ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి ఏడవ రోజుకు చేరుకుంది. అయితే జగన్ పాదయాత్రకి వస్తున్న రెస్పాన్స్ చూసి టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి జగన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇక జగన్ పై విమర్శలు చేసిన వాళ్ళలో హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాల కృష్ణ కూడా ఉన్నారు. బాలకృష్ణ కామెంట్స్ చేస్తూ.. జగన్ నువ్వొక కొండను ఢీ కొంటున్నావు …
Read More »ప్రజాసంకల్పయాత్ర.. ఎనిమిదో రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఎనిమిదో రోజు షెడ్యూల్ విడుదల అయింది. రేపు (మంగళవారం) ఉదయం నుంచి కర్నూల్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగనుంది. ముందుగా ఆయన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 8గం.30ని. ఛాగలమర్రి నుంచి పాదయాత్ర మొదలౌతుంది. ఉదయం 10గం.లకు ముత్యాలపాడు బస్టాండ్ కు చేరుకోగా.. అక్కడ ప్రజా సమావేశంలో వైఎస్ జగన్ …
Read More »సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్తో ఇంటింటికీ ఇంటర్నెట్..జయేష్ రంజన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పట్టుదలతో ఇంటింటికీ ఇంటర్నెట్ను అందించేందుకు విజయవంతంగా తాము ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ భారత్ నెట్ ఫేజ్ 2 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రి మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన కార్యక్రమం కేంద్ర …
Read More »జూలీ శృంగార పాఠాలు..!
కోలీవుడ్ నాజూకు పిల్ల లక్ష్మీ రాయ్ అందాలు ఆరబోసిన జూలీ-2 సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. అసలు ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. వాయిదా పడుతూ నవంబర్ 24న విడుదలకు సిద్ధమైంది. ఇక ఇప్పటికే విడుదలైన జూలీ- 2 టీజర్, ట్రైలర్లలో ఈ భామ రెచ్చిపోయి గ్లామర్ ఒలకబోసింది. దీంతో ఇప్పటి వరకు నటించిన చిత్రాల కంటే.. ఈ ఒక్క చిత్రంతోనే బోలెడంత పాపులారిటీ సంపాదించింది లక్ష్మీ. అంతే …
Read More »మహిళా హోమ్ గార్డుతో మసాజ్ చేయించుకుంటున్న ఏఎస్సై- వీడియో..
ఒక మహిళా హోమ్ గార్డుతో మసాజ్ చేయించుకుంటున్న ఏఎస్సై వీడియో ఒకటి ఇప్పుడు అన్ని ప్రముఖ ఛానల్ లో చక్కర్లు కొడుతుంది .అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల్ లో సాయుధ రిజర్వ్ ఏఎస్ఐ గా పని చేస్తున్న హసన్ అనే అధికారి మహిళా హోమ్ గార్డుతో మసాజ్ చేయించుకుంటూ మీడియాకు అడ్డంగా దొరికారు .ఇందుకు సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి రావడంతో జిల్లా …
Read More »బాబుకు బీసీ ల దమ్ము ఏమిటో చూపించాలి -బీసీలకు అనిల్ విజ్ఞప్తి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే ,నెల్లూరు జిల్లా రాజకీయ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బాబు తన రాజకీయం కోసం ..అధికారం కోసం బీసీలను వాడుకుంటున్నాడు . వారికి చేసింది ఏమి లేదని విమర్శించారు .ఆయన ఇంకా మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ …
Read More »కృష్ణా నది ప్రమాదం.. సీపీఐ నారాయణ మనవరాలు ఆచూకీ..?
కృష్ణానదిలో ఫెర్రీ వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. సోమవారం ఉదయం నెల్లూరుకు చెందిన హరిత డెడ్బాడీ వెలికి తీయగా.. ఒంగోలుకు చెందిన 14 ఏళ్ల రిషీత్ మృత దేహం బయటకు తీశారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం ఎన్డీఆర్ఆఫ్ సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. నలుగురు మంత్రులు ఘటనా స్థలంలోనే ఉండి సహయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. బోటు ప్రమాదంలో మరణించిన వారిలో ప్రముఖల బంధువులు …
Read More »అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని దుమ్ము దులిపిన కేసీఆర్..!
ఇవాళ శాసనసభలో రైతులకు పెట్టుబడి, రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరపూరిత నిర్లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి వ్యాఖ్యలపై సీఎం నిప్పులు చెరిగారు. కృష్ణా, గోదావరి జీవనదుల మధ్య ఉన్న తెలంగాణలో 23 లక్షల 62 వేల పంపుసెట్లు ఎవరి పుణ్యమా అని వచ్చాయని సీఎం ప్రశ్నించారు. తెలంగాణకు 1330 టీఎంసీల …
Read More »బోటు ప్రమాదం వెనక ఆ మంత్రుల హస్తం ఉందా ..?
ఏపీ రాష్ట్రంలో పర్యాటక రంగంలో బోట్ల నిర్వహణ వ్యవహారం ఇద్దరు మంత్రుల కనుసన్నల్లో నడుస్తోంది. పర్యాటక సంస్థ అనుమతి ఇవ్వకపోయినా వారిద్దరి కనుసైగతో వారు చెప్పిన బోట్లను అనధికారికంగా నదిలో తిప్పాల్సిందేనన్న విమర్శలువినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు యధేచ్ఛగా సాగిన ఈ వ్యవహారం ప్రమాదం నేపథ్యంలో వెలుగు చూస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఓ మంత్రికి అత్యంత అనుచరుడిగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా …
Read More »కృష్ణ నది బోటు ప్రమాదం వెనుక ఏపీ మంత్రి..?
కృష్ణా నది బోటు ప్రమాదం ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రివర్ బోటింగ్ అడ్వెంచర్స్ సంస్థకు చెందిన ఈ బోటు కొండలరావు అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్ కు ఇద్దరిని మాత్రమే ఎక్కించుకునే విధంగా దీనికి అనుమతి కోరారు. అయితే, పూర్తి స్థాయి అనుమతులు రాకుండానే ఈ పడవను నడిపినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ రివర్ బోటింగ్ సంస్థ …
Read More »