Home / SLIDER (page 2114)

SLIDER

అనంత‌లో ఎంపీ సీట్లు వారికే.. తేల్చేసిన జ‌గ‌న్..!

జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌స్తుతం అనంతపురం జిల్లాలో జోరుగా సాగుతోంది. శుక్ర‌వారం హైద‌రాబాద్ సీబీఐ కోర్టుకు హాజ‌రైన జ‌గ‌న్.. మ‌ళ్లీ అనంత చేరుకొని త‌న పాద‌య‌త్ర‌ని కొన‌సాగిస్తున్నారు. ఇక అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మాట్లాడిన జ‌గ‌న్ అనంత‌లోని ఎంపీ సీట్ల విషయంలో సంచ‌ల‌న ప్రకటన చేశారు. జిల్లాలోని రెండు ఎంపీ సీట్లలో ఒకదాన్ని బీసీలకు కేటాయిస్తామని జగన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో తాము తప్పిదం చేశామని.. ఈ సారి అలాంటి …

Read More »

పవన్ పై టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ ..

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని అందరికి తెల్సిందే .ఇదే విషయాన్నీ గురించి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు మీడియా సాక్షిగా ,తమ పార్టీ నేతల మీటింగ్స్ లో ఒప్పుకున్నారు కూడా . ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంగోల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే …

Read More »

సోనియాగాంధీకి మోడీ శుభాకాంక్షలు

ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్బంగా దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే .. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . సంపూర్ణ అయురాగ్యలతో , సుదీర్ఘ జీవితాన్ని గడపాలని ప్రార్థిస్తున్నట్లు అయన ట్వీట్ చేశారు. Birthday greetings to Congress President Smt. Sonia Gandhi. I pray for her long life and good health. …

Read More »

మహేష్ కోసం వేట మొద‌లైందా.. అది దొరికితే ఏం చేస్తారు..?

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ పై తెలుగు సినీ క్రిటిక్ వీలు చిక్కిన‌ప్పుడల్లా విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే క‌త్తి మ‌హేష్ ఎంత విమ‌ర్శించినా.. ప‌ట్టించుకోవ‌ద్ద‌ని త‌న అభిమానుల‌కు ప‌వ‌న్ సూచించిన సంగ‌తి తెలిసిందే. అయినా ప‌వ‌న్ అభిమానులు మాత్రం క‌త్తి పై క‌త్తి గ‌ట్టార‌ని సోష‌ల్ మీడియాలో వివ‌రాల‌తో స‌హ బ‌య‌ట ప‌డ్డాయి. అస‌లు విష‌యం ఏంటంటే.. ప‌వ‌న్ అప్పుడప్పుడు అజ్ఙాతం వీడ‌డం జ‌నాల్లోకి వ‌చ్చి హ‌డావుడి …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్ సమీక్ష..అధికారులకు కీలక ఆదేశాలు

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని బీడుభూమలన్నీ సస్యశ్యామలమయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ … ఆపనులను స్వయంగా పరిశీలించారు. ఈనేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రగతి భవన్ లో ఇవాళ  సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ…భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతుల్లో …

Read More »

జగన్ కు ఓట్లేస్తే ఏపీ సర్వనాశనం -ఎంపీ మురళి మోహన్

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశానికి చెందిన సీనియర్ ఎంపీ ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ,ప్రముఖ నటుడు మురళి మోహన్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఈ రోజు శనివారం ఎంపీ మురళి మోహన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా మురళి మోహన్ మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి …

Read More »

సీఎం కేసీఆర్ ప్రశంస-హరీష్ పై తెలంగాణ ప్రజలు కోటి ఆశలు.

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. శనివారం నాడు ప్రగతి భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సమీక్షిస్తూ హరీశ్ రావును కేసీఆర్ ఆకాశానికి ఎత్తారు. “తెలంగాణ రాష్ట్ర ప్రజలు హరీశ్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తారని తమకు నీళ్లు ఇస్తారని మంత్రి హరీష్ పై ఎంతో ఆశలు, నమ్మకంతో ఉన్నారు. …

Read More »

అలిగిన ప‌వ‌న్‌.. బుగ్గ‌లు గిల్లిన కీర్తి.. అస‌లు మ్యాట‌ర్ ఏంటో..?

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం అజ్ఞాతవాసి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ అజ్ఞాతవాసికి సంబంధించి విడుద‌ల చేసిన ఒక పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అలిగిన పవన్‌ను హీరోయిన్ కీర్తీసురేష్ బుగ్గగిల్లుతూ స‌ర‌స‌మాడుతున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ఇక సెట్‌లో పవన్, త్రివిక్రమ్, అను ఇమాన్యుయేల్ కలిసి …

Read More »

క్రైస్తవులకు తెలంగాణ సర్కారు అరుదైన కానుక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలకు చెందిన వర్గాల అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో మొన్న జరిగిన బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరలను అందించిన సర్కార్.. ముస్లిం లకు కుడా బట్టలు అందించింది .ఈ నేపధ్యంలో ఈ నెల 25 వ తేదీన క్రిస్మస్‌ పండుగకు కూడా కానుక …

Read More »

గేమింగ్ హ‌బ్‌గా తెలంగాణ..మంత్రి కేటీఆర్‌

గేమింగ్ హ‌బ్‌గా తెలంగాణ మారుతున్న‌ద‌ని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గేమర్ కనెక్ట్ షో ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు. ఈ షో లో24 గేమింగ్ కంపెనీలు  పాల్గొన‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. 4కే గేమ్ ఆడటంతో పాటుగా వర్చువల్ రియాలిటీ (VR) టెక్నాలజీని ఎక్స్‌పీరియన్స్ చేశారు. Minister for IT @KTRTRS at @NVIDIAGeForce’s fifth version of #GamerConnect …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat