Home / SLIDER (page 2134)

SLIDER

జీఈఎస్ తో భారత్-అమెరికా బంధం బలోపేతం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కేవలం సిలికాన్ వ్యాలీతో హైదరాబాద్ ను అనుసంధానం చేసేది మాత్రమే కాదని, భారతదేశం-అమెరికా మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడి అభిప్రాయపడ్డారు. భారత్ లో పెట్టుబడులు పెట్టాలని, మేకిన్ ఇండియాలో, దేశ అభివృద్ధి కథలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. హెచ్‌ఐసీసీలో జీఈఎస్-2017 ను ఆయన ప్రారంభించి, ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని …

Read More »

అమెరికాకు భారత్‌ అసలైన మిత్ర దేశం..ఇవాంకా

వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్)లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా.. హైదరాబాద్‌పై ప్రశంసలు కురిపించారు. భాగ్యనగరాన్ని ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియా అని, ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముత్యాల నగరం తొలిసారి ఆతిథ్యమిచ్చిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్‌కు వచ్చిన 150 దేశాలకుపైగా ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఇండియా, అమెరికా మధ్య …

Read More »

తెలంగాణలో స్టార్టప్ వాతావరణం అద్భుతం..కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఈ రోజు మంగళవారం ప్రారంభ‌మైన జీఈఎస్‌లో రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభోప‌న్యాసం ఇచ్చారు. భార‌త ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడి స‌ల‌హాదారు ఇవాంక ట్రంప్‌తో పాటు ఔత్సాహిక‌ పారిశ్రామిక వేత్త‌ల‌కు సాద‌రంగా స్వాగతం ప‌లుకుతున్న‌ట్లు చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా 15 రోజుల్లో ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు ఇస్తోంద‌ని ఆయన చెప్పారు. ప్ర‌పంచంలోని 5 …

Read More »

నెరవేరిన హైదరాబాద్ వాసుల చిరకాల వాంఛ

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క‌ల‌ల బండి మెట్రోరైల్ ప్రారంభమైంది. నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు.. హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలిసి మెట్రో పైలాన్ ను ఆవిష్కరించి ప్రారంభించారు. అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మోట్రోపై రూపొందించిన బ్రోచ‌ర్‌, దృశ్య‌మాలిక‌ను విడుద‌ల చేశారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో …

Read More »

హైదరాబాద్ అద్భుతమైన నగరం..మోదీ

హైదరాబాద్ ఓ అద్భుతమైన నగరమని ప్రధాని మోదీ అన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో బీజేపీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ వికాసం కోసం భారత సర్కార్ ఎటువంటి లోటు రానివ్వదని మోదీ అన్నారు. వికాస్ యాత్రకు కేంద్ర సర్కార్ తోడుగా ఉంటుందని, తెలంగాణ సౌభాగ్యాన్ని మార్చేస్తామని ప్రధాని అన్నారు. భారతమాత సేవ కోసం తెలంగాణ బీజేపీ పరిశ్రమించిందన్నారు. దాని వల్లే బీజేపీ, దేశంలో పెద్ద పార్టీగా అవిర్భవించిందన్నారు. బీజేపీ కార్యకర్తలకు …

Read More »

తెలుగులో ప్రసంగించి అందరిని ఆకట్టుకున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టు చేరుకున్న మోదీ.. అక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. ‘సోదరి సోదర మణులారా.. మీ అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హైదరాబాద్‌కు రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటే నాకు సర్దార్ పటేల్ గుర్తు వస్తారు. హైదరాబాద్ సంస్థాన్ని భారతదేశంలో కలిపిన పటేల్‌కు ఈ …

Read More »

హైద‌రాబాద్‌లో కాలుమోప‌గానే..ఇవాంకా ఏమ‌ని ట్వీట్ చేసిందంటే..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఇవాళ్టి నుంచి జరగనున్న ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ నగరానికి చేరుకున్నారు.ఇవాళ తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో భారత అధికారులు సాదర స్వాగతం పలికారు. అక్కడున్న అధికారులతో ఆమె కరచాలనం చేశారు. అనంతరం మాదాపూర్ ట్రైడెంట్ హోటల్‌కు వెళ్లారు. ఆమె హైదరాబాద్ వచ్చిన తర్వాత …

Read More »

మెట్రో శిలాఫలకంపై మేయర్ పేరు గల్లంతు..!

ఎన్నో ఏండ్ల కల సాకారమవుతున్న వేళ ఆసన్నమయింది. ఇంకా కొన్ని గంటల్లోనే మెట్రో రైలు కూ.. చుక్.. చుక్ అంటూ పరుగులు తీయబోతున్నది. హైదరాబాదీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రధాని మోదీ మెట్రో రైల్‌ను మియాపూర్ మెట్రో స్టేషన్‌లో ప్రారంభించనున్నారు. అయితే.. హడావుడి వల్లో, లేకపోతే మరెందువల్లో కానీ మెట్రో రైలు శిలాఫలకంపై హైదరాబాద్ నగర ప్రథమ పౌరుడైన …

Read More »

టీహబ్‌తో బోయింగ్ హారిజాన్ కంపెనీ ఒప్పందం

స్టార్టప్‌లకు టీహబ్ వేదికగా నిలిచిందని రాష్ట్ర ఐ టీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీహబ్‌తో బోయింగ్ హారిజాన్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఏరోస్పేస్ ఆవిష్కరణలను శక్తివంతం చేసేందుకు మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సమక్షంలో టీహబ్‌తో బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్ ఒప్పందం కుదుర్చుకున్నారు. IT Minister @KTRTRS and@amitabhk87, CEO @NITIAayog launched the @Boeing HorizonX …

Read More »

ఏఎస్‌ఈ సంస్థ చైర్మన్‌తో మంత్రి కేటీఆర్ భేటీ

ఇవాళ్టి నుంచి ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్) ప్రారంభంకానుంది. హెచ్‌ఐసీసీలో సాయంత్రం సదస్సును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు హాజరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోసింగపూర్‌కు చెందిన సెమీకండక్టర్ల సంస్థ ఏఎస్‌ఈతో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఇవాళ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఏఎస్‌ఈ గ్రూపు సంస్థ ప్రతినిధులు కలిశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat