. అసలు 2014 రాష్ట్రం విడిపోయి నప్పుడు ఏపీలో వైసీపీకి గొప్ప ప్రజాదరణ ఉన్నా.. అధికారంలోకి టీడీపీ ఎలా వచ్చందంటే.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ …
Read More »