ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు గత ఏడాది ఇదే రోజున తీసుకున్న అతి పెద్ద సంచలన నిర్ణయం రూ వెయ్యి ,ఐదు వందల పాత నోట్ల రద్దు.ఈ నిర్ణయం తీసుకొని నేటికి సరిగ్గా అంటే బుధవారానికి ఏడాది పూర్తికానుంది. ఈ సందర్భంగా ఒక సామాన్యుడు ప్రధాని మోదీకి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .ఆ లేఖ సారాంశం మీకోసం డియర్ మోడీ సార్… నొట్ల రద్దు …
Read More »TRSలో చేరిన ఆ నేతకు అంత సీన్ లేదు -ఎమ్మెల్యే కోమటిరెడ్డి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ నియోజకవర్గంలో గెలవకపోతే రాష్ట్రంలో ఇక తిరగలేనని కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ … వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీ నుంచి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన కంచర్ల భూపాల్రెడ్డికి అంత సీన్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఫీజు …
Read More »నోట్ల రద్దు వలన ఎవరికీ లాభం ..ఎవరికీ నష్టం ..?
గత ఏడాది ఇదే నెల ఎనిమిదో తారీఖున ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తీసుకున్న అతి పెద్ద సంచలన నిర్ణయం రూ వెయ్యి ,ఐదు వందల పాత నోట్ల రద్దు.ఈ నిర్ణయం తీసుకొని నేటికి సరిగ్గా అంటే బుధవారానికి ఏడాది పూర్తికానుంది. అయితే అప్పట్లో ఎవరికీ ఎలాంటి ముందస్తు సమాచారమూ లేకుండా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించారు.వాటి స్థానంలో కొత్త రూ. 500, రూ. 2000 నోట్లు …
Read More »శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవానికి రూ.1,067 కోట్ల..మంత్రి హరీష్
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలిని ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు సమాధానం ఇచ్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవానికి రూ.1,067 కోట్ల పరిపాలన అనుమతులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. ఈ పునరుజ్జీవ పథకం పూర్తికి 18 నెలలు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ.. …
Read More »జగన్ నోట సంచలనం మాట..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయత్రలో జనంపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు, అరాచకాలు లేవని జగన్ ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ రెండో …
Read More »జగన్ పాదయాత్రలో రచ్చబండ సూపర్ హిట్..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అడుగుడగునా ప్రజలు జగన్ కు నీరాజనం పడుతున్నారు. జగన్ కూడా పాదయాత్ర చేస్తూ ప్రజాసమస్యలను వారిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. జగన్ పాదయాత్రలో రచ్చబండ కార్యక్రమం హైలెట్ గా చెప్పుకోవచ్చు. ప్రజలందరితో సమావేశమై వారి కి మైక్ అందించి వారి నుంచి ప్రశ్నలు జవాబులు రాబడుతూ తమ ప్రభుత్వం వచ్చాక ఏమి చేస్తానో ఎలా చేస్తానో వివరిస్తూ జగన్ ఆకట్టుకుంటున్నారు. …
Read More »జగన్ పాదయాత్ర దుమ్ములేపుతోందా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కనీవినీ ఎరుగని రీతిలో దుమ్మురేపుతోంది. జగన్ చేపట్టిన పాదయాత్ర పక్కా ప్రణాళికతో సాగుతోంది. ఆయన షెడ్యూల్ అన్ని వర్గాలను కలిసేలా పక్కాగా రూపొందించింది పీకే బృందం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు జగన్ పాదయాత్ర తీరు చాలా విభిన్నంగా నడుస్తుంది. ఇక మరోవైపు కార్యకర్తలతో సమావేశాలు, నేతలతో సమీక్షలు, పాదయాత్రలో ప్రజల …
Read More »గ్రీనరీతో కళకళాడనున్న హైదరాబాద్ మెట్రో రైల్వే కారిడార్…
హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. నవంబరు 28న ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో సేవలు ప్రారంభించనున్నారు.ఈ క్రమంలో అద్భుతశైలిలో నిర్మాణం జరుపుకుంటున్న మెట్రో రైల్వే ప్రాజెక్టు పచ్చదనం పరుచుకుంటోంది. ఇప్పటికే నగరంలోని మెట్రో ప్రాంతాల్లో మొక్కలు నాటామని మెట్రో అధికారులు చెబుతున్నారు. పిల్లర్కు పిల్లర్కు మధ్య అలాగే రైల్వేస్టేషన్ల వద్ద గ్రీనరీని పెంచడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. కాలుష్యరహిత చెట్లు, …
Read More »జననేత వెంట పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు..
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు. బుధవారం ఉదయం 8.40 గంటలకు ఆయన మూడో రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. జననేత వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. ఈ రోజు 16.2 కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. ఉరుటూరులో ఈరోజు యాత్ర ముగించనున్నారు.సోమవారం వైఎస్సార్ జిల్లాలో …
Read More »సీఎం కేసీఆర్ నెంబర్ 1 ..మంత్రి హరీష్ నెంబర్ 2 ..
ఒకరేమో బంగారు తెలంగాణ నిర్మాణ రథ సారధి .మరొకరు ఆ రథ సారధి వెంట నడిచే సైనికుల్లో ఒకరు .ఇంతకు ఎవరు అనుకుంటున్నారా వారే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ,మరొకరు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .ఇటు సీఎం కేసీఆర్ అటు మంత్రి హరీష్ రావు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో …
Read More »