Home / SLIDER (page 2200)

SLIDER

ఉద్యోగాల విష‌యంలో కాంగ్రెస్ ఇజ్జ‌త్ తీసేసిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆత్మ‌వంచ‌న చేసుకుంటూ ముందుకు సాగుతున్నార‌ని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాము చేయ‌ని కామెంట్ల‌ను త‌మ‌కు ఆపాదిస్తూ…వారు చిల్ల‌ర ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. బీబీసీ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న స్పందిస్తూ…`ఇంటికో ఉద్యోగం విషయంలో ప్రచారం సరికాదన్నారు.‘కాంగ్రెస్‌ వారు ఏపీలో చంద్రబాబు మ్యానిఫెస్టోను మాకు ఆపాదిస్తున్నారు. ఇంటికో ఉద్యోగమని ఆధారాలతో చూపిస్తే..అంటే…ఇక్కడే రాజీనామా చేస్తా…లక్ష ఉద్యోగాలు అన్నాం…లక్షా 12వేలు ఇస్తాం. ఈ విషయం తెలియని వారు..తిమ్మిని బమ్మిని చేస్తే …

Read More »

సీఎం పీఠంపై కేటీఆర్‌…మ‌న‌సులోని మాట విప్పిన యువ‌మంత్రి

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మ‌న‌సులో సీఎం పీఠంపై ఎలాంటి ఆలోచ‌న‌లు ఉన్నాయి? త‌న తండ్రి ముఖ్య‌మంత్రిగా సాగిస్తున్న ప‌రిపాల‌న‌పై ఆయ‌న భావాలు ఏంటి?  కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గోబెల్స్ ప్ర‌చారంపై కేటీఆర్ స్పంద‌న ఏంటి? ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌కు బీబీసీ తెలుగు చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మంత్రి కేటీఆర్ స‌మాధానాలు ఇచ్చారు. తెలంగాణ కాబోయే ముఖ్య‌మంత్రిగా మీ పేరు వినిపిస్తోంద‌ని స‌ద‌రు జ‌ర్న‌లిస్టు ప్ర‌స్తావించ‌గా…“సీఎం …

Read More »

కిదాంబి శ్రీకాంత్‌ను అభినందించిన గవర్నర్‌ …

 ఇటీవల డెన్మార్క్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత షట్లర్‌, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ను  గవర్నర్‌ నరసింహన్‌ అభినందించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ దంపతులను కిదాంబి శ్రీకాంత్‌తో పాటు మరో క్రీడాకారుడు హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ కలిశారు. రెండు, 11 ర్యాంకులు సాధించుకున్న శ్రీకాంత్‌, ప్రణయ్‌లను గవర్నర్‌ దంపతులు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న శ్రీకాంత్‌ ప్రపంచ నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకోవాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. …

Read More »

గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నిధులు..కేసీఆర్

 వచ్చే బడ్జెట్లో నేరుగా గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు నిధులు అందించనున్నట్లు వెల్లడించారు. నూతన పంచాయితీ రాజ్ చట్టం రూపకల్పనపై పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నిపుణులతో సీఎం కేసీఆర్ నేడు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుతో తెలంగాణలో గ్రామ పంచాయతీల …

Read More »

హైదరాబాద్‌ చుట్టూ 12 లాజిస్టిక్‌ హబ్‌లు..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని  హైదరాబాద్‌ మహానగరం చుట్టూ 12 లాజిస్టిక్‌ హబ్‌లు నిర్మిస్తామని  రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు శాఖ  మంత్రి కేటీఆర్ అన్నారు . ఇవాళ  న్యూ ఢిల్లీలో జరిగిన వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా కార్యక్రమానికి మంత్రి కేటీఆర్  హాజరయ్యారు. తర్వాత కేటీఆర్‌, రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ తెలంగాణ స్టాల్స్‌ను సందర్శించారు. జహీరాబాద్‌లో రూ.6 వేలకోట్లతో సమగ్ర వ్యవసాయం ఆహార పరిశ్రమ నెలకొల్పేందుకు దక్షిణ అగ్రో పోలీస్‌ సంస్థతో తెలంగాణ …

Read More »

దాదా మదిని గెలిచిన నెహ్రా ..

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీం ఇండియా స్టార్ బౌలర్ ఆశిష్‌ నెహ్రా ఎన్నోసార్లు తన బౌలింగ్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. దాదాపు ఐదుగురు సారథులతో కలిసి ఆడాడు. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 23 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 2004లో పాకిస్థాన్‌తో హోరాహోరీ మ్యాచ్‌లో భారత సారథి సౌరవ్‌ గంగూలీ సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు ‘దాదా భయపడకు. నేను చూసుకుంటా’ అని అభయమిచ్చాడు నెహ్రా. ఈ విషయాన్ని …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ ఓ లాఫింగ్‌ క్లబ్‌ ..

కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని కాంగ్రెస్‌ పార్టీ ఓ లాఫింగ్‌ క్లబ్‌ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని కంగ్రాలో జరిగిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘హిమాచల్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో మాత్రం అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని అంటున్నారు. ఈ …

Read More »

పార్టీ మార్పుపై కొండా సురేఖ క్లారీటీ ..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరతారని గత కొంతకాలంగా వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు ఎమ్మెల్యే సురేఖ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆమె ఈ రోజు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని పేర్కొన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదని.. అదంతా అసత్య ప్రచారమని కొండా దంపతులు కొట్టిపారేశారు. …

Read More »

మరో ఐదు కోట్లతో అడ్డంగా చంద్రబాబు …

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన దుబారా ఖర్చు కోసం ప్రజాధనాన్ని వినియోగించనున్నారు .గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని పదవిని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తోన్న దుబారాను అడ్డుకునే వ్యవస్థే ప్రస్తుతం కనుచూపు మేరలో ఎక్కడ కనిపించడం లేదు. ఒక వైపు పేద రాష్ట్రం అంటూ బీద అరుపులు అరుస్తూనే మరోవైపు తన సొంత విలాసాల విషయంలో మాత్రం …

Read More »

రైతులు అంటే అంత చులకనా -పొలంలో గ్రీన్ కార్పైట్ పై నడిచిన మంత్రి ..

ఏపీలో రైతులు అంటే ఎంత చిన్న చూపో ఈ సంఘటన బట్టి అర్ధమవుతుంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ రైతుల కోసం రుణ మాఫీ ,వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తాం లాంటి హామీలను కురిపించి ఓట్లు వేయించుకొని మరి అధికారంలోకి వచ్చింది .తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సర్కారు రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కింది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat