Home / SLIDER (page 2162)

SLIDER

జ‌గ‌న్ సెంచరీ దెబ్బ‌… అపోజిష‌న్ బ్యాచ్ అబ్బా..!

వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి పాద‌య‌త్ర తొమ్మిద‌వ రోజుకు చేరుకుంది. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి జ‌నం రోజు రోజుకి వేలల్లో త‌ర‌లి వ‌స్తున్నారు. క‌డ‌ప నుండి మొద‌లైన జ‌గ‌న్ పాద‌యాత్ర క‌ర్నూలుకు చేరుకోగానే సెంచురీ కొట్టేశారు. మంగ‌ళ‌వారం ఎనిమిద‌వ‌రోజు పాద‌యాత్ర‌లో వంద కిలో మీట‌ర్ల మైలురాయిని దాటేశారు. దీంతో వందకిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్డంలోని గొడిగనూరు వద్ద జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇక తొమ్మిదో …

Read More »

మంత్రి కేటీఆర్ సమాధానానికి బిత్తరపోయిన ప్రతిపక్షాలు ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొంత కాలంగా పలు ప్రజాసమస్యలపై ,పథకాల అమలుపై చర్చవంతంగా జరుగుతున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఈ రోజు బుధవారం మొదలైన శాసనసభ సమావేశాల్లో హైదరాబాద్ మహానగరంలోని డ్రైనేజీ ,మురుగు కాల్వల పై చర్చ జరుగుతుంది .చర్చలో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు గత మూడున్నర ఏండ్లుగా హైదరాబాద్ సర్వనాశనం అవుతుంది . త్రాగునీటి వ్యవస్థ ,డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది …

Read More »

టీడీపీ భ‌విష్య‌త్తు తేల్చేసిన.. చంద్ర‌బాబు సొంత స‌ర్వే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి జ‌గ‌న్ ప‌డుతుంటే టీడీపీ నేత‌ల‌కి గుండెల్లో రైళ్ళు ప‌డుగెడుతున్నాయి. క‌డ‌ప నుండి క‌ర్నూలుకి చేరిన జ‌గ‌న్ పాద‌యాత్ర చంద్ర‌బాబు స‌ర్కార్ తుక్కు రేగ్గొడుతున్నాడు. దీంతో చంద్ర‌బాబు స‌ర్కార్ జ‌గ‌న్ పాద‌యాత్ర పై నిఘా పెంచిద‌ని ఆంగ్ల ప‌త్రిక‌లు కూడా పేర్కొన్నాయి. ఇక మ‌రోవైపు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి కిక్కిరిసిన జ‌నం రావ‌డంతో.. చంద్ర‌బాబు స‌ర్కార్ అందుకు కార‌ణాలు వెదికే ప‌నిలో ప‌డింది. …

Read More »

అసెంబ్లీలో జానారెడ్డిని బుక్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..

తెలంగాణ రాష్ట్ర మాజీ సీనియర్ మంత్రి ,ప్రస్తుత సీఎల్పీ నేత జానారెడ్డిను ఆ పార్టీకి చెందిన సభ్యులు నిండు సభలో అడ్డంగా బుక్ చేశారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి టీఆర్టి నోటిఫికేషన్ జారీచేసిన సంగతి విదితమే .అయితే ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టి మరి ఉమ్మడి హైకోర్టుకు వెళ్లారు అని అధికార పక్షం …

Read More »

మంత్రి అఖిల ప్రియ ఇలాఖాలో జగన్ కు బ్రహ్మరథం

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అశేష ప్రజాభిమానం, పార్టీ కార్యకర్తలు,అభిమానుల ఉత్సాహం నడుమ ముందుకు కొనసాగుతోంది. రాజన్న తనయుడు అడుగడుగునా జననీరాజనాలు అందుకుంటున్నారు.ఇవాళ తొమ్మిదోరోజు ప్రజాసంకల్పయాత్రను ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. బుధవారం ఉదయం ఆయన ఆర్‌.కృష్ణాపురంలో పాదయాత‍్రను మొదలుపెట్టారు. ప్రజాసంకల్పయాత్ర ఇవాళ… ఆర్‌.కృష్ణాపురం, పెద్దకోటకందుకూరు, పాలసాగరం మీదగా ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల జంక్షన్‌ వరకూ కొనసాగనుంది. అక్కడ బహిరంగ …

Read More »

కేటీఆర్‌కు,జ‌గ‌న్‌కు మాత్ర‌మే సొంత‌మైన రికార్డు ఇది

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైన రికార్డు ఇది. మ‌రే రాజ‌కీయ నాయ‌కుడికి కూడా సొంతం కానీ ప్ర‌త్యేక‌మైన అంశం ఇది. ఇంత‌కీ ఏంటా విష‌యం అంటారా? క్రేజీ పొలిటీషియ‌న్లుగా యూత్‌లో ఆద‌ర‌ణ పొందిన ఈ ఇద్ద‌రు నేత‌లు ఇప్పుడు యువ‌త‌లో పిచ్చి క్రేజ్ ఉన్న సెల్ఫీల స్టార్లుగా కూడా మారిపోయారు. సాధారణంగా …

Read More »

మరల సొంత గూటికి గుత్తా చేరుతున్నారా ..?

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ నేతలపై ఇప్పటికే పలువురు పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరల సొంత గూటికి చేరనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి .అంతే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు సరైన గౌరవం దక్కడంలేదు .తీవ్ర అసంతృప్తితో …

Read More »

తెలంగాణ రాష్ట్ర అప్పు రూ .1,35,554.04 కోట్లు ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఇటు అధికార అటు ప్రతిపక్షాల మధ్య చర్చ వాడివేడిగా జరుగుతుంది .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాల గురించి ఇరు పక్షాలు చర్చిస్తున్నాయి .ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పక్ష సభ్యులు రాష్ట్రంలో అప్పులు ఎక్కువై పోతున్నాయి అని ..అభివృద్ధి ఏమి జరగడంలేదు అని ఆరోపించారు . దీనికి సమాధానంగా రాష్ట్ర ఆర్థిక శాఖ …

Read More »

సీఎం గా ఉత్తమ్ ..

మీరు విన్నది నిజమే .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుత రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండనున్నారు .అయితే అది ఇప్పుడు కాదు అంట వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది .అప్పుడు ప్రస్తుత టీపీపీసీ అధ్యక్షుడుగా ఉన్న ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు జోష్యం చెప్పారు . …

Read More »

18న వ‌రంగ‌ల్‌కు మంత్రి కేటీఆర్‌..ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కానికి శ్రీ‌కారం

తెలంగాణ రాష్ట్రంలో రాజ‌ధాని హైద‌రాబాద్ త‌ర్వాత రెండో ప్రాధాన్య న‌గ‌రంగా గుర్తింపును సాధించుకోవ‌డ‌మే కాకుండా గౌర‌వాన్ని పొందుతున్న వ‌రంగ‌ల్ మ‌రో విశిష్ట కార్య‌క్ర‌మానికి వేదిక‌గా మార‌నుంది. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూలు రాయితీ పథకాన్ని రాష్ట్ర చేనేత‌, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈనెల 18న వరంగల్‌లో ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టికే అధికారులు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. రాష్ట్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat