తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల పాటు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలో ప్రయోగాత్మకంగా 24గంటలు సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో ఆటో స్టార్టర్ల వల్ల ఉపయోగం లేకపోగా నష్టాలు ఉన్నాయని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా ఇవ్వగానే అన్ని వ్యవసాయ బోర్లు ఒక్కసారిగా పనిచేయడంతో స్థానిక ట్రాన్స్ఫార్మర్ మీద లోడు పడుతుందని తెలిపారు. దీంతో వచ్చే నెల ఆఖరుకు ఆటో స్టార్టర్లను తొలగించాలని రాష్ట్ర …
Read More »ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా స్కెచ్ -వైసీపీలోకి బాబు ముఖ్య అనుచరుడు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ప్రియమైన శిష్యుడు ,టీడీపీ పార్టీకి ఎప్పటి నుండో సేవలందిస్తున్న ఆయన సొంత జిల్లాకు చెందిన ఎంపీ త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ నేపథ్యంలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,ఎమ్మెల్యే ఆర్కే రోజా వేసిన స్కెచ్ ఫలించింది అని రాజకీయ …
Read More »28న హైదరాబాద్కు మోదీ వస్తున్నారా..?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడింది. ఈ నెల 28న మెట్రో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ సమయంలో హైదరాబాద్కు వస్తారనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, నవంబర్ 28 సాయం త్రం 3గంటల సమయంలో ప్రధాని నగరానికి చేరుకోనున్నట్లు తెలుస్తున్నది. బేగంపేట విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మెట్రో ప్రారంభ వేదికైన …
Read More »కొడంగల్లో టీఆర్ఎస్కు 40వేల మెజార్టీ !
తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నిక వచ్చినా 40వేల మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలువడం ఖాయమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి స్పష్టంచేశారు. గురువారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ముచ్చటించారు. టీఆర్ఎస్ గెలుస్తుందనే సంకేతాల నేపథ్యంలో రాజీనామాపై రేవంత్రెడ్డి వెనుకడుగు వేశారని తెలిపారు. రేవంత్ది మొదటి నుంచి మోసపూరిత వైఖరేనన్నారు. టీడీపీలో ఉన్నప్పుడే తమను కాంగ్రెస్కు బేరం పెట్టాలని ప్రయత్నించారని, ఆయన తీరును గమనించే తాము టీఆర్ఎస్లో …
Read More »కారు హుషారు..విపక్షాల బేజారు
తెలంగాణలో రాజకీయం ఏకపక్షమవుతోంది. సబ్బండ వర్గాలు తమ స్వరాష్ట్ర కలను నెరవేర్చిన నాయకుడికి అండగా ఉండేందుకు కదులుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్ని ఏకమై అధికార పార్టీని ఏకాకిని చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుండగా, అదే రీతిలో సమాధానం చెప్పాలనే సంకల్పంతో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చేరికల కార్యక్రమం విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు రాజకీయంగా దడ పుట్టించేందుకు అధికార టీఆర్ఎస్ …
Read More »నంది అవార్డుల వివాదంపై నారాయణమూర్తి ఏమన్నారో తెలుసా …
నంది అవార్డులు-విమర్శలపై సీనియర్ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి స్పందించారు .వరంగల్ మార్కెట్ యార్డ్ లో తన కొత్త సినిమా షూటింగ్ అనుమతి కోసం ఆయన గురువారం అసెంబ్లీకి వచ్చారు. అనంతరం నంది అవార్డులు-విమర్శలపై అయన మీడియాతో మాట్లాడుతూ …రుద్రమదేవి చిత్రానికి అవార్డు రావాల్సింది. సిపాయిల తిరుగుబాటులో భారతదేశానికి ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్ర ఎలాంటిదో.. తెలుగు జాతికి రుద్రమదేవి అలాంటిది. అయినా ఈ మధ్య కమర్షియల్ చిత్రాలకు …
Read More »మా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వండి… ఢిల్లీలో మంత్రి కేటీఆర్ గళం
తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్ గళం విప్పారు. అవార్డులు స్వీకరించేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పటికీ… మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇండియా టుడే నిర్వహించిన స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాన్ క్లేవ్ 2017 లో తెలంగాణ రాష్ట్రం రెండు అవార్డులను దక్కించుకుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ – స్వచ్చతా విభాగాల్లో తెలంగాణ రాష్ట్రానికి రెండు …
Read More »సీఎం కేసీఆర్ మానస పుత్రికల ఫలితమే…స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డుః మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మానస పుత్రికలైన పథకాలకు అవార్డులు దక్కడం సంతోషకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రముల, పురపాలక శాఖా మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం ఇండియా టుడే నిర్వహించిన స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాన్ క్లేవ్ 2017 లో తెలంగాణ రాష్ట్రం రెండు అవార్డులను దక్కించుకుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ – స్వచ్చతా విభాగాల్లో తెలంగాణ రాష్ట్రానికి రెండు అవార్డులు లభించాయి. …
Read More »తెలంగాణకు మరో రెండు అవార్డులు…
తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సొంతం చేసుకుంది. ఇండియా టుడే అందిస్తున్న 2017 స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో పురస్కారాలు అందుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ-స్వచ్ఛత విభాగాల్లో ఈ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జోగు రామన్న అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక …
Read More »పవన్ ఫ్యాన్స్ పెద్ద వెదవలు -మహేష్ ..
కత్తి మహేష్ ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినబడుతున్న పేరు .నిన్న మొన్నటి వరకు క్రిటిక్గా ఉన్న మహేష్ బిగ్ బాస్ షోతో సెలబ్రిటీగా మారాడు. ఆ తర్వాత ఈయన పవన్ కళ్యాణ్పై కొన్ని కామెంట్స్ చేయడం, అభిమానులు కత్తి మహేష్పై దూషణకి దిగడం, ఈ క్రమంలో ఈ వివాదంపై పలు ఇంటర్వ్యూలు ఇస్తూ కత్తి మహేష్ ఫుల్ పాపులర్ అవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే ఈ …
Read More »