Home / SLIDER (page 2164)

SLIDER

వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ మంత్రి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనిమిది రోజలుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .ఈ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది .అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కాపు సామాజిక వర్గ …

Read More »

దళితులపట్ల సీఎం కేసీఆర్ కున్న ధార్శినికతకు ఇదే నిదర్శనం ..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ వసతి గృహాల్లో  విద్యనభ్యసిస్థూన్న విద్యార్దులకు ప్రతి ఆదివారం కోడికూరతో కూడిన భోజనం అందించేలా పూర్తి స్తాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మూడు నుండి పదవతరగతి వరకు ఎస్సీ వసతి గ్రూహలలో చదువుకుంటున్న విద్యార్దులందరికి ఇది వర్తిస్తుందని అయన ప్రకటించారు.ఈ మేరకు అయన మంగళవారం రోజున బియ్యం అన్నంతో పాటు …

Read More »

సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ హర్షం ..

బంగారు తెలంగాణ సాధించే దిశలో తెలంగాణ రాష్ట్రం జాతి,మత విద్వేషాలకతీతమైన ఒక ప్రేమైక సమాజంగా వెలుగొందాలనే కలలుగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు ఉర్దూ భాషను తెలంగాణ రాష్ట్ర అధికారిక ద్వితీయ భాషగా ప్రకటించడం అందరు హర్షించదగిన గొప్ప ముందడుగు అని తెరాస ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కొనియాడారు . తెరాస ఆస్ట్రేలియా మైనారిటీ శాఖా అధ్యక్షుడు జమాల్ మొహమ్మద్ అధ్యక్షతన …

Read More »

రెండు దశాబ్దాలుగా జైల్లో భర్త ..కానీ పండింటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య..?

వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం .భర్త ఏళ్ళ తరబడి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు .భార్య మాత్రం పండింటి బిడ్డకు జన్మనిచ్చింది అది ఎలా ..?.భర్త జైలులో ఉంటె భార్య ఎలా ప్రగ్నేంట్ అయింది అని తెగ ఆశ్చర్యపోతున్నారా ..?.అసలు విషయం ఏమిటి అంటే ఇజ్రాయిల్ దేశంలో ఒక జైల్లో దాదాపు రెండు దశాబ్దాలు పాటు శిక్ష అనుభవిస్తున్నాడు . ఇలా ఏళ్ళకు ఏళ్ళు గడిచిపోయాయి .కానీ భార్య …

Read More »

నాలో ఊపిరి ఉన్నంత వ‌ర‌కు.. జ‌గ‌న్ వెంటే..!

జ‌గ‌న్ పాద‌యాత్రకి క‌నీ విని ఎరుగని రీతిలో జ‌నం వ‌స్తుండంతో టీడీపీ నేత‌లకి మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించిన రోజు నుండే జగ‌న్‌ని టార్గెట్ చేస్తూ జ‌గ‌న్‌కి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాస్తున్నారు. ఆ ప‌చ్చ ప‌త్రిక‌ల పిచ్చి రాత‌లు ఎంత‌లా దిగ‌జారాయంటే.. జ‌గ‌న్ ఒక‌వైపు పాద‌యాత్ర చేస్తుంటే.. మ‌రోవైపు వైసీపీ నేత‌లంతా సెకిల్ ఎక్కుతున్నార‌ని కొంత మంది పేర్ల‌తో స‌హా ప్ర‌క‌టించి ఎల్లో పత్రిక‌. ఇప్ప‌టికే …

Read More »

తెలంగాణ ప్రజల పాలిట కేసీఆర్ దేవుడు -వైసీపీ ఎమ్మెల్యే సురేష్..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమలుపు సురేష్ ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో విలేఖర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడుగా మారాడు . గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు …

Read More »

అఖిల ప్రియ అడ్డాలో.. జ‌గ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కి.. రైతులు ఇచ్చిన‌ జ‌వాబు ఏంటో తెలిస్తే షాకే..!

జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప నుండి క‌ర్నూలుకు చేరుకుంది. క‌ర్నూలులో మొట్ట‌మొద‌ట‌గా.. వైసీపీ నుండి ఫిరాయించి టీడీపీలోకి చేరి మంత్రి అయిన అఖిల ప్రియ‌ నియోజ‌క వ‌ర్గం ఆళ్ల‌గ‌డ్డ నుండే జ‌గన్ పాద‌యాత్ర మొద‌లైంది. దీంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో సైతం ఆశ‌క్తి నెల‌కొంది. జ‌గ‌న్ కూడా ఆళ్ల‌గ‌డ్డ‌లో అడుగుపెట్ట‌గానే అఖిల ప్ర‌య‌, చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యారు. ఇక ఆళ్లగడ్డలో జనం అడుగడుగునా జగన్ కు హారతి పట్టారు. చాగలమర్రిలో ఏర్పాటు …

Read More »

బాల‌ల దినోత్స‌వం.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర వంద కిలోమీట‌ర్ల‌కు చేరుకుంది. జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కి జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక జ‌గ‌న్ ఒక‌వైపు పాద‌యాత్ర, మ‌రోవైపు కూడ‌ళ్ళ‌లో నిర్వ‌హిస్తున్న మీటింగుల్లో జ‌గ‌న్ చెల‌రేగిపోతున్నారు. ఇక మంగ‌ళ‌వారం బాల‌ల‌దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెల్పుతూ పిల్ల‌ల చ‌దువుకోసం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి త‌ల్లి దండ్రులు త‌మ పిల్ల‌ల్ని త‌ప్ప‌కుండా స్కూళ్ల‌కు పంపిస్తే చాల‌ని.. వారి చ‌దువుకు అయ్యే ఖ‌ర్యు …

Read More »

బండారం బయటపడుతుందనే అక్కసుతోనే చర్చకు కాంగ్రెస్ అడ్డుపడుతుంది..హరీష్‌

ఇవాళ శాసనసభలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై లఘు చర్చ జరుగుతున్న సందర్భంగా.. కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి అడ్డుకున్నారు. బాలల దినోత్సవ సందర్భంగా.. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు జయంతిపై చర్చ చేపట్టాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు . బాలల దినోత్సవం రోజున తెలంగాణ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వారికి విద్యాఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం చేపడితే.. కాంగ్రెస్ దాన్ని …

Read More »

జగన్ పాదయాత్ర పై.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ జేసీ..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర దాదాపుగా వంద కిలోమీట‌ర్ల‌కు చేరుకుంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంటే.. టీడీపీ నేత‌ల గుండెళ్ళో రైళ్ళు ప‌రుగెడుతున్నాయి. దీంతో క‌లుగులో నుండి ఒక్కో ఎలుక బ‌య‌ట‌కి వ‌చ్చిన‌ట్టు.. ఒక్కొక‌రుగా టీడీపీ నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇక తాజాగా నోటి దూల మాస్ట‌ర్.. టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి జ‌గ‌న్ పై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat