Home / SLIDER (page 2154)

SLIDER

జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీ..

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో చోరీ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులకు లక్ష్మీనారాయణ సతీమణి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి వుంది

Read More »

కృష్ణా నదిలో మరో ఘోరం -సీఎం చంద్రబాబు ఇంటిపక్కన బోటు బోల్తా ..

ఏపీలో ఇటీవల కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో జరిగిన ఘోర బోటు ప్రమాదం మరువకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో దాదాపు ఇరవై రెండు మంది చనిపోయిన సంగతి తెల్సిందే .తాజాగా ఆ సంఘటన మరిచిపోకముందే కృష్ణా నదిలో నిన్న శుక్రవారం మరో పడవ బోల్తా కొట్టింది. ఈ సంఘటన రాష్ట్రంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద జరిగింది. నదిలో నుంచి ఇసుక తీసుకొస్తుండగా …

Read More »

కేసీఆర్ నిర్ణయంతో చరిత్ర సృష్టించనున్న హైదరాబాద్ మెట్రో ..!

దేశంలోని మెట్రోరైలు ప్రాజెక్టుల రికార్డులన్నీ చెరిపేస్తూ.. హైదరాబాద్ మెట్రోరైలు సరికొత్త చరిత్రను సృష్టించనున్నది. త్వరలో నాగోల్-మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల మేర ఆపరేషన్స్ మొదలుపెట్టి దేశంలోనే అతిపెద్ద మార్గంలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించిన మెట్రోగా రికార్డు సొంతం చేసుకోనున్నది. ఇప్పటివరకు 13.4 కిలోమీటర్ల ప్రారంభ ఆపరేషన్స్‌తో కొచ్చి మెట్రో ఆరునెలల కిందట నెలకొల్పిన రికార్డును మన మెట్రో తుడిచిపెట్టనున్నది. నాగోల్-మెట్టుగూడ మధ్య 8 కి.మీలు, మియాపూర్-ఎస్సార్‌నగర్ మధ్య 10 కి.మీల …

Read More »

హైప‌ర్ ఆది ఒక చీప్ క‌మెడియ‌న్‌.. అందుకే..?

ప్ర‌ముఖ బుల్లితెర హాట్ కామెడీ జ‌బ‌ర్ధ‌స్త్ షోలో స్కిట్‌లు వేసే క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది.. తెలుగు సినిమా క్రిటిక్ మ‌హేష్ క‌త్తి మ‌ధ్య వార్ ముదురుతోంది. సోష‌ల్ మీడియా నుండి ఎల‌క్ట్రానిక్ మీడియాకి ఎక్కిన వీరిద్ద‌రి ర‌చ్చ‌.. లైవ్‌లో హైప‌ర్ ఆది మాట్లాడిన తీరు పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు విరుచుకు ప‌డుతున్నారు. అస‌లు విష‌యానికి వ‌స్తే ఒక ప్ర‌ముఖ చాన‌ల్ నిర్వ‌హించిన లైవ్ లోకి వ‌చ్చిన హైప‌ర్ ఆది.. …

Read More »

చిన్నారికి పునర్జన్మ-అండగా లారెన్స్ ..

ఇండస్ట్రీలో మొదటిగా డాన్స్ మాస్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నటుడుగా ..దర్శకుడిగా ..హీరోగా తనకే సాధ్యమైన విలక్షణ పాత్రలతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు రాఘవ లారెన్స్ .ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు . ఈ నేపథ్యంలోనే ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలు …

Read More »

కారేక్కనున్న మరో మాజీ సీనియర్ మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ నేపథ్యంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలు మంత్రి కేటీ రామారావు సమక్షంలో గూలబీ గూటికి చేరారు .మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన కంచర్ల బ్రదర్స్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు . తాజాగా అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి త్వరలోనే గూలాబీ గూటికి …

Read More »

తెలంగాణలో టీడీపీ పనైపోయింది..ఉమా మాధవరెడ్డి

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మైపోయిన‌ట్లుగా ఉంది. ఇప్ప‌టికే అడ్ర‌స్ గల్లంత‌యిపోయిన సైకిల్ పార్టీ..ఉనికి కోసం పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య సాక్షాత్తు ఆ పార్టీ నేత ద్వారానే వినిపించింది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి అన్నారు. ఈ విషయం అందరికి తెలిసిందేనని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే …

Read More »

ఎంపీ కవితతో యూఎస్ యువ నేతల భేటీ

నిజామాబాద్ జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవితను నేడు యూఎస్‌కు చెందిన పలువురు యువ రాజకీయ నేతలు కలిశారు. ఎక్సేంజ్ ప్రొగ్రాంలో భాగంగా వీరు ఎంపీ కవితను కలిసి భేటీ అయ్యారు. సమావేశం సందర్భంగా భారత శాసన నిర్మాణ పనితీరు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎంపీ కవిత అమెరికా యువ నేతలకు వివరించారు. Met Young Political Leaders from US as part of exchange prog, explained …

Read More »

మంత్రి కేటీఆర్ ప‌నితీరుకు కొత్త‌పేరు పెట్టిన కెన‌డా మంత్రి

రాష్ట్ర అభివృద్ధిపై స్ప‌ష్టత‌, ఆయా అంశాల‌పై విశేష‌మైన ప‌రిజ్ఞానంతో, పూర్తి నిబద్ద‌త‌తో ప‌నిచేసే రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్‌కు అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు దేశాల అధినేత‌లు మిగ‌తా వారితో పోలిస్తే…మంత్రి కేటీఆర్ ప‌నితీరు అద్భుత‌మ‌ని ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మరో విదేశీ ప్ర‌ముఖుడు మంత్రి కేటీఆర్‌కు కొత్త పేరు పెట్టారు. హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం మంత్రి కే తార‌క‌రామారావుతో సమావేశానంతరం కెనడా …

Read More »

కెన‌డా ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రితో కేటీఆర్ భేటీ..హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ సంస్థ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో మ‌రో కీల‌క సంస్థ ఏర్పాటు కానుంది. కెనడాలోని ప్రపంచ ప్రఖ్యాత వాంకువర్ ఫిల్మ్ స్కూల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒక ఎంఓయును కుదుర్చుకుంది. కెనడా ఇంటర్నెషనల్ ట్రేడ్ శాఖ మంత్రి  ఫ్రాంకోయిస్ పిలిప్ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కే తార‌క‌రాముతో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరిత హారం వంటి కార్యక్రమాలను వివరించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat