Home / SLIDER (page 2186)

SLIDER

ఈనాడు.. సాక్షి క‌లిస్తే..?

# ఈనాడు..సాక్షి క‌లిస్తే..? బద్ధశత్రువులుగా వ్యవహరించిన ఈనాడు అధినేత రామోజీ రావు, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కావడం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయ‌నే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. గ‌తంలో టీడీపీకి రామోజీ రాజ‌గురువు పాత్ర పోషించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అందులో భాగంగానే.. ఈనాడు గ్రూపు, సాక్షి గ్రూపుల నడుమ అక్షరాలా ఓ యుద్ధమే సాగింది. అయితే ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాలు గ‌మ‌నిస్తే ఈనాడు-సాక్షి భాయి భాయి …

Read More »

రెండో రోజు వరాల జల్లు కురిపించిన జగన్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండోరోజు వైఎస్సార్ కడప జిల్లాలోని వేంపల్లిలోని శ్రీనివాస కల్యాణ మండలంలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన వృద్ధులు, మహిళలు, యువకులు… ఈ ముఖాముఖిలో పాల్గొని తమ సమస్యలను జగన్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే …

Read More »

తెలంగాణలో భూమి లెక్క తేల్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ..

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై లఘు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ భూభాగం 2.76 కోట్ల ఎకరాలు ఉందని తెలిపారు. మొత్తంగా తెలంగాణలో 10,885 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 10,806 గ్రామీణ ప్రాంత రెవెన్యూ గ్రామాలున్నాయని తెలిపారు. మొదటగా గ్రామీణ ప్రాంత రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయాలని సూచించాం. …

Read More »

జ‌గ‌న్ గెలుస్తాడ‌ని రామోజీకి ముందే తెలిసిపోయిందా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను స్వ‌యంగా తెలుసుకుని వారికి చేరువ అయ్యి.. ప్ర‌జ‌లంద‌రికీ త‌గిన స‌హాయాన్ని అందిచ‌డానికి ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. నవంబ‌ర్ 6 సోమవారం అట్ట‌హాసంగా మొద‌లైంది. ఇక పాద‌యాత్ర సందర్భంగా నిర్వ‌హించిన బ‌హిరంగ‌స‌భ‌లో జ‌గ‌న్‌.. టీడీపీ స‌ర్కార్ పాల‌న‌ని, చంద్ర‌బాబు అండ్ బ్యాచ్ చేస్తున్న అరాచ‌కాల పై బ్లాస్టింగ్ స్పీచ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే …

Read More »

అనుష్క బ‌ర్త్‌డేకి.. డార్లింగ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..?

బాహుబలి వంటి సంచలన చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క.. ప్రస్తుతం భాగమతి అనే చిత్రంలో నటిస్తోంది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటిన అందర్నీ అలరించింది. ఇప్పుడు భాగమతిగా కూడా అనుష్క తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనుందని తెలుస్తుంది. అనుష్క బ‌ర్త‌డే కానుక‌గా భాగమతి ఫస్ట్-లుక్‌ను చిత్ర యూనిట్ సోమ‌వారం సాయంత్రం విడుదల చేసింది. ఇక టాలీవుడ్ సినీ స‌ర్కిల్లో రెండు మూడేళ్లుగా …

Read More »

చిరు ఇంట్లో చోరీ చేసిన స‌ర్వ‌ర్.. ఆ డ‌బ్బుతో ఏం చేశాడో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఇంటి నుండి రెండు లక్షల రూపాయలను చోరీ చేసిన‌ సర్వర్ చెన్నయ్య.. పోలీసుల విచార‌ణ‌లో షాకింగ్ నిజాలు చెప్పాడు. దీంతో పోలీసులు అసులు విష‌యం తెలుసుకుని అవాక్క‌య్యార‌ట‌. అస‌లు విష‌యం ఏంటంటే.. చిరంజీవి ఇంట్లో తాను మొదటిసారి దొంగతనం చేయలేదని, గతంలోనూ చాలాసార్లు ఇదే పని చేశానని, ఇలా దొంగతనం చేసిన డబ్బులతో తాను రెండు చోట్ల ప్లాట్లు కొనుగోలు చేశానని చెప్పాడట. గతంలో వాటికి అడ్వాన్సులు …

Read More »

జగన్‌ వెంట అడుగులో అడుగు వేసి నడుస్తున్న ప్రజానీకం ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ  అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర రెండోరోజు మంగళవారం వేంపల్లిలో కొనసాగుతోంది. ప్రజలతో సమస్యలు తెలుసుకునేందుకు, జనంతో మమేకమయ్యేందుకు నడచి వస్తున్న రాజన్న తనయుడు జగనన్నకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పడుతున్నారు. మహిళలు, విద్యార్థులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో భాగం అవుతున్నారు. జగన్‌ వెంట అడుగులో అడుగు వేసి నడుస్తున్నారు. వేంపల్లి శివారు నుంచి పాదయాత్రగా వేంపల్లి …

Read More »

26 సెఫ్టీ ఫీచర్లతో పాస్‌బుక్ రూపకల్పన..కేసీఆర్

కొత్త పాస్‌బుక్‌లను 26 సెఫ్టీ ఫీచర్లతో వచ్చే ఏడాది జనవరి 26న పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై చర్చ సందర్భంగా సీఎం ఈ విషయాన్ని ప్రకటించారు. జనవరి 26న శాసనసభ్యులందరూ తమ తమ నియోజకవర్గాల్లో రైతులకు పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. గతంలో మాదిరిగా పాస్‌బుక్స్ ఉండవని సీఎం తేల్చిచెప్పారు. పాస్‌పోర్టు తరహాలో పటిష్టంగా పాస్‌బుక్స్ ఉంటాయన్నారు. కొత్తగా వచ్చే పట్టాదారు పుస్తకాలు …

Read More »

భూరికార్డుల ప్రక్షాళనపై సీఎం కేసీఆర్ క్లారీటీ ..

తెలంగాణ రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. త్వరలోనే భూముల లెక్కలకు ముగింపు పలకబోతున్నామని సీఎం ఉద్ఘాటించారు. భూముల లెక్కలు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందునే.. భూరికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై లఘు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. భూరికార్డుల ప్రక్షాళనపై అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని సీఎం స్పష్టం చేశారు. భూరికార్డుల ప్రక్షాళనపై సుమారు …

Read More »

దేశ రాజధాని ఢిల్లీలో ఎమర్జెన్సీ..

దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మంగళవారం ఉదయమే దట్టమైన పొగమంచు నగర వాసులకు స్వాగతం పలికింది. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. స్కూళ్లను మూసేయాల్సిందిగా సూచించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సలహా ఇచ్చింది. కాలుష్యం స్థాయి ప్రమాదకర స్థాయిని మించడంతో ఈ నెల 19న జరగాల్సిన మారథాన్‌ను కూడా రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat