Home / SLIDER (page 2191)

SLIDER

చంద్ర‌బాబుకు.. జ‌గ‌న్ బ్లాస్టింగ్ స‌వాల్..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్రను అశేష జ‌న‌సంద్రం మ‌ధ్య ప్రారంబించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌ తొలిరోజు.. తొలి ప్ర‌సంగాన్ని క‌సితో ప్రారంభించారు. వైయ‌స్సార్ జిల్లాలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు స‌ర్కార్ చేస్తున్న అరాచ‌కాల పై ద్వ‌జ‌మెత్తారు. అత్యంత ఆశ‌క్తిగా సాగిన ప్ర‌సంగంలో.. జ‌గ‌న్ చంద్ర‌బాబుకు బ్లాస్టిగ్ స‌వాల్‌ను విసిరారు. ఇటీవ‌ల నంద్యాలలో జ‌రిగిన‌ ఉప ఎన్నికలో రూ. 200 కోట్లు ఖర్చు చేసి టీడీపీ …

Read More »

2018 ఆగస్ట్ లోపల ప్రతి ఇంటికి నల్లనీరు..కేటీఆర్

గడువు లోపల రాష్ట్రంలోని ప్రతిగ్రామానికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . 4125 గ్రామాల్లో నీటి అవసరాలు తీరుస్తామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 183 గ్రామాల్లోనూ దశలవారిగా పనులు పూర్తి చేస్తామన్నారు. 2018 ఆగస్ట్ లోపల ప్రతి ఇంటికి నల్లనీరు ఇచ్చితీరుతామన్నారు. హైదరాబాద్ నగరంలో నీటి అవసరాల కోసం 2 వేల 7 కిలోమీటర్ల పైప్ లైన్లు …

Read More »

చంద్ర‌బాబు చేసిన ఏకైక మంచి ప‌నిని మెచ్చుకున్న‌ జ‌గ‌న్..!

ఏపీ రాజ‌కీయాల‌ను శాసించిన దివంగ‌త మహానేత మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ బాట‌లో త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ అడుగులు ప్రారంభించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను.. ద‌గ్గ‌రుండి తానే స్వ‌యంగా తెలుసుకునేందుకు వైసీపీ అధినేన జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి పూనుకున్నారు. ఇక అందులో భాగంగానే జ‌గ‌న్ వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. జ‌గ‌న్ త‌న పాదయాత్ర ప్రారంభించే ముందు.. మొద‌ట‌గా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన జ‌గ‌న్ కుటుంబసభ్యులతో కలిసి.. …

Read More »

రెప్పపాటు కరెంట్ పోకుండా సరఫరా చేస్తున్నా౦..జగదీశ్‌రెడ్డి

 శాసనమండలిలో విద్యుత్ సరఫరాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగావిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. ఇవాళ రాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 24 లక్షల కనెక్షన్లకు 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఐదు రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9 గంటల విద్యుత్ సరఫరా జరిగిందన్నారు. …

Read More »

జ‌గ‌న్ స్పీచ్ నుండి పేలిన‌ హైలెట్ డైలాగ్..!

ఏపీ ప్ర‌జ‌ల కోసం వైసీపీ అధినే జ‌గ‌న్ మోమ‌న్ రెడ్డి న‌వంబ‌ర్ 6న అంటే సోమ‌వారం ప్ర‌జాసంక‌ల్ప యాత్ర గ్రాండ్‌గా ప్రారంభిచారు. మొదట వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన జగన్‌.. కుటుంబసభ్యులతో కలిసి.. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జనసంద్రమైన ఇడుపులపాయ నుంచి ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా తొలి అడుగులు వేశారు. ఇక ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర సంద‌ర్భంగా నిర్వ‌హించిన బహిరంగ సభలో జ‌గ‌న్‌ అద‌రిపోయే ప్ర‌సంగం చేశారు. …

Read More »

ఇడుపులపాయలో మననేత వైఎస్ ను గుర్తు తెచ్చిన జగన్ స్పీచ్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ఉదయం జగన్ వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. మొదట మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన వైఎస్‌ …

Read More »

మాహానేత వైయ‌స్ఆర్ గురించి.. జగన్ బ్లాస్టింగ్ స్పీచ్‌..!

రాష్ట్ర ప్ర‌జ‌ల‌సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో.. అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో జ‌గ‌న్ బ్లాస్టింగ్‌ ప్ర‌సంగం చేశారు. ఇక ఆ ప్ర‌సంగంలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. దివంగత మ‌హానేత రాజశేఖర రెడ్డికి మరణం లేదని… ఎందుకంటే ఆయన చనిపోయినా, ప్రతి గుండెలో ఆయన నిలిచే ఉన్నారని జగన్ …

Read More »

ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్ ..

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో బీజేపీ పార్టీకి ఎవరు ఊహించని షాక్ తలిగింది .ఈ క్రమంలో నియోజక వర్గంలో ఒక ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్ధిపై స్వతంత్రంగా పోటి చేసిన అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవడం విశేషం . అసలు విషయానికి వస్తే స్థానికంగా మహాత్మా గాంధీ …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర కోసం.. ప‌ల్లె ప్ర‌జ‌లంతా ఏం చేసారో తెలుసా..?

ఏపీ ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రజా సంకల్ప యాత్ర చేప‌ట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోసం 13 జిల్లాల్లో పాదయాత్ర చేసే జననేతకు స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర గతిని మలుపుతిప్పే మహాక్రతువులో తాము సైతం భాగస్వాములం అవుతామని స్పష్టంచేస్తున్నారు. ఇక మ‌హ‌నేత వైఎస్ త‌న‌యుడుగా రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హిస్తున్నారు. దీంతో నాడు ప్ర‌జ‌ల కోసం క‌నీ …

Read More »

కార్పొరేట్ కళాశాలల విషయంలో అప్రమత్తంగా ఉండాలి..కడియం

 ప్రయివేటు కార్పొరేట్ కళాశాలల పేర్లు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోవద్దని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కడియం మాట్లాడారు. కార్పొరేట్ కళాశాలల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా కాలేజీలకు గుర్తింపు ఉందా? లేదా? అన్న విషయం తెలుసుకొని అడ్మిషన్స్ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 150 కార్పొరేట్ కాలేజీ హాస్టళ్లలో ప్రభుత్వం తనిఖీలు జరిపిందన్నారు. ఆ కళాశాలల్లో నెలకొన్న పరిస్థితులపై ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat