తెలుగు వెండి తెరపై కేరళ కుట్టీల హవా నడుస్తోంది. ఇప్పటికే కీర్తీ సురేష్ అనుపమా పరమేశ్వరన్లు వరుస సక్సెస్లతో దూసుకుపోతుంటే.. మరో భామ లైన్లోకి వచ్చింది అను ఇమ్మాన్యుయేల్. అనుకి తొలి అవకాశమే న్యాచురల్ స్టార్ నానితో రావడం ఆచిత్రం సక్సెస్ కావడం.. ఆతర్వాత మినిమం గ్యారెంటీ హీరోతో కిట్టూ ఉన్నాడు జాగ్రత్ర చిత్రం పర్వాలేదనిపించింది. దీంతో అమ్మడికి తర్వాతి అవకాశం ఏకంగా పవన్ కళ్యాణ్తో నటించే అవకాశం వచ్చింది. …
Read More »హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది ..?
త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబీ ఎవరు మోగించనున్నారు. ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ఆశలు గల్లంతేనా? 1990నాటి ఫలితమే మళ్లీ రిపీట్ కానుందా?.ఈ ఎన్నికలో ప్రజానాడి ఎటువైపు ఉంది? .ఎవరు గెలుస్తారు అనే విషయం మీద తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ ముందస్తు సర్వే నిర్వహించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ మూడ్ ఎలా ఉంది? …
Read More »బాబుకు సరికొత్త బిరుదునిచ్చిన కొడాలి నాని
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు .ఈ రోజు జగన్ పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో పాదయాత్ర అంటే ముందు గుర్తుకు వచ్చే వ్యక్తి దివంగత రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. 2003లో అప్పటికే తొమ్మిదేళ్ల నుంచి కొనసాగుతున్న ఒక దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి వైయస్సార్ పాదయాత్రను చేపట్టారని తెలిపారు. ప్రజా సమస్యలను, …
Read More »గురుడవేగ.. ఆ ఇద్దరికీ భలే కిక్ ..!
తెలుగు చిత్రసీమలోని సీనియర్ కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురవ్వడం, రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉండటంతో రాజశేఖర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. పూర్వ వైభవం కోసం తపిస్తున్న ఆయన విజయం కోసం చందమామకథలు, గుంటూర్ టాకీస్ చిత్రాలతో ప్రతిభను చాటుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో జోడీకట్టారు. వీరిద్దరి కలయికలో రూపొందిన చిత్రం గరుడవేగ. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో.. సినిమా మొదలు పెట్టినప్పుడే …
Read More »భారతి మృతిపై శాసనసభలో సీఎం ప్రకటన..!
ఎమ్మార్పీఎస్ నాయకురాలు భారతి మృతి దురదృష్టకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. భారతి మృతిపై శాసనసభలో సీఎం ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు ఎమ్మార్పీఎస్ పిలుపునివ్వడం జరిగిందని సీఎం పేర్కొన్నారు. అందులో భాగంగా మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో హైదరాబాద్ కలెక్టరేట్ గేటు తోసుకుని.. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. …
Read More »బాబుకు చెప్పండి ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు .జగన్ పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో నారా నరకాసురుడు చంద్రబాబు అరాచక పాలన అంతమయ్యేంత వరకు జగన్ పాదయాత్ర ఆగదని అన్నారు. చంద్రబాబు పాలన అవినీతి కంపు కొడుతోందని… దుష్ట పాలనకు ముగింపు పలకాల్సిన …
Read More »రెడ్ లైట్ ఏరియాలో చిక్కిన తెలుగు హీరోయిన్..!
మన అచ్చతెలుగు అమ్మాయి.. తెనాలిలో పుట్టి , ముంబైలో పెరిగి, అక్కడే మోడలింగ్ చేసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు అమ్మాయి శోభిత దూలిపాళ్ల. ప్రస్తుతం గూఢచారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈమె ఏంటి వేశ్యగా మారడం అని అనుకుంటున్నారా. ఇదంతా ఓ సినిమా కోసమే లెండి.. తాజాగా ఈమె హిందీ – మలయాళం భాషల్లో మూథోన్ అనే ఓ బై లింగ్వుల్ సినిమాలో నటిస్తుంది. …
Read More »భట్టి పై సీఎం కేసీఆర్ ఫైర్ ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు శాసనసభలో భూ రికార్డుల ప్రక్షాళనపై చర్చ జరిగింది .ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుందని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే భట్టి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో రికార్డుల ప్రక్షాళన జరగడం లేదన్నారు.సమన్వయ సమితుల పని వేరు, రికార్డుల ప్రక్షాళన వేరు …
Read More »ఉద్యోగులకు జగన్ వరాల జల్లు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ఉదయం జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. మొదట మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించిన వైఎస్ …
Read More »జగన్లో ఉన్నమరో కోణం బయట పడిందిగా..?
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. 2019 అధికారమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్న జగన్ రోజుకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఇక జగన్ తొలిరోజు పాదయాత్రలో భాగంగా నిర్వహించిన సభలో చాలా కసితో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతులు, …
Read More »