తెలుగు బుల్లితెర హాట్ కామెడీ జబర్దస్త్ షో కమెడియన్ హైపర్ ఆది ఓవర్ యాక్షన్ ప్రముఖ టీవీ చానల్ నిర్వహించిన లైవ్ ఇంటర్వ్యూలో బయటపడింది. మహేష్ కత్తితో చర్చ జరుగుతున్న టైమ్లో హైపర్ ఆది మాటలు.. జబర్ధస్త్ స్కిట్లలో వేసే బూతు పంచ్లను కూడా మించిపోయింది. కత్తి మహేష్ ఎంతో నిధానంగా తాను చేసిన కామెంట్స్కు వివరణ ఇస్తున్నా.. ఆది మాత్రం తన మొండి వాదనతో.. టాపిక్ డైవర్ట్ చేయడానికే …
Read More »ఉపాసన, బ్రాహ్మణిలు కలిసి ఏం చేసారో తెలుసా
నంది అవార్డుల వివాదంతో మెగా, నందమూరి కుటుండాల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగుతుంటే.. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారు కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. తాజాగా మెగా కోడలు ఉపాసన ఓ ఆసక్తికరమైన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. ఈ రోజు జరిగిన ఓ రక్తదాన శిబిరంలో అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ …
Read More »చంద్రబాబుకు బంపర్ షాక్.. వైసీపీలోకి చేరిన టీడీపీ సీనియర్ నేత..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దుమ్మురేపడంతో టీడీపీ బ్యాచ్కి అప్ అండ్ డౌన్ అదిరిపోతోంది. ఇప్పటికే టీడీపీ పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత జగన్ పాదయాత్రలో బహిర్గతం అవుతోంది. దీంతో టీడీపీ బ్యాచ్ మైండ్ బ్లాక్ అవ్వగా.. తాజాగా కర్నూలు గడ్డ పై టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ రామిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ …
Read More »మంత్రి హరీష్ రావు స్కెచ్..ఆ గ్రామం మొత్తం టీఆర్ఎస్ వైపే..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కోహీర్, జహీరాబాద్, ఝరాసంగం మండలంలో పర్యటించి అభివృద్ధి పనులు ప్రారంభించారు. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలో 255 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులు, కల్యాణలక్ష్మి పథకంలో 326 చెక్కులు మంత్రి హరీశ్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి హరీష్ రావు …
Read More »రియాలిటీ షోలో కూతురి డర్టీపిక్చర్ చూడలేక.. తండ్రి చివరికి..?
ఒకప్పుడుడు బుల్లితెర అంటే కుటుంబం మొత్తం కలిసి చూసేవారు. అయితే రాను రాను బుల్లి తెర బూతు తెరగా మారిపోతుంది. దీంతో క్రమ క్రమంగా బుల్లితెర పై విమర్శలు చేస్తున్నారు వీక్షకులు. అంతే కాకుండా బుల్లితెర పై హాట్ రోమాన్స్ చేస్తున్న భామల పై కన్నెర్ర జేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బుల్లితెర పై ఘాటు రొమాన్స్ చేస్తున్న బందగీ కాల్రా దిమ్మతిరిగే షాక్లు తగిలాయి. అసలు విషయం …
Read More »రానున్న రోజుల్లో అద్భుతమైన లెదర్ పార్క్.. మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి విశేష శ్రద్ధ పెడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూలు రాయితీ పథకాన్ని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వరంగల్లో ప్రారంభించారు. ఈ పర్యటనల సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్ …
Read More »వర్మ రైటింగ్స్.. కమ్మనైన నంది పాడిన.. ఎల్లో ఐటమ్ సాంగ్ వైరల్..!
ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న నంది అవార్డుల రగడలో కాంట్రవర్సిటీకా బాప్ మిస్టర్ జీనియన్ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. అప్పటికే దుమారం రేగుతున్న కమ్మనేన నందుల విషయం పై వర్మ స్పందిస్తూ నంది అవార్డ్స్ మొత్తం చూశానని.. దిమ్మతిరిగి పోయిందని.. సెలక్షన్లో ఒక్కశాతం కూడా పక్షపాతం లేకుండా నిజాయితీగా ఇచ్చిన అవార్డులని ఇలాంటి కమిటీ ప్రపంచంలో ఏ మూలన కూడా ఉండదని.. ఇంత నిజాయితీగా నంది అవార్డులు …
Read More »ఆకాశంలో విమానంపై పక్షుల దాడి..
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .ఆకాశంలో ప్రయాణిస్తున్నవిమానంపై పక్షులు దాడి చేయడంతో మార్గమధ్యంలో చైనాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకున్న ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా వారం కింద జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. అసలు వివరాల్లోకి వెళ్తే… లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి అమెరికాకు బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం బయల్దేరింది. మార్గమధ్యంలో పక్షుల గుంపు ఒకటి విమానంపై దాడికి దిగింది. వందలాది పక్షులు విమానంపై …
Read More »పెద్ద పెద్దవాళ్ళకే తప్పలేదు .నేనేంత.?-అర్చన సంచలనం ..
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన మొదట్లో కథానాయికగా పలు సినిమాల్లో నటించి ఇటు తన అందచందాలతో అటు అభినయంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న ముద్దుగుమ్మ అర్చన .ఆ తర్వాత పలు సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తూ వస్తుంది .తాజాగా ఒక ప్రముఖ వెబ్ సిరిస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో పలు సంచలనాత్మక విషయాలను తెలిపారు . ఒక ప్రముఖ దర్శకుడు అర్చన చూడటానికి చాలా అందంగా ఉంటుంది .చూడగానే …
Read More »నార్కెట్పల్లిలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన..
నల్లగొండ జిల్లాలోని నార్కెట్పల్లిలో రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ …కాంగ్రెస్ అలసత్వం వల్లే జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య నెలకొని ఉందని అన్నారు . కాంగ్రెస్ నేతలు పదవులకు అమ్ముడుపోయి జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని తేల్చిచెప్పారు. …
Read More »