Home / SLIDER (page 2187)

SLIDER

బాలీవుడ్ స్టార్ హీరో త‌మ్ముడితో.. శ్రీదేవి కూతురు రొమాన్స్..!

మరాఠీ భాషలో తెరకెక్కిన సైరత్ మూవీ బాక్సాపీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కొత్త నటీనటులు ఆకాశ్‌ తోసర్‌, రింకూ రాజ్‌గుర హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి నాగ‌ర్ మంజులే ద‌ర్శ‌క‌త్వం వ‌హిచారు. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు వంద కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక బాలీవుడ్ స్టార్స్ అమీర్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్‌ల …

Read More »

బీజేపీ మ‌హిళా నేత అశ్లీల వీడియోలు లీక్..!

గుజరాత్ బీజేపీ మహిళా నేత రేష్మా పటేల్ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే ఈ వీడియోలను సోషల్‌మీడియాలో వైరల్ చేశారనే కారణంతో ఓ యువ‌కుడిని పోలీసులు అదుపులో తీసుకొని కేసు నమోదు చేశారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని రేష్మా ఆరోపించారు. అశ్లీల చిత్రాలను సనీ పటేల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడని ఆరోపించారు. …

Read More »

గర్భిణీలకు మెరుగైన వైద్యం అందిస్తున్నా౦..

తెలంగాణ   రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం అద్భుతమని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శాసనమండలిలో కేసీఆర్ కిట్ పథకంపై చైర్మన్ స్వామిగౌడ్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ..కేసీఆర్ కిట్ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. గర్భిణీలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. మగబిడ్డ పుడితే రూ. 12 వేలు, ఆడబిడ్డ పుడితే …

Read More »

“బాబు దిగిపోతేనే జాబు”.. ‘ఈనాడు’ సంచ‌ల‌న క‌థ‌నం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్రను గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. పాద‌యాత్ర‌లో భాగంగా.. వైఎస్‌ ఎస్టేట్‌ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో జ‌గ‌న్ స్పీచ్‌తో ఆ ప్రాంగ‌ణం మొత్తం దద్ధ‌రిల్లి పోయింది. జ‌గ‌న్ త‌న‌ ప్రసంగంలో చంద్రబాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఇక జ‌గ‌న్ పాదయాత్ర సందర్భంగా ఇడుపులపాయ మొత్తం క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో జనసంద్రమైంది. అంతే కాకుండా …

Read More »

జగన్ పాదయాత్రకు లెనిన్ కు ఏమిటి లింక్ ..?

నేటికి సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1917 నవంబర్ 7 న అనగారిన తమ బ్రతుకులతొ విసుగు చెంది తమ హక్కులను నిలుపుకొవటానికి రష్యాలోని ప్రముఖ విప్లవకారుడు లెనిన్ ఆద్వర్యం లొ ప్రజలు భూమి – శాంతి – రొట్టే నినాదం తొ కదం తొక్కి నియంతృత్వ ప్రభుత్వం అయిన ప్రొవన్షియల్ ప్రభుత్వం ని కూలదొశారు. ఈ అక్టొబర్ విప్లవం ప్రపంచ దేశాలలొని కర్మిక కర్షక సామాన్య వర్గం కి …

Read More »

అనవసర ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ ఆర్ధిక శాఖ ..

ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు తీవ్ర ఆందోళనకరంగా తయారవుతుంది .ఈ క్రమంలో రాబడితో సంబంధం లేకుండా అనవసరపు ఖర్చులు చేస్తుండడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది .దీంతో రాష్ట్రంలో సర్కారు నిర్మించతలపెట్టిన పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణాలకు సంబంధించిన దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి . అయితే అరవై ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడు ఇంత భారీ మొత్తంలో కాంట్రాక్టుల …

Read More »

ఒక్కొక్క విద్యార్థిపై 41 వేల ఖర్చు పెడుతున్నాం.. కడియం

శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 2016-17 విద్యాసంవత్సరానికి గానూ.. ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో విద్యార్థులకు విద్యను అందించడానికి రూ. 10,130 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క విద్యార్థిపై రూ. 41,196 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయుల జీతాలు, సిబ్బంది వేతనాలు, పాఠశాలలో వసతుల కల్పన, టాయిలెట్స్ మెయింటనెన్స్, అదనపు తరగతి గదుల కోసం నిధులు …

Read More »

ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌.. జ‌గ‌న్ అడుగులో అడుగులు వేస్తూ….!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ పాద‌యాత్ర‌ని సోమ‌వారం ప్రారంభించారు. మొద‌టి రోజు స‌క్సెస్ ఫుల్‌గా ముగిసిన పాద‌యాత్ర‌.. రెండోరోజు పాదయాత్ర ప్రారంభమయింది. వేంపల్లి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ఈరోజు 12.9 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ చేయనున్నారు. అయితే వేలాది మంది అభిమానులు పాదయాత్రలో జగన్‌కు అండగా నిలబడేందుకు రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ …

Read More »

నష్టపోయిన పత్తి రైతులను ఆదుకుంటాం..కేసీఆర్

రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పత్తికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సారి పత్తి రైతులకు మంచి మద్దతు ధర వస్తుందని ఆశిస్తున్నామని సీఎం చెప్పారు. మద్దతు ధర కోసమే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం …

Read More »

పబ్లిసిటీ కోసం రక్కస్ చేయడం సరికాదు..సీఎం కేసీఆర్

 రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో బీజేపీ సభ్యులు నిల్చొని నిరసన తెలుపడంతో.. సీఎం కేసీఆర్ స్పందించారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని.. ఆ క్రమంలో ప్రతీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. శాసనసభలో తమ గొంతు వినిపించే అవకాశం లేని వారు ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తారని సీఎం తెలిపారు. ఛలో అసెంబ్లీ అని వస్తే సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat