తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యం ఇటు అధికారక కార్యక్రమాల్లో అటు ప్రజాక్షేత్రంలో బిజీ బిజీగా ఉండే నాయకుడు .ఎన్నో యేండ్ల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి తన వంతు పాత్రగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ,కొత్త ప్రాజెక్టులను శరవేగంగా పూర్తీ అయ్యే విధంగా ఇరవై నాలుగు గంటలు ప్రాజెక్టుల …
Read More »కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ట నామినేషన్లను రాహుల్ దాఖలు చేశారు. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్లో ఆయన తన నామినేషన్ను దాఖలు చేశారు. రాహుల్ అభ్యర్థిత్వాన్ని సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు ప్రతిపాదించారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 11 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం …
Read More »ఆస్ట్రేలియాలో ఘనంగా దీక్షా దివాస్..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏనిమిది సంవత్సరాల క్రితం కేసీఆర్ చేపట్టిన ‘దీక్ష’ ను గుర్తుచేసుకుంటూ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రాపోలు , న్యూ వేల్స్ ఇంచార్జి విక్రమ్ కటికనేని ఆధ్వర్యంలో ‘కేసీఆర్ దీక్ష దివస్’ ను ఘనంగా నిర్వహించారు. ప్రవాస తెలంగాణ బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా శాంతి యాత్ర ప్రారంభించారు,గులాబీ జెండాలు …
Read More »‘మన నగరం’ పేరుతో టౌన్హాలు సమావేశాలు..మంత్రి కేటీఆర్
‘మన నగరం / ఆప్నా షెహర్’ పేరుతో వచ్చే వారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో టౌన్ హాలు సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రికల్వకుంట్ల తారకరామారావు ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఎన్జీవోలతో నేరుగా చర్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల ప్రాధాన్య అంశాలపై టౌన్హాలు వేదికగా చర్చిస్తామని …
Read More »దివ్యాంగుల కోసం ప్రత్యేక ఐటీ పార్కు..మంత్రి తుమ్మల
ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… తెలంగాణలో ఏ ఒక్కరూ అన్యాయానికి గురి కావొద్దనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని అన్నారు. దివ్యాంగులకు రిజర్వేషన్ ను 3 శాతం నుంచి 4 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకున్నామని, నెలకు …
Read More »ప్రజాసంకల్పయాత్ర.. 26వ రోజు షెడ్యూల్ ఇదే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 26వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కడప, కర్నూలు జిల్లాల్లో ముగించుకుని ప్రజాసంకల్పయాత్ర సోమవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బసేనపళ్లిలో ఉదయం 8:30 గంటలకు అనంతపురం జిల్లాలో సోమవారం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర మొదలవుతుంది. బసేనపళ్లిలో పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. అనంతరం 10 గంటలకు గుత్తి ఆర్ఎస్కు …
Read More »బీసీ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ..మెచ్చుకున్న విపక్ష నేతలు
జనాభాలో 54 శాతం ఉన్న బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ముందడుగు ఇటు అధికార, అటు విపక్ష ఎమ్మెల్యేలను ఆకట్టుకుంది. బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం అనంతరం అధికార పార్టీ నేతలతో పాటుగా విపక్ష నేతలు సైతం ప్రశంసించారు. బీజేపీ డా.లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ సమావేశం జరగడం సంతోషకరమన్నారు. తెలంగాణ లో 54శాతం బీసీ జనాభా ఉందని ఈ సమావేశంలో విద్య, ఉద్యోగాలు, …
Read More »మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రేపు మొదటి మెడికల్ కాలేజీకి శంకుస్థాపన
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి వైద్య కళాశాల మహబూబ్నగర్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపనకు ముహూర్తం కుదిరింది. రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రేపు శంకుస్థాపన జరగనుంది. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చొరవతో ఈ కళాశాల మంజూరయింది. నిజానికి రెండేళ్ళ కిందటే మహబూబ్నగర్ వైద్యకళాశాల ప్రారంభమైంది. 2016-17 విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. తాజాగా 2017-18 …
Read More »లభ్యమైన మురళి సూసైడే నోట్..
ఉస్మానియా వర్సిటీలోని మానేర్ హాస్టల్ బాత్రూమ్లో పీజీ విద్యార్థి మురళీ ఉరేసుకుని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే..ఆత్మహత్య చేసుకున్న మురళీ ఎంఎస్సీ ఫిజిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావటం లేదని మనస్తాపానికి లోనై మురళీ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. మురళి ఆత్మహత్యకు పాల్పడిన ప్రాంతం వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది.. “అమ్మా నన్ను క్షమించు.. ఈ చదువులు భరించలేకపోతున్నా.. ఇంకా తట్టుకోవడం నావల్ల …
Read More »ఖమ్మంలో కంచె ఐలయ్య అరెస్ట్..
“సామాజిక స్మగ్లర్ల కోమటోళ్లు” పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ సభలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఏపీతోపాటు తెలంగాణలోనూ ఆయన సభలపై పోలీసులు, వైశ్యలు, బ్రాహ్మణుల సంఘాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇవాళ ఖమ్మంలో గొర్రెల పెంపకందారుల మహాసభలో పాల్గొనడానికి వెళ్లిన ఐలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.కంచె ఐలయ్య అరెస్ట్ చేయడంతో సీపీఎం కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఐలయ్య అరెస్ట్ చేసినంత మాత్రనా బహిరంగ సభ ఆగదని, …
Read More »