Home / SLIDER (page 2209)

SLIDER

స్వీటీ గ్రీన్ సిగ్నల్ ..

టాలీవుడ్ రేంజ్ ను ప్రపంచస్థాయికి తెల్పిన ‘బాహుబలి,బాహుబలి ది కన్‌క్లూజన్‌’ తర్వాత స్వీటీ అనుష్క తాజాగా ‘భాగమతి’ చిత్రంలో నటించారు. జి. అశోక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల పూర్తైంది. ఈ చిత్రం తర్వాత అనుష్క తన కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. ప్రభాస్‌ ‘సాహో’ చిత్రం కోసం దర్శక, నిర్మాతలు అనుష్కను కలిసినట్లు గతంలో వదంతులు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ …

Read More »

స్పిన్నర్‌గా లసిత్‌ మలింగ..

ప్రపంచ క్రికెట్ ఆటలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను తన బౌలింగ్‌తో బెంబేలెత్తిస్తాడు శ్రీలంకకు లసిత్‌ మలింగ. యార్కర్ల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న ఈ ఫాస్ట్‌ బౌలర్‌ ఒక్కసారిగా స్పిన్నర్‌గా మారిపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.పాకిస్థాన్‌తో సిరీస్‌కు దూరమైన మలింగ దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నాడు. ఇందులో భాగంగా ఎమ్‌సీఏ ఏ డివిజన్‌ నాకౌట్‌ టోర్నమెంట్‌లో భాగంగా టీజే లంక జట్టుకు ఆయన నాయకత్వం వహించాడు. టోర్నీలో భాగంగా ఎల్బీ ఫైనాన్స్‌తో జరిగిన మ్యాచులో మలింగ …

Read More »

బాబును కలవడానికి వచ్చి ..విషం త్రాగి ..?

ఏపీ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది .నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి సచివాలయం వద్ద ఒక హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రిని కలిసేందుకు తనను అనుమతించాలని అక్కడి సిబ్బందిని కోరాడు. దీంతో సీఎం మంత్రివర్గ సమావేశంలో ఉన్నారని వారు చెప్పడంతో అక్కడికక్కడే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్సనిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కర్నూలు జిల్లా ఆదోని వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read More »

రేవంత్ కు షాక్-టీఆర్ఎస్ లో చేరడానికి 30 వాహనాల్లో బయలుదేరిన టీడీపీ కార్యకర్తలు

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవంత్ రెడ్డికి సొంత అనుచరులు షాక్ ఇచ్చారు. కోడంగల్ నియోజకవర్గం  కోస్గి మండల పరిషత్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దోమ రాజేశ్వర్ లు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వీరు తమ అనుచరులతో కలసి 30 వాహనాల్లో హైదరాబాదుకు బయల్దేరారు. వీరు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ …

Read More »

టీఆర్ఎస్ లోకి రేవంత్ ముఖ్య అనుచరుడు

తెలంగాణ  ముఖ్య‌మంత్రి, అధికార  టీఆర్ఎస్ పార్టీ  అధినేత   కేసీఆర్‌ను ప‌లువురు టీటీడీపీ నేత‌లు ఇవాళ  క‌లిశారు. కొద్ది సేప‌టి క్రితం మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డిని క‌లిసిన టీడీపీ నాయకుడు  కంచర్ల భూపాల్‌రెడ్డి, అత‌డి సోద‌రులు, ప‌లువురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు కాసేపు చ‌ర్చించారు. అనంత‌రం మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఉన్న కేసీఆర్ వ‌ద్ద‌కు వారిని తీసుకొచ్చారు.కంచర్ల భూపాల్‌రెడ్డి టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇటీవ‌లే ఈయన పార్టీ నాయకులపై …

Read More »

షట్లర్ శ్రీకాంత్‌కు పద్మశ్రీ..!

స్టార్ షట్లర్ శ్రీకాంత్ ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. గత రెండువారాల్లో వరుసగా డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు నెగ్గి శ్రీకాంత్ తన సత్తా నిరూపించాడు. శ్రీకాంత్‌కు పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర మాజీ క్రీడల మంత్రి విజయ్‌ గోయల్‌ ఇవాళ హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు లేఖ రాశారు. అయితే పద్మా నామినేషన్లకు సెప్టెంబర్‌ 15వ తేదీనే డెడ్‌లైన్‌ ముగిసింది. ప్రస్తుతం విజయ్‌ …

Read More »

రాహుల్ అఖిడో నేర్చుకుంటుంది అందుకేనా ..?

సాంప్రదాయక మార్షల్ ఆర్ట్స్‌లో అఖిడో ఓ మాడ్రన్ స్టంట్. ఆత్మరక్షణకు ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. అయితే రాహుల్ అఖిడో నేర్చుకుంటున్న ఫోటోలను కాంగ్రెస్ నేత దివ్య స్పందన పోస్ట్ చేసింది. శిక్షకుడు దగ్గర రాహుల్ అఖిడో టెక్నిక్స్ నేర్చుకుంటున్న ఈ ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో రాహుల్.. ఒలింపిక్ బాక్సర్ విజేందర్‌తో మాట్లాడారు. అప్పుడు రాహుల్ ఆ బాక్సర్‌కు అఖిడో గురించి చెప్పారు. …

Read More »

కోడంగల్ టీడీపీ అభ్యర్ధి ఖరారైనట్లేనా ..?

టీటీడీపీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ వలన వచ్చిన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో చేసి తెలంగాణ శాసనసభ స్పీకర్ కు ఒక ప్రతి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా …

Read More »

వేల కోట్ల రుణ మాఫీ చేసిన మేము..400 కోట్ల వడ్డీ ఇవ్వడానికి భయపడతామా..

శాసనసభలో పంటలకు మద్దతు ధరపై చర్చ జరుగుతున్నది. ప్రతిపక్షనాయకులు జానారెడ్డి ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. జానారెడ్డి తనకు ఉదార వైఖరి ఉందన్నారని.. అందుకు ధన్యవాదాలన్నారు. జానారెడ్డి కూడా రైతు బిడ్డే, వ్యవసాయం చేస్తడు… అయనకు రైతుల పట్ల ఉన్న చింత నిజంగా హర్షించదగ్గదని సీఎం అన్నారు.మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతుల గురించి మాట్లాడిన మాటలపై ఆయన స్పందించారు. రూ. 8000 కోట్లు పెట్టి ధాన్యం కొన్నామని మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat