ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో నేడు శుక్రవారం వెలువడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మూడు విడతల్లో నవంబర్ 22 ,26 ,29 న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో చాలా స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉంది. 652 పురపాలక స్థానాలకు ఓట్ల లెక్కింపు …
Read More »బాహుబలికి మరో అరుదైన గౌరవం
ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించిన బాహుబలి చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినీ,క్రీడా, రాజకీయ ప్రముఖుల సమక్షంలో CNN-IBN TV ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2017గా అనౌన్స్ చేశారు. అత్యంత గ్రాండ్గా జరిగిన ఈ వేడుకకి కోహ్లీ, కపిల్ దేవ్లతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పలువరు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ముఖ్య అతిధిగా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ …
Read More »పోలవరంపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్య..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరదాయినిగా మారుతుందని అనుకుంటున్న పోలవరం ప్రాజెక్టుపై ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం మరింతగా ముదిరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం గుత్తేదారులను మార్చేందుకు అంగీకరించేది లేదని బీజేపీ తేల్చి చెప్పింది. అడ్డగోలుగా వ్యవహరిస్తూ కొత్త కాంట్రాక్టర్లను పిలిస్తే, అధికారులంతా జైలుకు వెళ్లాల్సి వస్తుందని బీజేపీ సీనియర్ నేత రఘునాథబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »తెలంగాణ పోలీస్ శాఖపై అమెరికా ప్రశంసలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రాంప్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఇవాంకా పర్యటన పట్ల భద్రతా ఏర్పాట్లు భేషుగ్గా చేశారని, పగలు, రాత్రిళ్లు ఎంతో ఓపికతో విరామం లేకుండా తెలంగాణ పోలీసులు విధులు నిర్వహించారని అమెరికా సీక్రెట్ సర్వీస్ టీమ్ హెడ్ రిచర్డ్ ఈ లేఖలో పొగడ్తలు కురిపించారు. తెలంగాణ పోలీసుల సేవల …
Read More »మన బిర్యాణీకి అరుదైన గౌరవం
తెలంగాణ బిర్యాణీకి ఆది మహోత్సవ కార్యక్రమం లో అరుదైన గౌరవం దక్కింది.కేంద్ర గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ హట్ లో ఘనంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. నవంబర్ 15 వ తేది నుంచి సాగుతున్న ఆది మహోత్సవ కార్యక్రమంలో …అన్ని రాష్ట్రాల వంటకాలతో పాటు తెలంగాణ నుంచి హైదరాబాద్ బిర్యానీ స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్ ధమ్ బిర్యాని మొదటి బహుమతిని దక్కించుకుంది. కేంద్ర గిరిజన శాఖ మంత్రి …
Read More »అందులో మంత్రి కేటీఆర్ పాత్ర సూపర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో మూడురోజుల పటు జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు విజయవంతమైందని అమెరికన్ హిందూ కొయలేషన్ (ఏహెచ్సీ) ప్రకటించింది.ఈ సదస్సులో పాల్గొనడం గర్వంగా ఉందని, సదస్సుకు ఆమెరికా ప్రతినిధులుగా తెలుగువారు హాజరయ్యారని పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లుచేయడంపై ఏహెచ్సీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాంకాట్రంప్ పాల్గొన్న చర్చాగోష్ఠికి తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమన్వయకర్తగా …
Read More »రాజకీయాల్లో కేటీఆర్ రోల్మోడల్..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్మహానగరంలో జరిగిన ప్రపంచపారిశ్రామికవేత్తల సదస్సు విజయవంతం కావడం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు దక్షతకు నిదర్శనమని ఎంపీ ఎం మల్లారెడ్డి అన్నారు. కేటీఆర్ ఆధునిక పరిజ్ఞానం, ముందస్తు ప్రణాళికను చూసి సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా మంత్రముగ్ధులయ్యారన్నారు. గురువారం ఎల్బీనగర్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడుతూ ప్లీనరీ చర్చలో మాడరేటర్గా కేటీఆర్ …
Read More »కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తాం..మంత్రి జగదీశ్రెడ్డి
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరందించి తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. సూర్యాపేట మండలం యండ్లపల్లిలోని మూసీ ప్రాజెక్టు డీ-5 కాల్వ వద్ద సుమారు రూ.10 లక్షల వ్యయంతో పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పలుచోట్ల అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్లో …
Read More »వైసీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు గొడ్డలితో దాడి
ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ పార్టీ వర్గీయుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండల౦ పచ్చర్ల వెంకటాపురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త తిరుపతిరెడ్డి పై టీడీపీ వర్గీయులు గొడ్డలితో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. గాయపడ్డ తిరుపతిరెడ్డిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు 13 కుట్లు వేశారు.దాడి చేసిన టీడీపీ వర్గీయులు మద్యం సేవించి ఉన్నారని తెలుస్తోంది.
Read More »యాసిడ్ దాడిలో గాయపడిన మాధురి మృతి
వరంగల్ జిల్లాలో నిన్న జరిగిన యాసిడ్ దాడిలో గాయపడిన మాధురి వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బుధవారం సాయంత్రం గర్నెపల్లి క్రాస్ రోడ్ వద్ద పొదల్లో మాధురి కాళ్లు చేతులు కట్టేసి కళ్లలో స్క్రూడ్రైవర్ తో పొడిచి నోట్లో శరీరంపై యాసిడ్ పోసిన విషయం తెలిసిందే .
Read More »