టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగస్థలం 1985. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా సమంతా నటిస్తోంది. అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రానికి రాక్స్టార్ దేవీశ్రీప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ఈ సినిమా పాటలు ఇంకా విడుదల కాలేదు. కానీ రామ్చరణ్ మాత్రం ఈ చిత్రంలోని పాటలను హీరోమంచు మనోజ్కు వినిపించారట. ఆ పాటలు విన్నప్పటి నుండి మనోజ్ను …
Read More »టీడీపీ-కాంగ్రెస్ ల నుండి టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ….
2019లో టీఆర్ఎస్ దే అధికారమని టీఆర్ఎస్ ను ఏ శక్తి అడ్డుకోలేదని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు.షాద్ నగర్ నియోజకవర్గంలొని సోలిపూర్,హాజిపల్లి,నాగులపల్లి గ్రామాలకు చెందిన తెలుగుదేశం – కాంగ్రెస్ పార్టీలకు చెందిన సర్పంచ్ రంగయ్య,మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్,మాజీ ఎంపిటిసి వెంకటేష్ గౌడ్,ఇస్నాతి శ్రీనివాస్ మరొ రెండు వందల మంది కార్యకర్తలు డిప్యూటీ సీఎం మహమూద్ అలి సమక్షంలో పార్టీలో చేరారు. తెలుగుదేశం – కాంగ్రెస్ ల …
Read More »అఖిల్కు నాగ్ సీరియస్ వార్నింగ్..!
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున రెండో తనయుడు అఖిల్ మాస్ వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే ఆ చిత్రం భారీ డిజాస్టర్ అయింది. అఖిల్ తన పెర్ఫార్మన్స్ పరంగా కూడా జనాలని ఆకట్టుకోలేకపోయాడు. అయితే అఖిల్ సినిమాలో అఖిల్ ప్రతి దాంట్లో వేలు పెట్టాడని అందుకే సినిమా డిసాస్టర్ అయ్యిందనే టాక్ ఉంది.అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని అక్కినేని …
Read More »జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ఆ పాత్ర చేయబోతున్నాడా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల చిత్రం జై లవ కుశ బాక్సాఫీస్ను కుమ్మేసింది. దీంతో తారక్ పై అంచనాలు పీక్స్ వెళ్ళిపోయాయి. దీంతో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా 2018 ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇన్నాళ్లు ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందన్న ప్రచారం జరిగింది. అయితే …
Read More »రేపటి నుంచి 24 గంటల విద్యుత్.. కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీలతో సమావేశమయ్యారు. 2018 ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరాకు సీఎం ఆదేశాలు జారీచేశారు. దీనిలో భాగంగా సోమవారం రాత్రి (రేపటి) నుంచి ప్రయోగాత్మకంగా 3 జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు వారంలో ఆరు రోజులపాటు ప్రయోగాత్మకంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. …
Read More »వృద్ధురాలు అని చూడకుండా పక్కకు తోసిపారేసిన చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక వృద్ధురాలు అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పక్కకు నెట్టిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో తిరుపతి ఎస్వీయూలోని శ్రీనివాసా ఆడిటోరియంలో జరుగుతున్న రాష్ట్ర ఎన్జీవో సంఘం 21వ మహాసభల ముగింపు కార్యక్రమం లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు . ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ–ఆఫీస్ అమలులోకొచ్చాక …
Read More »ఆదిలోనే రేవంత్ కు కాంగ్రెస్ లో అవమానం ..
ఇటీవలే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డికి ఇప్పుడప్పుడే పదవి కట్టబెట్టే అవకాశాలు లేవా? అంటే అవుననే అంటున్నారు.రేవంత్ రెడ్డికి ఆ పదవిపై హామీ ఇవ్వలేదా? ఈక్వేషన్ తగ్గించాడు .కానీ రేవంత్ రెడ్డి చేరికను చాలామంది కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నారు. కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఉండటం, వచ్చీ రాగానే ఆయనకు పదవి ఇవ్వడం …
Read More »రజకుల సంక్షేమానికి 250 కోట్లు కేటాయింపు ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ లోని మడ్ ఫోర్డ్ లో గల దోబీఘాట్లో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి , కంటోన్మెంట్ శాసనసభ్యులు సాయన్న , ఎం బిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తాడూరి మాట్లాడుతూ చాకలి వారు సమాజానికి ఎంతో సేవ చేశారు, కానీ గత …
Read More »జగన్ ఇలా ..చంద్రబాబు అలా ..తప్పు ఎవరిది ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న శనివారం ఉదయం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సందర్భంగా బాబు వర్గానికి చెందిన ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ తప్పుడు ప్రచారానికి దిగింది. ప్రతిపక్ష నేతతో పాటు వచ్చిన ఒక మహిళా నాయకురాలు క్యూలైను వరకు చెప్పులతో వెళ్ళినట్లు పదే పదే ప్రసారం చేసింది. వాస్తవానికి జగన్తో సహా వెంట వచ్చిన …
Read More »సీఎ కేసీఆర్ అభివృద్ధి ప్రధాత -యనమల ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు వర్షం కురిపించారు . యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని మంత్రి యనమల ప్రశంసించారు . ఇవాళ ఆదివారం అయన యదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు .అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలను అభివృద్ది చేయడమంటే చరిత్రను కాపాడటమేనన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా …
Read More »