Home / SLIDER (page 2156)

SLIDER

వ‌ర్మను- ప‌చ్చి బూతులు తిడుతూ.. నంది అవార్డ్స్ క‌మిటీ మెంబ‌ర్.. సంచ‌ల‌న పోస్ట్‌..!

ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల తెలుగు చ‌ల‌న చిత్ర రంగానికి సంబందించిన ప్ర‌తిష్టాత్మ‌క నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ అవార్డులు ప్ర‌క‌టించి న‌ప్ప‌టినుండి టాలీవుడ్‌లో అసంతృప్తి జ్వాల‌లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాల‌మంది బ‌హిరంగంగా త‌మ త‌మ అసంతృప్తిని వ్య‌క్త‌ప‌ర్చారు. అయితే తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ మాత్రం త‌న దైన శైలిలో వ్యంగంగా నంది అవార్డ్స్ పై సెటైర్లు వేశారు. నంది అవార్డు కమిటీకి ఆస్కార్ …

Read More »

అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం..కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో చాలా లాభాలు జరిగాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. భారతదేశం మొత్తంలో పశ్చిమబెంగాల్, ఏపీకి మినహాయించి అన్ని రాష్ర్టాలు జిల్లాల పునర్విభజన చేసుకున్నాయని తెలిపారు. అదే విధంగా తెలంగాణ కూడా జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టిందన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పరిపాలన సౌలభ్యం – ప్రజలు కేంద్ర బిందువుగానే జిల్లాల విభజన జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు …

Read More »

హైప‌ర్ ఆది నువ్వు నిజంగా వెధవ్వేనా.. క‌త్తి మ‌హేష్‌

జబర్దస్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది.. సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ మధ్య సోష‌ల్ మీడియా సాక్షిగా మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. జ‌బ‌ర్ధ‌స్థ్ షోలో హైప‌ర్ ఆది మ‌హేష్ క‌త్తిని టార్గెట్ చేసి సెటైర్లు వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆది వేసిన సెటైర్లకి స్పందిస్తూ క‌త్తి తీవ్రంగా విమ‌ర్శించడ‌మే కాకుండా ప‌వ‌న్ ఫ్యాన్స్ పై కూడా మ‌రోసారి విమ‌ర్శ‌లు చేశాడు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. క‌త్తి …

Read More »

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్యం మసకబారింది..కేసీఆర్

శాసనసభలో ప్రపంచ తెలుగు మహాసభలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగును ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన తెలంగాణలో 2 వేల సంవత్సరాల పూర్వం ముందే తెలుగు సాహిత్యం ఉన్నట్లు చరిత్ర చెబుతున్నదని గుర్తు చేశారు. ద్విపద దేశీయ …

Read More »

నాతో ఫొటో దిగి.. న‌న్నే వెధ‌వ అంటావా..?

సినీ విమ‌ర్శ‌కుడు మ‌హేష్ క‌త్తి.. హైప‌ర్ ఆది మ‌ధ్య వార్ సోస‌ల్ మీడియా సాక్ష‌గా ముదురుతోంది. ప‌వ‌న్ ఫ్యాన్స్- క‌త్తి మ‌ధ్య జ‌రుగుతున్న టైమ్‌లో.. హైప‌ర్ ఆది త‌న స్కిట్‌లో క‌త్తి పై సెటైర్లు వేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో న్యూస్ చాన‌ల్కికి ఎక్కిన క‌త్తి త‌న ఆవేధ‌న‌ను వెళ్ళ‌గ‌క్క‌న సంగ‌తి తెలిసిందే. అయితే త‌న స్కిట్‌ల‌ను పంచ్‌ల‌తోనే న‌డిపించే ఆది క‌త్తి పొట్ట పై బ‌ట్ట పై సెటైర్లు …

Read More »

ఈ మూడేళ్ల కాలంలో రూ. 6,713 కోట్లు ఖర్చు..కేసీఆర్

ఇవాళ ( శుక్రవారం ) శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిపై వ్యయంపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసిన ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఎస్సీ నిధులు పక్కదారి పడుతున్నాయని ఎమ్మెల్యే సంపత్ చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. వాస్తవాలను వక్రీకరించడం సరికాదన్నారు . లెక్కాపత్రం లేకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. ఎస్సీ నిధులు …

Read More »

ఇంత‌కీ వెధ‌వ‌లు ఎవ‌రు.. మిస్ట‌ర్ క‌త్తి..?

సోష‌ల్ మీడియాలో గ‌త కొద్ది రోజులుగా సినీ విమ‌ర్శ‌కుడు మ‌హేష్ క‌త్తి ప‌వ‌న్ అభిమానుల మ‌ధ్య పెద్ద ర‌చ్చే జ‌రుగుతోంది. ఆ ర‌చ్చ ఒక ఎత్తు అయితే.. మ‌రోవైపు జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది త‌న స్కిట్‌లో క‌త్తి పొట్ట‌.. నెత్తి మీద బ‌ట్ట పై సెటైర్లు వేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఓ ప్ర‌ముఖ చాన‌ల్‌లో నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో క‌త్తి పాల్గొని ఆవేద‌న‌ను వెళ్ళ గ‌క్కిన సంగ‌తి …

Read More »

ఆ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది..

తెలంగాణ శాసనసభలో జరుగుతున్న ప్రశ్నోత్తరాలలో భాగంగా అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న సమాధానం ఇచ్చారు. అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంబీసీలకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించామని బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. గత ప్రభుత్వాల నుంచి వెనుకబడిన కులాలు …

Read More »

జ‌గ‌న్ రాస్తున్న.. డైరీలో ఏముంది..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర సెంచురీ దాటి డ‌బుల్ సెంచురీ వైపుగా దూసుకుపోతుంది. న‌వంబ‌ర్ 6న ఇడుపులపాయ నుండి ప్రారంభ‌మైన ఇచ్ఛాపురం వ‌ర‌కు దాదాపు మూడువేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర జ‌గ‌న్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ డైరీ రాస్తున్నారని స‌మాచారం. జ‌గ‌న్ పాద‌య‌త్ర‌కి మొత్తం ఏడు నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌నుంది. ఇప్పటికే పాద‌యాత్ర పది …

Read More »

బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. మన రాష్ట్రంలో ఉండే అత్యధిక జనాభా బీసీలే అని అన్నారు . 50 శాతానికి పైబడి ఉన్న బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం ఉద్ఘాటించారు. ప్రభుత్వానికి బీసీల సంక్షేమానికి మించిన ప్రాధాన్యత వేరొకటి ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కన్నా బీసీలలో కడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat