ప్రస్తుతం అసెంబ్లీలో రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా అసెంబ్లీలో చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డికి సీఎం కేసీఆర్ దీటుగా సమాధానమిచ్చారు. రుణ మాఫీ, మద్దతు ధరపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం అడ్డుతలగడం సరికాదన్నారు. మంత్రి పోచారం మద్దతు ధర పై మాట్లాడుతంటే కాంగ్రెస్ నాయకులు ఓపిక, సంయమనం లేకుండా ప్రవర్తించడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎందుకు అంత తొందర …
Read More »36-24-36 కొలతలు కాదు..మరి ..?
సహజంగా ఒక దేశానికి అందగత్తెలను ఎలా సెలెక్ట్ చేసుకుంటారు. అందం, ఫిట్నెస్, కొలతలు, ప్రతిభా పాఠవాలు, సోషల్ సర్వీస్ లాంటి ఎన్నింటినో పరిగణనలోకి తీసుకొని వాళ్లను వాళ్ల దేశానికే ఆ సంవత్సరానికి అందగత్తెలంటూ ప్రకటిస్తారు. కాని.. సౌత్ అమెరికాలోని పెరులో జరిగిన మిస్ పెరు పోటీలు మాత్రం ఈ సారి కాస్త భిన్నంగా జరిగాయి. మిస్ పెరులో పాల్గొన్న కంటెస్టెంట్లు.. వాళ్ల కొలతలు, అందాలు, ఫిట్నెస్, సర్వీసుల గురించి చెప్పి తమను …
Read More »అసెంబ్లీలో కాంగ్రెస్ నేతల లెక్క సరిచేసిన మంత్రి హరీష్ ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా సభలో పంటలకు మద్దతు ధరపై మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిని మాట్లాడకుండా.. చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతులపై కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. …
Read More »ఒకే సినిమా ..నాలుగు భాషలు ..నలుగురు హీరోయిన్లు ..
హిందిలో వచ్చిన క్వీన్ మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి విదితమే .ప్రస్తుతం ఈ మూవీ దక్షినాదిన నాలుగు భాషల్లో రీమేక్ అవుతుంది .హిందిలో కంగనా రనౌత్ పోషించిన పాత్రను తెలుగులో మిల్క్ బ్యూటీ తమన్నా ,కోలీవుడ్ లో కాజల్ అగర్వాల్ ,మలయాళంలో మంజిమా మోహన్ ,కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు . మొత్తం నాలుగు ప్రధాన భాషలకు సంబంధించిన సినిమా షూటింగ్ ప్రస్తుతం …
Read More »60 ఏండ్లులో కానీ పనిని సీఎం కేసీఆర్ ఆరు నెలల్లో చేసి చూపించారు..
శాసన మండలిలో రైతులకు రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈటెల రాజేందర్… 2014-15 ఆర్థిక సంవత్సరానికి 35 లక్షలా 29 వేల 944 మంది రైతులకు రూ. 4039.98 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 35 లక్షలా 29 వేల 944 మంది రైతులకు రూ. 4039.98 కోట్ల రుణాలు, 2016-17 …
Read More »సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేవంత్ మార్ఫింగ్ పొటోలు ..
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రస్తుత రోజుల్లో ఎక్కడ ఏమి జరిగిన కానీ ఆ అంశంపై స్పందించే వర్మ ..టీడీపీ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ని బాహుబలితో పోలుస్తూ మార్ఫింగ్ ఫోటోలని కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక తాజాగా మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150 లో చిరు స్టిల్స్కి సంబంధించి కొన్నింటిని మార్ఫింగ్ చేసి తన …
Read More »టీఅసెంబ్లీ స్పీకర్ కు చేరని రేవంత్ రాజీనామా లేఖ …
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ,రాష్ట్రంలో కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిన్న దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న అనుముల రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు పంపించాను అని చెప్పిన సంగతి తెల్సిందే . అయితే నిన్న …
Read More »భన్వర్ లాల్ పై టీడీపీ సర్కారు కుట్ర ..
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు ప్రధాన ఎన్నికల అధికారిగా పని చేసిన భన్వర్ లాల్ పై ఏపీ అధికార టీడీపీ సర్కారు కుట్ర పన్నిందా ..?.గత మూడున్నర ఏండ్లుగా గుర్తుకు రాని విషయం నిన్న భన్వర్ లాల్ పదవీవిరమణ చేస్తోన్న రోజున గుర్తుకు రావడమే ఈ వాదనకు కారణమా ..?.అంటే అవును అనే అంటున్నారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు .అసలు విషయానికి …
Read More »ఖచ్చితంగా కొత్త సచివాలయం కట్టి తీరుతాం..కేసీఆర్
ఏదేమైనా కొత్త సచివాలయం కట్టి తీరుతాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసారు.ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నూతన సచివాలయంపై కేసీఆర్ మాట్లాడారు. భారతదేశంలో 29 రాష్ర్టాలకు సచివాలయాలుంటే.. ఇంత పలికిమాలిన సచివాలయం ఏ రాష్ర్టానికి లేదన్నారు. ఇంత అడ్డదిడ్డమైన సచివాలయాన్ని ఎక్కడా చూడలేదన్నారు. ఏ బిల్డింగ్ కూడా నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. సెక్రటేరియట్లో సీఎం ఉండే సీ బ్లాక్ అధ్వాన్నంగా ఉందన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైరింజన్ పోయి ఆపరేట్ చేసే …
Read More »రేవంత్ రెడ్డి భార్య ఎంత పని చేసిందో తెలుసా..?
తెలంగాణ టీటీడీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు, ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క, వేం నరేందర్ రెడ్డిలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో సీతక్క కూడా పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని వెనుక హై డ్రామానే నడిచినట్టు సమాచారం.వివరాల్లోకి వెళ్తే, రేవంత్ రెడ్డి సతీమణి నేరుగా హన్మకొండకు వెళ్లి సీతక్కను కలిశారు. ఆమెకు అన్నీ …
Read More »