టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో అప్పుడప్పుడూ తనలో ఉన్న ఇతర కళలని బయటకి తీస్తారు. నటన, దర్శకత్వం, ఫైట్స్, సింగింగ్ ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో ట్యాలెంట్ని బయటపెట్టారు. గతంలో త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో కాటమరాయుడ పాట పాడిన పవన్.. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం కోసం మరోసారి గొంతు శ్రుతి చేసుకోబోతున్నాడు. అజ్ఞాతవాసి చిత్రం కోసం.. కొడకా… కోటేశ్వరా …
Read More »చంద్రబాబు సెవెంత్ సెన్స్కి.. అసలు తట్టనేలేదట..!
ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో రచ్చ లేపిన నంది అవార్డ్స్ రగడ పై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వ్యూహ కమిటీతో చంద్రబాబు భేటీ అయ్యారు నంది అవార్డుల ప్రకటనపై ఇంత వివాదం రేగుతుందని అనుకోలదట. వివాదాన్ని ముందే ఊహించుంటే అవార్డుల ఎంపికకు కూడా జ్యూరి విధానం బదులు ఐవిఆర్ఎస్ విధానాన్ని అవలంబించి ఉండేవారట. ఇక ప్రతీ విషయానికీ కులం రంగు పులిమేస్తున్నారంటూ …
Read More »జగన్ నుండి వరాల జడివాన.. ఇక వైసీపీనీ ఆపగలరా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రలో బాగంగా నిర్వహించిన మహిళా సదస్సులో వరాల జల్లు కురిపించారు. సన్న, చిన్నకారు కుటుంబీకులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తానని ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సోమవారం హుసేనాపురంలో మహిళా సదస్సు నిర్వహించారు. మహిళా సదస్సుకి చుట్టుపక్క గ్రామాల మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్.. మహిళలతో మాట్లాడి …
Read More »రోజానా మజాకా.. వైఎస్ఆర్ని భలే టచ్ చేసింది..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో భాగంగా సోమావారం నిర్వహించిన.. వైసీపీ మహిళా సదస్సులో చంద్రబాబు సర్కార్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండి పడ్డారు. పురుషులను చంపడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి 50 వేల మందికీ ఓ వైన్స్ షాపును తెరిపించి, మగవాళ్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాడని విమర్శించారు. జాతీయ రహదారులను లోకల్ రోడ్లుగా మార్చి ఇబ్బడి ముబ్బడిగా వైన్స్ షాపులను, బార్లను తెరిపించాడని చెప్పారు. …
Read More »జూనియర్ ఎన్టీఆర్ పై.. రేణుదేశాయ్ సంచలన వ్యాఖ్యలు..!
సినీ నటుడు పవన్కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఈ మధ్య ఏదో ఒక విషయంలో వార్తల్లో కెక్కుతోంది. గత కొద్దిరోజులగా రేణు దేశాయ్ రెండో పెళ్లి పై చేసిన వ్యాఖ్యల పై సోషల్ మీడియాలో తెగ రచ్చ జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై రేణు చేసిన కామెంట్స్.. మరోసారి సోషల్ మీడియాలోనే కాకుండా సినీ వర్గీయుల్లో కూడా హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగులో ప్రస్తుతం …
Read More »వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన.. పల్లె రఘునాథరెడ్డి
వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన పాదయాత్ర జోరుగా సాగుతోంది. జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తూనే.. మరోవైపు టీడీపీ వైఫల్య పాలనని ఎండగడుతున్నారు. జగన్ పాదయాత్రకి జనాల్లో కూడా విపరీతమైన స్పందన రావడంతో.. టీడీపీ నేతలు వరుసగా అటాకింగ్ మొదలు పెట్టారు. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి జగన్ పాదయాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. చేసిన …
Read More »మరోసారి నోరు జారిన లోకేష్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి తన అమాయకత్వాన్ని ,రాజకీయఅనుభవలేమిని ప్రదర్శిస్తూ మరోసారి నోరు జారారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రధానమైనది రాష్ట్రానికి పదేండ్ల …
Read More »ఇద్దరు యువకులు అమ్మాయితో అసభ్యంగా…. ప్లీజ్ మేడమ్.. ప్లీజ్ మేడమ్…వంద సార్లు
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనం అయ్యింది. ఓ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టస్ గా పని చేస్తున్న అమ్మాయి… శనివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది. పార్కింగ్ ప్లేస్ లో భరత్, కల్యాణ్ అనే ఇద్దరు యువకులు ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె స్థానిక పోలీసులకు కంప్లయింట్ చేసింది. …
Read More »సమస్య ఏదైనా.. ఓన్లీ 72 హవర్స్.. జగన్ రోరింగ్ స్పీచ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్.. సోమవారం తన పాదయాత్రలో భాగంగా.. హు సేనాపురంలో వైసీపీ మహిళా సదస్సులో.. జగన్ తన విశ్వరూపం చూపించారు. అనేక గ్రామాల్లో ఇళ్లు లేని వారు చాలా మంది ఉన్నారని.. వారందరికీ ఒకటే హామీ ఇస్తున్నాని.. గ్రామాల్లో ఇళ్లు లేని వారందరికీ.. …
Read More »మహిళా గర్జన సభలో బాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ ఫైర్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు .ఈ రోజు సోమవారం కర్నూలు జిల్లాలో హుసేనపురంలో జరిగిన మహిళా గర్జన సదస్సులో ఆమె మాట్లాడుతూ టీడీపీ సర్కారును తూర్పురబట్టారు . ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉన్న మగవారిని త్రాగుడుకి భానిస చేసి చంపాలనే …
Read More »